కవిత విషయంలో ఇరు పార్టీలవి డ్రామాలు
ఇడి తలచుకుంటే గంటలోపే అరెస్ట్ చేయొచ్చు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చి 11 : దిల్లీ లిక్కర్ స్కామ్లో అంతా డ్రామా నడుస్తుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్, బిజెపిలు డ్రామాను ఆడుతున్నాయని మండిపడ్డారు. నిజానికి ఈడీ తలుచుకుంటే ఎమ్మెల్సీ కవితను గంటలోపే అరెస్ట్ చేయొచ్చని రేవంత్ రెడ్డి…
