NEWS

NEWS

పరీక్షలు విద్యార్థులకేనా..!

‘‘ఏకాగ్రత కోల్పోకుండా ఉండటం తరచూ నీళ్లు, జావ, మజ్జిగ, తాగడం, పోషకాహారం, డ్రై ఫ్రూట్స్, ‌నట్స్ ‌తరచూ తీసుకోవడం. రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్ర పోవడం చేయాలి. ప్రభుత్వాలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు ఏర్పడకుండా చూడాలి. పరీక్షలు రాయడం అంటే .. తరగతి గదిలో నేర్చుకున్న వాటిని మనసుతో ఆలోచించి, స్మరణకు…

స్వయంవరం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి కృష్ణుడు, బలరాముడూ కూడా స్వయంవర వేడుకలకు వచ్చారు. కృష్ణుడు రహస్యంగా బలరాముని చెవిలో పాండవులు అదుగో అంటూ చూపించాడు. పాండవులు సజీవంగా ఉన్నందుకు బలరాముడు ఎంతగానో సంతోషించాడు. రాకుమారులందరూ ఒక్కొక్కరే వెళ్ళి మత్య్సయంత్రాన్ని పడగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. విఫలులవుతున్నారు. సాల్వ, శల్య, సునీధప్రభువులూ, అశ్వత్థామ, దుర్యోధనుడూ, కర్ణుడూ కూడా ప్రయత్నించి…

దుమారం లేపిన బండి ‘ముద్దు’..

రాష్ట్ర గవర్నర్‌ ‌డా. తమిళి సై పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కౌశిక్‌ ‌రెడ్డి జాతీయ మహిళా కమిషన్‌ ‌ముందు హాజరు అయి క్షమాపణలు చెప్పిన ఘటన ప్రజలు మరవక ముందే భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌దిల్లీ మద్యం కుంభకోణం లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల అరెస్ట్ ‌ను ఉద్దేశించి చేసిన…

16 ‌నుంచి సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క పాదయాత్ర

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 11 : హాథ్‌ ‌సే హాథ్‌ ‌జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్‌ ‌నేత, సీఎల్పీ లీడర్‌ ‌భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టనున్నారు.  ఈ మేరకు షెడ్యూల్‌ ‌రిలీజ్‌ అయింది. మార్చిల 16 నుంచి భట్టి పాదయాత్ర మొదలు కానుంది. జూన్‌ 15 ‌వరకు పాదయాత్ర కొనసాగుతుంది.  నిర్మల్‌ ‌జిల్లా  బజార్‌ ‌హత్నూర…

ముగిసిన కవిత ఈడి విచారణ

మళ్లీ 16న హాజరు కావాలని ఆదేశం న్యూ దిల్లీ, మార్చి 11 : శనివారం దాదాపు 9 గంటల పాటు కొనసాగిన కవిత ఈడీ విచారణ ముగిసింది. సుమారు రాత్రి 8.05 నిముషాలకు కవిత ఈడి కార్యాలయం నుంచి బయటకు వొచ్చారు. కాగా తిరిగి ఈ నెల 16 గురువారం రోజున తిరిగి విచారణకు హాజరు…

ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం

హైదరాబాద్‌, ‌హైదరాబాద్‌, ‌మార్చి 11 : హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నిక నేపథ్యంలో మూడు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్‌ అయ్యాయి. 13న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్‌ ‌జరగనుంది.  ఈ క్రమంలో ఆ మూడు జిల్లాల పరిధిలోని మద్యం దుకాణాలను మార్చి 11 సాయంత్రం 4 గంటల నుంచి…

కవితపై బండి సంజయ్‌ ‌వ్యాఖ్యల దుమారం

మండిపడ్డ బిఆర్‌ఎస్‌ ‌పార్టీ శ్రేణులు సుమోటాగా స్వీకరించిన మహిళా కమిషన్‌ ‌తక్షణం క్షమాపణలు చెప్పాలని మహిళా నేతల డిమాండ్‌ ‌బండి సంజయ్‌ ‌వ్యాఖ్యలపై పలు పోలీస్‌ ‌స్టేషన్లలో నేతల ఫిర్యాదు హైదరాబాద్‌/‌న్యూ దిల్లీ, మార్చి11 : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సంజయ్‌…

‌క్రిమినల్‌ ‌పక్రియ మరింత సులభతరం

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 11 : క్రిమినల్‌ ‌జస్టిస్‌ ‌సిస్టమ్‌కు సంబంధించి పక్రియను మరింత సులభతరం చేయడంపై సీనియర్‌ అధికారులతో డిజిపి కార్యాలయంలో శనివారం ఇంటరాక్షన్‌ ‌సెషన్‌ను నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం మరియు సాంకేతికతకు సంబంధించి మెరుగైన అవగాహన కల్పించడంపై కూడా చర్చ జరిగింది. జమావేశంలో రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్‌ ‌జనరల్‌,  ‌బి…

ఇడి విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత

పిడికిలి బిగించి అభివాదం దిల్లీలోనే రాష్ట్ర మంత్రుల మకాం…న్యాయ నిపుణులతో మంత్రాంగం న్యూ దిల్లీ, మార్చి 11 : దిల్లీ లిక్కర్‌ ‌పాలసీకి సంబంధించిన వ్యవహారంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం దిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌(ఈడీ) విచారణకు హాజరయ్యారు. అందరికీ అభివాదం చేస్తూ కవిత ఈడీ  కార్యాలయం లోపలికి వెళ్లారు. పిడికిలి బిగించి మనదే విజయం…

కవిత విషయంలో ఇరు పార్టీలవి డ్రామాలు

ఇడి తలచుకుంటే గంటలోపే అరెస్ట్ ‌చేయొచ్చు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చి 11 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో అంతా డ్రామా నడుస్తుందని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్‌, ‌బిజెపిలు డ్రామాను ఆడుతున్నాయని మండిపడ్డారు. నిజానికి ఈడీ తలుచుకుంటే  ఎమ్మెల్సీ కవితను  గంటలోపే అరెస్ట్ ‌చేయొచ్చని రేవంత్‌ ‌రెడ్డి…