NEWS

NEWS

కవిత విషయంలో ఇరు పార్టీలవి డ్రామాలు

ఇడి తలచుకుంటే గంటలోపే అరెస్ట్ ‌చేయొచ్చు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చి 11 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో అంతా డ్రామా నడుస్తుందని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్‌, ‌బిజెపిలు డ్రామాను ఆడుతున్నాయని మండిపడ్డారు. నిజానికి ఈడీ తలుచుకుంటే  ఎమ్మెల్సీ కవితను  గంటలోపే అరెస్ట్ ‌చేయొచ్చని రేవంత్‌ ‌రెడ్డి…

ఏకమై పోరాడితే రైతు వెంటే రాజకీయ పార్టీలు

కేసీఆర్‌పై కోపంతో బిజెపి వైపు చూడొద్దు వొచ్చే జనవరిలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం గెలిస్తే ఆరు నెలల్లో చక్కెర ఫ్యాక్టరీ ఓపెన్‌ ‌మెట్‌పల్లి పర్యటనలో పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి మెట్‌పల్లి(జగిత్యాల), ప్రజాతంత్ర, మార్చి 11 : ఆబ్‌ ‌కీ బార్‌ ‌కిసాన్‌ ‌సర్కార్‌ అం‌టూ జాతీయ పార్టీని ఏర్పాటు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌…

లిక్కర్‌ ‌స్కామ్‌లో వందలకోట్ల అవినీతి

న్యూ దిల్లీ, మార్చి 11 : లిక్కర్‌ ‌స్కామ్‌లో వందల కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ ఆరోపించారు.  దర్యాప్తు సంస్థలకు సోనియా గాంధీ అయినా, కేసీఆర్‌ అయిన ఒకటేనని అన్నారు.  లిక్కర్‌ ‌స్కామ్‌లో కవిత నిజాలు చెప్పాలని  డిమాండ్‌  ‌చేశారు. కవితపై బండి సంజయ్‌ ‌చేసిన  వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని  తరుణ్‌…

ఒకే ఏడాది మూడు ఫార్మాట్లలో సెంచరీ

భారత యంగ్‌ ఓపెనర్‌ ‌శుభ్‌మన్‌ ‌గిల్‌   ‌మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. సూపర్‌ ‌ఫామ్‌లో ఉన్న గిల్‌ ఆ‌స్ట్రేలియపై ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకం బాదాడు. దాంతో, ఒకే ఏడాది మూడు ఫార్మాట్ల  లో వంద కొట్టిన తొమ్మిదో ఆటగాడిగా, నాలుగో భారత క్రికెటర్‌గా నిలిచాడు.  భారత యంగ్‌ ఓపెనర్‌ ‌శుభ్‌మన్‌…

గుండెపోటుతో కాంగ్రెస్‌ ‌నేత ధృవనారాయణ మృతి

బెంగుళూరు, మార్చి 11 : కర్నాటకు చెందిన కాంగ్రెస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ఆర్‌ ‌ధృవనారాయణ కన్నుమూశారు. గుండెనొప్పి రావడంతో శనివారం ఉదయం 6.40 నిమిషాలకు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అయితే ధృవనారాయణ ప్రాణాలు విడిచినట్లు డీఆర్‌ఎంఎస్‌ ‌హాస్పిటల్‌ ‌డాక్టర్‌ ‌మంజునాథ్‌ ‌తెలిపారు. ఛాతిలో నొప్పి రాగానే ఆయన డ్రైవర్‌కు ఫోన్‌ ‌చేశాడు. కారులో తరలిస్తున్న…

ఛతేశ్వర్‌ ‌పుజారా అరుదైన ఘనత

టీమిండియా నయావాల్‌ ‌ఛతేశ్వర్‌ ‌పుజారా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు సందర్భంగా అరుదైన ఘనత సాధించాడు. పటిష్ట ఆస్ట్రేలియా జట్టు మీద టెస్టుల్లో 2000 పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. తన సమకాలీకులకు సాధ్యం కాని రీతిలో అందరి కంటే ముందే ఈ మైలురాయిని చేరుకున్న బ్యాటర్‌గా పుజారా ఘనత వహించాడు.…

నిజాం వ్యతిరేక పోరాట యోధుడు మందుముల

మందుముల నరసింగరావు (మార్చి 17, 1896 – మార్చి 12, 1976) నిజాం విమోచన పోరాట యోధుడు, రాజకీయ నాయకుడు, పత్రికా రచయిత, న్యాయవాది, ఆంధ్ర జనసంఘ స్థాపకులు, సంఘ సంస్కర్త, పాలమూరు జిల్లాకు చెందిన సమరయోధుడు మందుముల నరసింగరావు మార్చి 17, 1896 న ప్రస్తుత రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో జన్మించారు. తలకొండపల్లి మండల…

ఉగాది సందర్భంగా తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు

తిరుమల, మార్చి 11 : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత బ్రహ్మోత్సవం, కళ్యాణోత్సవం, ఊంజల్‌ ‌సేవను టిటిడి రద్దు చేసింది. 21, 22వ తేదీల్లో వీఐపీ బ్రేక్‌ ‌దర్శనాలను రద్దు చేయడమే కాకుండా.. ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించ బోమని స్పష్టం చేసింది. యాత్రికులు ఈ…

కవితను ఈడి విచారణతో దిల్లీలో హైటెన్షన్‌

న్యూ దిల్లీ, మార్చి 11 : దిల్లీలో హైటెన్షన్‌ ‌నెలకొంది. లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో ముఖ్యమంత్రి కూతురు, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారించనున్న నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ఎం‌పీలు, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఢిల్లీలోనే తిష్టవేశారు.…

రాష్ట్రంలో కంటి వెలుగు శిబిరాలకు విశేష స్పందన….

ఇప్పటి  వరకు  రాష్ట్రంలో 70 లక్షల 2 వేల 290 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు.  ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘‘కంటి వెలుగు’’ వైద్య  శిబిరాలలో ప్రజలు  భారీ   సంఖ్యలో  పాల్గొంటున్నారు.   రాష్ట్ర వ్యాప్తంగా   ఇప్పటి   వరకు    70  లక్షల 2 వేల 290 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు.…