NEWS

NEWS

మహిళా బిల్లు ఓ చారిత్రక అవసరం

పోరాటం దేశమంతా వ్యాపించాన్న బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కవిత హస్తిన వేదికగా మహిళా రిజర్వేషన్లపై దీక్ష జంతర్‌మంతర్‌ ‌వద్ద ప్రారంభించిన సిపిఎం నేత ఏచూరి సాయంత్రం కవితకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేసిన ఎంపి కేశవరావు కవిత ఓ మంచి అడుగు వేశారు….మహిళా బిల్లుకు సంపూర్ణమద్దతు….పోరాటంలో పాల్గొంటాం : సీతారామ్‌ ఏచూరి న్యూ దిల్లీ, మార్చి…

దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ‌దొందూ దొందే

రాష్ట్రంలో కెసిఆర్‌ ‌కుటుంబ పాలన సబ్బండ వర్గాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం కాంగ్రెస్‌ ‌రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణికం టాకూర్‌ ….‌చత్తీస్‌గఢ్‌ ‌ముఖమంత్రి భూపేష్‌ ‌కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 9 : కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర గురువారం కరీంనగర్‌ ‌జిల్లాకు చేరింది. అనంతర కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.…

నియోజక వర్గానికి 1100 చొప్పున లక్షా 30 వేల కుటంబాలకు దళిత బంధు

గృహ లక్ష్మి పథకం ద్వారా 4 లక్షల మంది పేదలకు రూ. 3 లక్షల చొప్పున గ్రాంట్‌ ‌రాష్ట్ర కేబినెట్‌ ‌భేటీలో పలు కీలక నిర్ణయాలు…మీడియాకు వెల్లడించిన మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చ్ 09 : ‌రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 30 వేల కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్‌ ‌నిర్ణయం…

నాలుగో క్రికెట్‌ ‌టెస్టుకు హాజరయిన ఇరు ప్రధానులు

స్టేడియంలో కలియతిరిగిన ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌, ‌ప్రధాని మోదీ ఆటగాళ్లతో కరచాలనం అహ్మదాబాద్‌, ‌మార్చి 9 : భారత్‌, ఆ‌స్ట్రేలియాల మధ్య అహ్మదాబాద్‌లో జరుగుతున్న నాల్గో టెస్టు మొదటి రోసు ఆటకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్టేల్రియా ప్రధాని ఆల్బనీస్‌ ‌హాజరయ్యారు. గుజరాత్‌ ‌లోని నరేంద్ర మోడీ స్టేడియానికి విచ్చేసిన ఇద్దరు ప్రధానులకు అభిమానులు,…

ఈడీ విచారణను ధైర్యంగా ఎదుర్కుంటాం

బిఆర్‌ఎస్‌ను కూల్చే కుట్రలు ఫెయిల్‌…అం‌దుకే నోటీసులు తెలంగాణ బిడ్డలం వెరిచేది లేదన్న ఎమ్మెల్సీ కవిత మోదీ పాలనా వైఫల్యాలపై ఘాటు విమర్శలు కవిత అభ్యర్థనకు స్పందించిన ఇడి…11న సాయంత్రం విచారణకు రావాలని వెల్లడి న్యూ దిల్లీ, మార్చి 9 : లిక్కర్‌ ‌స్కామ్‌లో ఈడీ విచారణకు వంద శాతం సహకరిస్తాను..నేనే ఈడీ ముందుకు ధైర్యంగా వొచ్చి,…

మహిళా బిల్లు కోసమే మా పోరాటం

27 ఏళ్లుగా చేస్తున్నా పట్టింపు లేదు పూర్తి మెజార్టీ ఉన్నా హామిని విస్మరించిన ప్రధాని మోదీ వి•డియా సమావేశంలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మహిళా బిల్లు తేవడంలో సోనియాది కీలకపాత్ర అని వ్యాఖ్య నేడు దిల్లీ జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద కవిత ధర్నా..పాల్గొననున్న 18 పార్టీలు న్యూ దిల్లీ, మార్చి 9 : మహిళా రిజర్వేషన్‌…

హర్షవర్ధన్‌ ‌రెడ్డిని గెలిపించండి

రేవంత్‌ ‌రెడ్డి బహిరంగ లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 9 : మహబూబ్‌నగర్‌, ‌రంగారెడ్డి, హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్థి హర్షవర్ధన్‌ ‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఎమ్మెల్సీ వోటర్లకు బహిరంగ లేఖ రాశారు. హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో పాదయాత్ర కారణంగా నేరుగా కలువలేక పోతున్నానని..ఉపాధ్యాయుల సమస్యల…

ముగ్గురు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ల దాఖలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 9 : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవికి పోటీకి ముగ్గురు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు దేశపతి శ్రీనివాస్‌, ‌నవీన్‌ ‌కుమార్‌, ‌చల్లా వెంకట్రామిరెడ్డి తమ నామినేషన్‌ ‌పత్రాలను అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులకు సమర్పించారు.  కార్యక్రమానికి మంత్రులు హరీష్‌ ‌రావు, ప్రశాంత్‌ ‌రెడ్డి, మల్లారెడ్డి, తలసాని…

తెలుగే నా శ్వాస

పల్లవి: తెలుగే నా శ్వాస అను క్షణం వెలుగే నా ధ్యాస మనసంత తెలుగే ఘనతంత తెలుగే పలుకంటె తెలుగే కులుకంటె మనదే తెలుగే నా శ్వాస అను క్షణం వెలుగే నా ధ్యాస చరణం:1 మాటల్లో మకరందాన్నే  మధురంగా కూర్చేవు పాటల్లో పరిమళాన్నే పరిచయమే చేశేవు ఆటల్లో ఆహ్లాదాన్నే అణువణువు నింపేవు తోటల్లో పువ్వులనే…

మద్యం కేసు బయట పడగానే మహిళా రిజర్వేషన్లు గుర్తొచ్చాయా?

విరు మోదీని టార్గెట్‌ ‌చేసే గొప్పోళ్లా లిక్కర్‌ ‌స్కామ్‌లో ఇరుక్కున్నది ఎవరు…చేయమని తెలంగాణ ప్రజలు చెప్పారా ఐదేళ్లు మహిళా మంత్రి లేకుండా పాలన చేసిందెవరు కవిత, కెటిఆర్‌లపై విరుచుకు పడ్డ కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 9 : మద్యం కేసు బయట పడగానే మహిళా రిజర్వేషన్లు గుర్తొచ్చాయా అని కేంద్ర…