33 జిల్లాలకు పార్టీ ఇన్ఛార్జ్లు
నియమించిన మంత్రి కెటిఆర్ పార్టీ నేతలతో మంత్రి కెటిఆర్ టెలికాన్ఫరెన్స్ ఇక మరింత జోరుగా ప్రజల్లోకి పార్టీ…మరోమారు విజయమే లక్ష్యంగా వ్యూహం నిరంతరంగా ప్రజలతో మమేకం అయ్యేలా కార్యక్రమాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13 : తెలంగాణలో ఎన్నికలు సవి•పిస్తున్న నేపథ్యంలో బిఆర్ఎస్ తన వ్యూహాలకు పదునుపెడుతున్నది. మరోమారు విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నది. ప్రజాక్షేత్రంలోకి…
