ప్రశ్నాపత్రం లీకయ్యిందంటే ఉద్యోగాలు అమ్ముకోవడమే..
టిఎస్పిఎస్సిలో అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ప్రొఫెసర్ కోదండరామ్ మద్దతు ముషీరాబాద్, ప్రజాతంత్ర, మార్చి14 : మంగళవారం చిక్కడిపల్లిలో నిరుద్యోగులు చేస్తున్న ధర్నాకు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ…నిరుద్యోగులు అందరు ఒక్కతాటి పైకి వొచ్చి ప్రభుత్వం…
