NEWS

NEWS

ప్రశ్నాపత్రం లీకయ్యిందంటే ఉద్యోగాలు అమ్ముకోవడమే..

టిఎస్‌పిఎస్‌సిలో అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాలి ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌మద్దతు ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి14 : మంగళవారం చిక్కడిపల్లిలో నిరుద్యోగులు చేస్తున్న ధర్నాకు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా  ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌మాట్లాడుతూ…నిరుద్యోగులు అందరు ఒక్కతాటి పైకి వొచ్చి ప్రభుత్వం…

పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌లో లీకేజీలు

రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌ ‌రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు..ఆందోళనలతో కమిషన్‌ అత్యవసర సమావేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 14 : టీఎస్పీఎస్సీలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం సంచలనంగా మారింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు, ప్రతిపక్ష పార్టీలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. పేపర్‌ ‌లీకేజీకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు. ఇక ఈ పేపర్‌ ‌లీకేజీ…

యూనివర్సిటీ కామన్‌ ‌రిక్రూట్‌మెంట్‌ ‌బోర్డ్ ‌బిల్లుకు ఆమోదం తెలుపండి

డిమాండ్‌ ‌చేస్తూ విద్యార్థి సంఘాల రాజ్‌భవన్‌ ‌ముట్టడి భారీగా తరలి వొచ్చిన విద్యార్థులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 14 : వివిధ విద్యార్థి సంఘాల ముట్టడితో రాజ్‌భవన్‌ ‌వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీ కామన్‌ ‌రిక్రూట్‌మెంట్‌ ‌బోర్డ్ ‌బిల్లుకు గవర్నర్‌ ‌తమిళిసై వెంటనే ఆమోదం తెలపాలంటూ మంగళవారం ఉదయం వివిధ విద్యార్థి సంఘాలు రాజ్‌భవన్‌ను…

రాష్ట్రంలో మరోమారు అత్యధిక విద్యుత్‌ ‌వినియోగం

15254 మెగావాట్లతో అత్యధిక పీక్‌ ‌డిమాండ్‌ ‌నమోదు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌ ‌రావు వెల్లడి హైరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 14 : రాష్ట్ర చరిత్రలోనే మంగళవారం మరోమారు అత్యధిక విద్యుత్‌ ‌వినియోగం జరిగినట్టు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌ ‌రావు పేర్కొన్నారు. మార్చి నెలలో అనుకున్న విధంగానే 15000 మెగా వాట్ల విద్యుత్‌ ‌డిమాండ్‌…

బీజేపీ ప్రతి అడుగు పేద ప్రజలపై పిడుగు…

పెద్ద నోట్ల రద్దుతో భారీగా పెరిగిన నల్ల ధనం .. అదొక అట్టర్‌ ‌ప్లాప్‌ ‌షో బీజేపీ చేసేది చారానా…చెప్పేది బారానా కరెన్సీ చలామణి రెట్టింపు అయిందన్న మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 14 : ‘‘బీజేపీ చెప్పేదొకటి, చేసేదొకటి..దీనికి పెద్ద ఉదాహరణ పెద్ద నోట్ల రద్దు. నోట్ల రద్దుపై ఆర్థిక మంత్రి…

‘‘‌సత్తా’’ లేని చదువులు …. ఎవరిది శాపం..

బిడ్డ పుట్టకముందే స్కూల్స్  అడ్మిషన్‌ ‌కోసం వెతుకుతున్న రోజులివి.. సామజిక స్పృహ తెలిసిన ఏ పేరెంట్‌ అయినా అబ్బాయైతే ఇంజనీర్‌.. అమ్మాయైతే డాక్టర్‌ ఇదో ఊతపదం ల వల్లేవేస్తున్నారు. మన సమాజంలో ఇంజనీరింగ్‌, ‌మెడిసిన్‌ ‌కోర్సులకు ఉన్న క్రేజ్‌ ఇం‌తా అంతా కాదు.  తల్లితండ్రుల  ఆరాటాన్ని ఆసరాగా చేసుకున్న విద్య సంస్థలు  నేడు ఇంజినీరింగ్‌, ‌మెడిసిన్‌…

70 ‌లక్షల మందికి కంటి వెలుగు పరీక్షలు

మహిళల నుండి ఎక్కువ ఆదరణ గజ్వేల్‌ ‌శిబిరాన్ని సందర్శించిన మంత్రి హరీష్‌ ‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, మార్చి 13 : కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. 70 లక్షల మందికి కంటి వెలుగు పరీక్షలు ఇప్పటివరకు పూర్తి చేయడం జరిగింది. 32 లక్షల…

నిమ్స్‌లో సమగ్ర అంతర్గత ఆన్‌ ‌లైన్‌ ‌విధానం

ఎప్పటికప్పుడు విభాగాల వారీగా ఐపీ, ఓపీ పేషెంట్ల వివరాలు ఎన్నికల కోడ్‌ ‌పూర్తి అవగానే ఎంఎన్‌జేలో కొత్త బ్లాక్‌ ‌ప్రారంభం నిమ్స్, ఎంఎన్‌జే హాస్పిటల్స్ ‌నెలవారీ సమీక్షలో మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 13 : ఓపీ రిజిస్ట్రేషన్‌ అయినప్పటి నుండి పరీక్షలు చేసుకొని, ఫలితాలు వొచ్చి, వైద్యుడిని కలిసి చికిత్స పొందేవరకు…

ఫామ్‌ ‌హౌజ్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐకి చుక్కెదురు

విచారణలో ఉన్నందున స్టేటస్‌కో విధించిన సుప్రీమ్‌ ‌కోర్టు తదుపరి విచారణ జూలై 31కి వాయిదా న్యూ దిల్లీ, మార్చి 13 : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐకి సుప్రీమ్‌ ‌కోర్టులో చుక్కెదురైంది. సీబీఐ విచారణపై సుప్రీమ్‌ ‌కోర్టు స్టేటస్‌ ‌కో విధించింది. తదుపరి విచారణ తేదీ వరకు స్టేటస్‌కో కొనసాగుతుందని జస్టిస్‌ ‌సంజీవ్‌ ‌కన్నా, జస్టిస్‌…

నిజామాబాద్‌ ‌జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 13 : జిల్లాలోని ఇందల్వాయి మండలం చంద్రయన్‌పల్లి తండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం చంద్రయన్‌పల్లి తండా మలుపు వద్ద జాతీయ రహదారి 44పై వేగంగా దూసుకొచ్చిన కారు ముందు వెళ్లున్న కంటైనర్‌ను  ఢీకొట్టింది. దీంతో కారులో ప్రమాయణి స్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న…