NEWS

NEWS

లక్షలాది మందికి స్ఫూర్తిదాయకం… ఉప్పు సత్యాగ్రహం

‘‘‌తొమ్మిది దశాబ్ధాల క్రితం జాతిపిత మహాత్మా గాంధీ దండిలో ఉప్పు చట్టాలను ఉల్లంఘించి, వేలాది మందితో నిరసన తెలిపి, లక్షలాది మందిని చైతన్య పరిచిన సంఘట న. ఉప్పు పన్నును ధిక్కరిస్తూ మహాత్మా గాంధీ,1930 మార్చి 12 నుండి 1930 ఏప్రిల్‌ 6 ‌వరకు, 384 కిలోమీటర్ల దూరం, వేలమంది సత్యాగ్రహులతో కలిసి పాదయాత్ర చేసి…

దేశ ప్రగతి రథ భద్రతే సిఐయస్‌యఫ్‌ లక్ష్యం..

 కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలో న్యూఢిల్లీ కేంద్రంగా సేనలు అందిస్తున్న ‘కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్, సిఐయస్‌యఫ్‌)’ పార్లమెంట్‌లో చేసిన ‌చట్టం-1968తో  10 మార్చి 1969న  2,800 మంది ఉద్యోగులతో 3 బటాలియన్ల దళాలతో ప్రారంభమైంది. 15 జూన్‌ 1983న చేసిన మరో చట్టంతో ప్రస్తుతం సిఐయస్‌యఫ్‌లో 1,48,371 ఉద్యోగులు (2017లో ఉద్యోగుల…

దిగజారిన రాజకీయాలతో వ్యవస్థ నాశనం

తెలంగాణ బచావో సదస్సులో ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ‌కేసీఆర్‌ను గద్దె దించేందుకు ఉద్యమకారులంతా ఐక్యం కావాలి: టీజేఎస్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌రాష్ట్రంలో సమస్యలపై ఎలా పోరాడతామనేది పెద్ద ప్రశ్న అదానీ, అంబానీ తర్వాత అత్యంత ధనవంతుడు కేసిఆర్‌ ‌తెలంగాణ బచావో అనేది భారత్‌ ‌బచావోలో అంతర్భాగం సదస్సులో పలువురు వక్తల అభిప్రాయం ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర,…

విజ్ఞానంలో అజ్ఞానం అనర్ధం

నేటి మానవ ప్రపంచంలో చోటు చేసుకుంటున్న విపరీత పోకడలను పరిత్యజించాలి.శాస్త్ర బద్ధమైన ఆలోచనలకు విలువివ్వాలి.విజ్ఞానం ఒక అనంతమైన సాగరం.విజ్ఞాన సాగరాన్ని మధించి విలువైన జ్ఞాన సంపదను వెలికితీసి, జనహితం కోసం వినియోగించడంలోనే మానవ విజ్ఞతకు పరిపక్వత చేకూరుతుంది. విజ్ఞానం మానవ వినాశనానికి దారితీయడం అత్యంత దారుణం.అణ్యాయుధ ప్రయోగాల వలన హీరోషిమా,నాగసాకి వంటి నగరాలు విధ్వంసమైపోయాయి.హీరోషిమా,నాగసాకి  నగరాల్లో…

నడిగడ్డ వెనుకబాటుకు కారకులెవ్వరు..

‘‘‌నడిగడ్డలో గద్వాల సంస్థానానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ కవులకు కళాకారులకు నెలవైన విద్వత్‌ ‌గద్వాలగా తిరుపతి వెంకట కవుల చేత కీర్తింపబడిన గడ్డ.ఐతే ఇదంతా పూర్వపు చరిత్ర.. నేడు ఈ ప్రాంతం విద్యకు దూరమై ప్రజలలో చైతన్యం కొరవడి కనీసం తమ హక్కుల కోసం ప్రశ్నించలేని స్థితిలో ఉంది.’’ నడిగడ్డ ఉమ్మడి పాల…

మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు మోక్షమెప్పుడు..?

అన్ని రంగాల్లో మహిళలు ముందుకు దూసుకుపోతున్నప్పటికీ వారికి కావల్సినంతగా అవకాశాలు రావడంలేదు. ఆకాశంలో సగం అని చెబుతున్నప్పటికీ మగవాళ్ళతో సమానంగా పోటీ పడే అవకాశాలు వారికి లభించడంలేదు. ముఖ్యంగా రాజకీయాల్లో ఇది కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. అక్కడ వారి ప్రతిభను చూపించుకునే వీలు లేకుండా పురుషుల పెత్తనం అడ్డుపడుతోంది. ఉదాహరణకు గ్రామస్థాయిలో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లుగా వారు…

పేదల కోసం కాదు..పెద్దల కోసమే ‘ధరణి’

అక్రమాల పుట్టగా మారింది వందరోజుల్లో ధరణి సమస్యలకు చెక్‌ ‌కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిన వెంటనే చర్యలు సుల్తాన్‌ ‌పూర్‌ ‌గ్రామంలో ధరణిపై ప్రజాభిప్రాయంలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రద్దుతోనే సామాజిక తెలంగాణ సాధ్యమన్న సిఎల్‌పి నేత భట్టి కౌలు రైతులను పట్టించుకోని ప్రభుత్వం : కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత జైరామ్‌ ‌విమర్శ పెద్దపల్లి, ప్రజాతంత్ర, మార్చి…

లిక్కర్‌ ‌స్కామ్‌ను పక్కదారి పట్టించే కుట్ర

కవిత దీక్షపై బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌మండిపాటు సిఎం తీరుతోనే రాష్ట్రంలో మహిళలపై వరుస ఘటనలని విమర్శ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా దీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 10 : ఎమ్మెల్సీ కవిత దిల్లీలో కాదు..ప్రగతి భవన్‌ ‌ముందు ధర్నా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. లిక్కర్‌…

ఏ‌ప్రిల్‌ 30‌న నూతన సచివాలయం ప్రారంభం

ఖరారు చేసిన సిఎం కెసిఆర్‌ ‌నిర్మాణ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి 14న అంబేడ్కర్‌ ‌స్మృతి వనం…జూన్‌ 2‌న అమరుల స్థూపం ప్రారంభం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 10 : కొత్తగా నిర్మించిన సచివాలయానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్‌ 30‌న ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయించారు. దాంతో పాటు హుస్సేన్‌ ‌సాగర్‌ ‌పక్కనే స్మృతి వనాన్ని జూన్‌…

షెడ్యూల్‌ ‌ప్రకారం డిసెంబర్‌లోనే అసెంబ్లీ ఎన్నికలు

నేతలంతా నియోజకవర్గాల్లోనే ఉండాలి అవసరమైతే పాదయాత్రలు చేయాలి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు సిఎం కెసిఆర్‌ ‌దిశానిర్దేశం నివేదికలన్నీ బిఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయని వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 10 : షెడ్యూల్‌ ‌ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని బిఆర్‌ఎస్‌ అధినేత, సిఎం కెసిఆర్‌ ‌మరోమారు స్పష్టం చేశారు. నేతలంతా నియోజకవర్గాల్లో తమ కార్యాక్రమాలతో ప్రజలకు…