ఆదానీ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన
పలు రాష్ట్రాల్లో నిరసన ర్యాలీలు జెపిసి వేసి విచారణ జరపాలని డిమాండ్ న్యూ దిల్లీ, మార్చి 13 : అదానీ వ్యవహారంపై పార్లమెంట్ లోపల, బయట కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది. జేపీసీ విచారణ కోసం పట్టుబడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఉత్తరాఖండ్, చండీగఢ్లలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాల తొలిరోజు కాంగ్రెస్ కార్యకర్తలు జెండాలు…
