NEWS

NEWS

అన్నదాతకు అండగా…

అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను  మహబూబాబాద్‌ ‌జిల్లాలో   ఎరియల్‌ ‌వ్యూ ద్వారా, స్వయంగా పరిశీలించిన సిఎం కెసిఆర్‌ ‌సంబంధిత రైతులతో మాట్లాడిన సిఎం పంట నష్టాల అంచనాలను అధికారులు, రైతులతోపాటు వివరించిన మంత్రి ఎర్రబెల్లి అనంతరం వేదిక నుండి రైతులనుద్దేశించి మాట్లాడిన కెసిఆర్‌ మహబూబాబాద్‌/‌తొర్రూర్‌/‌పెద్దవంగర, ప్రజాతంత్ర, మార్చ్ 23 : అకాల వర్షాల వల్ల నష్టపోయిన…

ఎకరాకు రూ 10 వేలు ఆర్థిక సహాయం

ఆదుకుంటాం అధైర్యపడకండి రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 22వేల ఎకరాల్లో పంట నష్టం రాష్ట్రంలో ఉన్నది రైతు ప్రభుత్వం రైతుల ఆత్మస్థయిర్యం దెబ్బతినొద్దన్నదే లక్ష్యం నష్టంపై కేంద్రానికి నివేదిక ఇవ్వబోం పంపినా ఎలాంటి ఉపయోగం లేదు ఖమ్మం, కరీంనగర్‌ ‌జిల్లాలలో అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సిఎం ఖమ్మం/కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 23 : పంటనష్టపోయిన…

తొలిదశలో పోలవరం 41.15 టర్లకే పరిమితం

న్యూ దిల్లీ, మార్చి 23 : పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం నీటి నిల్వపై పార్లమెంటు సాక్షిగా ఈ ప్రకటన చేసింది. తొలిదశలో పోలవరం ప్రస్తుతానికి 41.15 టర్లకే పరిమితమని స్పష్టం చేసింది. తొలిదశలో 41.15 టర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. తొలిదశ సహాయ, పునరావాసం…

ఇద్దరు తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు మద్రాస్‌ ‌హైకోర్టుకు బదిలీ

న్యూ దిల్లీ, మార్చి 23 : తెలంగాణ, ఆంధప్రదేశ్‌ ‌హైకోర్టులకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. ఏపీ హైకోర్టులో పని చేస్తున్న న్యాయమూర్తి జస్టిస్‌ ‌బట్టు దేవానంద్‌, ‌తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ‌దేవరాజు నాగార్జునను మద్రాస్‌ ‌హైకోర్టుకు బదిలీ చేసింది. అలాగే మద్రాస్‌ ‌హైకోర్టు…

కాలం చెల్లిన వాహనాలకు ఇక చెల్లుచీటి

తుక్కుగా మార్చే యోచనలో ఏపి ప్రభుత్వం కేంద్రం ఆదేశాలతో ఏప్రిల్‌ 1 ‌నుంచి అమలు అమరావతి, మార్చి 23 : ఏప్రిల్‌ ఒకటి నుంచి రాష్ట్రంలో వాహనాల తుక్కు పాలసీని అమల్లోకి రానుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలను తుక్కు చేయనున్నారు. తుక్కు పాలసీ ప్రకారం 15…

కర్నూలుకు ఏపి హైకోర్టు తరలింపు

రాజ్యసభలో కేంద్రం కీలక ప్రకటన హైకోర్టు, ఎపి ప్రభుత్వాలదే తుది నిర్ణయమని వెల్లడి న్యూ దిల్లీ, మార్చి 23 : ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం సంచలన ప్రకటన చేసింది. గురువారం పార్లమెంటు సాక్షిగా హైకోర్టు తరలింపుపై స్పష్టత ఇచ్చింది. హైకోర్టును కర్నూల్‌కు తరలించాలంటే హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర న్యాయశాఖ…

ఏపిలో మహిళా ఉద్యోగులకు గుడ్‌ ‌న్యూస్‌

అమరావతి, మార్చి 23 : ఆంధ్రప్రదేశ్‌ ‌మహిళా ఉద్యోగులు గుడ్‌ ‌న్యూస్‌ ‌వచ్చేసింది.  వారికి సర్వీస్‌ ‌సమయంలో 180 రోజుల చైల్డ్ ‌కేర్‌ ‌లీవ్‌ ఉం‌టుందన్న విషయం తెలిసిందే. ఇది ఇప్పటివరకు పిల్లలకు 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాత్రమే వినియోగించుకోవాలనే రూల్‌ ఉం‌ది. ఒకవేళ పిల్లలు దివ్యాంగులైతే.. వారికి 22 సంవత్సరాలు వచ్చేవరకు…

మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యలకు రాహుల్‌కు రెండేళ్ల జైలు

అహ్మదాబాద్‌, ‌మార్చి 23 : కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపీ రాహుల్‌ ‌గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో గుజరాత్‌ ‌సూరత్‌ ‌కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో రాహుల్‌ ‌గాంధీని దోషిగా తేల్చిన న్యాయస్థానం..రెండేండ్లు జైలు శిక్ష విధించింది. మోదీ ఇంటి పేరును ఉద్దేశించి కర్ణాటకలో 2019…

దేశంలో మళ్లీ కొరోనా భయం

పెరుగుతున్న కేసులతో ఆందోళన 1300 రోజువారీ పాజిటివ్‌ ‌కేసులు నమోదు న్యూ దిల్లీ, మార్చి 23 : దేశంలో కొరోనా వైరస్‌ ‌కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి మరోసారి కోరలు చాస్తుంది. గత ఐదు రోజులుగా వెయ్యి చేరువలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ…

జర్నలిజాన్ని రక్షించండి

 గవర్నర్ కు టీయుడబ్ల్యుజె వినతి జర్నలిస్టులంటే ఎంతో గౌరవమన్న తమిళిసై దేశంలో పథకం ప్రకారం నిర్వీర్యమవుతున్న జర్నలిజాన్ని పరిరక్షించడంతో పాటు జర్నలిస్టుల కష్టాలపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తూ గురువారం నాడు  తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) ప్రతినిధి బృందం రాజ్ భవన్ లో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించింది. మీడియా రంగం పట్ల…