NEWS

NEWS

వారసత్వం మా బలం

ఇన్‌స్టాలో కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ పోస్ట్ ‌న్యూ దిల్లీ, మార్చి 27 : ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ తన ట్విట్టర్‌ ‌బయోని ’డిస్‌ ‌క్వాల్గి•డ్‌ ఎం‌పీ’గా మార్చుకున్నారు. తాజాగా గాంధీ కుటుంబ వారసత్వం, బలాన్ని హైలెట్‌ ‌చేస్తూ రాహుల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ ‌పెట్టారు.…

ఇలా చేరిక.. అలా రాజీనామా

ఎప్పుడూ కాంగ్రెస్‌ ‌వాదినేనంటూనే తను పార్టీలో చేరలేదంటూ డిఎస్‌ ‌ట్విస్ట్ ‌కుమారుడి కోసమే గాంధీభవన్‌ ‌వెళ్లానని వివరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 27 : సీనియర్‌ ‌రాజకీయ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఆదివారం నాడు కాంగ్రెస్‌ ‌గూటికి చేరిన డీఎస్‌.. ఒక్కరోజు కూడా గడువక…

‘‌పల్లె ప్రగతి’తో దేశానికే ఆదర్శంగా తెలంగాణ పల్లెలు

కేంద్రంతో మనకు రాజకీయ వైరుధ్యాలున్నా అవార్డులు ఇవ్వక తప్పడం లేదు ఇప్పుడన్ని గ్రామాలు అంకాపూర్‌, ‌గంగదేవి పల్లిలే… సిరిసిల్లలో అవార్డులు పొందిన గ్రామాల సర్పంచ్‌లకు మంత్రి కెటిఆర్‌ అభినందన పల్లె ప్రగతిలో పల్లెలు అన్ని రంగాల్లో పురోగమిస్తున్నాయి : కలెక్టర్‌ సిరిసిల్ల, ప్రజాతంత్ర, మార్చి 27 : 75 ఎండ్ల స్వాతంత్య్ర భారత చరిత్రలో సీఎం…

పాండిచ్చేరిలో దారుణం బిజెపి నేత దారుణహత్య

పాండిచ్చేరి, మార్చి 27 : పుదుచ్చేరిలోని విలియనూర్‌ ‌లో దారుణం జరిగింది. సీనియర్‌ ‌బీజేపీ లీడర్‌ ‌రంగస్వామి కుమారుడు సెంథిల్‌ ‌కుమార్‌ (46)‌ను గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా చంపేశారు. మంగళం నియోజక వర్గంలో ఆదివారం రాత్రి జరిగిన బీజేపీ టింగ్‌ ‌లో పాల్గొన్న ఆయన.. విలియనూర్‌ ‌కణ్ణగి ప్రభుత్వ ఉన్నత పాఠశాల సపంలోని…

143 ‌పురపాలక సంస్థల్లో 1,77,503 స్వయం సహాయక సంఘాలు

సభ్యులుగా18,02,284 మంది మహిళలు పట్టణ ప్రగతి కింద 618 వెండింగ్‌ ‌జోన్లు అభివృద్ధి పట్టణ పేదలు, వీధి వ్యాపారుల ఆర్థికాభివృద్ధికి అండగా  రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌, ‌మార్చి 27 : అన్ని వర్గాలను అక్కున చేర్చుకునే నిలయాలుగా తెలంగాణ నగరాలు, పట్టణాలు  గుర్తింపు తెచ్చుకున్నాయి. వైవిధ్యమైన విశిష్టమైన , సమ్మిళిత జీవన శైలి కలిగిన అర్బన్‌…

ప్రయివేటు పాఠశాలల అధిపతి ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రతినిధా..!

‘‘ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికలలో ఉపాధ్యాయ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమ పైరవీలకే ప్రాధాన్యత ఇస్తున్న సంఘాలకు సరైన గుణపాఠం నేర్పరనే భావించవచ్చు. ప్రస్తుతం గెలుపొందిన అభ్యర్థి సైతం ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చారు.నిజాయితీగా అట్టి హామీల అమలుకు కృషి చేయాలి.’’ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల ఫలితం ప్రస్తుతం…

మోదీ ప్రభుత్వ కక్షపూరిత వైఖరి !

దేశంలో విపక్షాల ఐక్యతకు ఇంతకన్నా మించిన సమయం లేదు. అన్ని పక్షాలు ఉమ్మడి ఎజెండాగా ముందుకు రావాల్సిన అవసరాన్ని గుర్తించాలి. దేశం కోసం విపక్షాల ఐక్యత అవసరం. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రజల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్దితోతో పనిచేయగలదు. ప్రతిపక్షం బలం గా లేకపోతే నిరంకుశ విధానాలు అమలవుతాయి. దేశంలో ప్రస్తుతం ఏకవ్యక్తి పాలన…

భద్రాద్రి రామయ్య కళ్యాణానికి సర్వం సన్నద్ధం

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌  రాష్ట్రంలో తిరుమల తర్వాత రాష్ట్రంలో ఆరు పెద్ద దేవాలయాలు ఉండేవి… అవి దేవాదాయ శాఖచే 6ఏ టెంపుల్స్ గా గుర్తింపు పొందాయి. శ్రీశైలం, అన్నవరం, ద్వారకా.తిరుమల, విజయ వాడ కనక దుర్గమ్మ, భద్రాచలం, వేములవాడ  దేవాల యాలను 6ఏ టెంపుల్స్ అని పిలిచే వారు . 6A అంటే ఆరు A గ్రేడ్…

కెటిఆర్‌ ‌రాజీనామా చేయాలి..

లేదంటే ఆయనను బర్తరఫ్‌ ‌చేయాలి నిరుద్యోగులకు పరిహారం చెల్లించాలి మహాధర్నాలో బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌బండి సంజయ్‌కు మారోమారు సిట్‌ ‌నోటీసులు : లీగల్‌గా చర్చిస్తామన్న బిజెపి రాష్ట్ర చీఫ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 25 : టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ ‌లీకేజీ కేసులో అసలు నిందితులెవరో తేల్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌డిమాండ్‌…

నిఖత్ జరీన్ కు స్వర్ణ పతకం

న్యూ ఢిల్లీ లోని కే.డి జాదవ్ ఇండోర్ స్టేడియంలో  ఆదివారం జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోటీల్లో, 50 కేజీల విభాగంలో, నిఖత్ జరీన్ స్వర్ణ పథకాన్ని సాధించడం పట్ల ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్ ను సీఎం అభినందించారు. ఆమెకు…