NEWS

NEWS

నేటి నుంచే శోభకృత్‌ ఔషధీయుక్తం ఉగాది పచ్చడి

ప్రకృతి చిగురించే ఈ వసంతకాలాన్ని చెట్లూ, చేమలే కాదు, పశుపక్ష్యాదులు కూడా స్వాగతిస్తాయి. సంవత్సరానికి యుగం అనే పేరు కూడా ఉంది. అందుకే యుగాది అంటారు… కాలక్రమేణా ఉగాది అయింది. చాంద్రమానాన్ని అనుసరించేవారు, సౌరమానాన్ని అనుసరించే ఇంకొందరు ఈ రోజు సంవత్సరాదిని జరుపుకుంటారు. చైత్రమాస శుక్ల పక్ష పాడ్యమి  22 మార్చి 2023 బుధవారం శ్రీ…

ఏది రైతు భరోసా !!

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఆపద వొచ్చినప్పుడే సహాయచర్యలు గుర్తుకు వొస్తాయి. ప్రతీ సంవత్సరంలాగానే ఈ ఏడుకూడా గత నాలుగు రోజులుగా అకాల వార్షాలు సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. ఒక జిల్లా, ఒక ప్రాంతమనికాదు దాదాపు రాష్ట్రమంతా వడగండ్లు, పెనుగాలులతో అతలాకుతలం అయిపోయింది. మరో పదిహేను ఇరవై రోజుల్లో పంట చేతికి వొస్తుందనుకుంటున్న…

మిల్లెట్‌ ‌మ్యాన్‌ ‌సతీష్‌కు కన్నీటి వీడ్కోలు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 20 : డెక్కన్‌ ‌డెవలప్‌ ‌మెంట్‌ ‌సొసైటీ డైరెక్టర్‌ ‌డాక్టర్‌ ‌పి వి సతీష్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన మరణ వార్త తెలియగానే జహీరాబాద్‌ ‌ప్రాంత ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. పట్టణ పరిధిలోని పస్తపూర్‌లోని దక్కన్‌ ‌డెవలప్‌ ‌సొసైటీ డైరెక్టర్‌ ‌పీవీ సతీష్‌ (78) ‌సం రాలు, గత కొద్దిరోజులుగా…

దెబ్బతిన్న రైతులకు భరోసా ఇవ్వండి

అధికారులతో కలసి పంటపొలాలు పరిశీలించండి ప్రభుత్వ కార్యక్రమాలను వేగంగా అమలు చేయండి మోడీ అప్రజాస్వామిక చర్యలను ప్రజలతో చర్చించండి ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 20 : అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులకు భరోసా ఇవ్వాలని, అధికారులతో కలిసి నష్టపోయిన పంట పొలాలను పరిశాలించాలని బిఆర్‌ఎస్‌ ‌నేతలకు, శ్రేణులకు పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌, ‌మంత్రి కెటిఆర్‌ ‌పిలుపునిచ్చారు.…

సిట్‌ ‌కేసీఆర్‌ ‌జేబు సంస్థ…. ఆధారాలిచ్చే ప్రసక్తే లేదు

సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణకు సిద్ధమైతే మావద్ద ఆధారాలు సమర్పించేందుకు సిద్ధం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 20 :పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌పేపర్‌ ‌లీకేజీ కేసులో సిట్‌ ‌నోటీసుల జారీ పేరుతో ప్రతిపక్ష పార్టీల నేతల నోరు నొక్కేసే కుట్రకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తెరదీశారు.. కుట్రకు కారకులైన…

తెగబడి కలిసికట్టుగా పోరాడుదాం

అబ్‌ ‌కీ బార్‌ ‌కిసాన్‌ ‌సర్కారు నినాదం ఎత్తుకున్నాం 75 ఏళ్ల స్వాతంత్య్రంలో అన్నీ సమస్యలే వనరులున్నా భంగపడ్డ భారత్‌ ‌కులాలు, మతాల కుమ్ములాటలతో వెనకబడ్డాం రాష్ట్ర అభివృద్దికి అడుగడుగున బిజెపి అడ్డంకులు ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉంటూ నిలదీద్దాం బిఆర్‌ఎస్‌ ‌శ్రేణులకు సిఎం కెసిఆర్‌ ‌పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 20 : ఇంతకాలం…

మంత్రి కెటిఆర్‌పై ఆరోపణలకు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌కు సిట్‌ ‌నోటీసులు

ఆధారాలు ఇవ్వాలని కోరిన సిట్‌ ‌కేసును నీరుగార్చే యత్నం : సిట్‌ ‌నోటీసులు రాగానే స్పందిస్తానన్న రేవంత్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 20 : తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌పేపర్‌ ‌లీకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డికి సిట్‌ అధికారులు నోటీసులు పంపింది. పేపర్‌ ‌లీక్‌పై రేవంత్‌ ‌చేసిన…

పెట్రో దరల పెంపు ఎవరి కోసం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 20 : అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రో ధరలు పెరిగిపోతుండటంపై ప్రధాని నరేంద్రమోదీకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌ట్విటర్‌ ‌ద్వారా సూటి ప్రశ్న వేశారు. 2014లో బీజేపీ అధికారంలోకి వొచ్చినప్పుడు క్రూడాయిల్‌ ‌ధర ఎక్కువగా ఉన్నా పెట్రో ధరలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం…

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో విచారణకు కవిత హాజరు

పిళ్లయ్‌తో కలిపి కవితను..ఫేస్‌ ‌టూ ఫేస్‌ ‌విచారణ అభిషేక్‌ ‌బోయినపల్లికి మధ్యంతర బెయిల్‌ ‌నిరాకరణ చట్టంపై గౌరవంతోనే కవిత విచారణకు హాజరు: ఎంపి రంజిత్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, మార్చి 20 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో ఇడి విచారణకు సోమవార ఎమ్మెల్సీ, కెసిఆర్‌ ‌కూతురు కవిత సోమవారం ఉదయం హాజరయ్యారు. మరోవైపు ఇదే కేసులో…

మా డిమాండ్లు నెరవేర్చక పోతే మరో ఉద్యమానికి సిద్ధం

కేంద్రానికి దిల్లీ ‘కిసాన్‌ ‌మహా పంచాయత్‌’ ‌సదస్సు హెచ్చరిక వ్యవసాయ మంత్రి తోమర్‌ను కలిసిన 15 మంది సభ్యుల బృందం న్యూ దిల్లీ, మార్చి 20 : కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి), రుణమాఫీ, ఫింఛను చట్టం సహా తమ డిమాండ్‌లను ప్రభుత్వం నెరవేర్చకుంటే మరోమారు ఉద్యమం చేపడతామని రైతు సంఘం సంయుక్త కిసాన్‌ ‌మోర్చా(ఎస్‌కెఎం) కేంద్ర…