NEWS

NEWS

పంచాంగం గణన

పంచాంగం కాల విభాగాన్ని చెప్తుంది. సమయాన్ని మన పూర్వీకులు వివిధ విభాగాలుగా విభజించారు. అవి తిథి, వార, నక్షత్ర,  యోగ, కరణాలు. (1). తిథి: ప్రతి రోజు సూర్యుడు అంశ (1డిగ్రీ) చంద్రుడు 13 అంశలు ముందుకు నడుస్తారు.  వారిరువురి భ్రమణములో అంతరము 12 డిగ్రీలు. సూర్యుని భ్రమణమును సాపేక్ష భ్రమణము అంటారు. నిజానికి భూమి…

పట్టణ ప్రగతికి రూ.4304 కోట్లు విడుదల

రూ.3936 కోట్లు (91.44 శాతం) వినియోగం 142 పురపాలికల్లో మౌలిక వసతుల కల్పన దేశానికే ఆదర్శంగా రాష్ట్ర పురపాలక సంస్థలు హైదరాబాద్‌, ‌మార్చి 21 : దేశంలో అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందున్నది. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రణాళికా యుతమైన పద్దతిలో మౌలిక వసతులు కల్పిం చుటకు ముఖ్యమంత్రి కె.…

ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం

మరోమారు తేల్చి చెప్పన కేంద్రం న్యూ దిల్లీ, మార్చి 21 : ఏపీకి ప్రత్యేక హోదా కుదరదని కేంద్రం మరోమారు తెగేసి చెప్పింది. హోదా హా లేనట్లేనని..ఇది ముగిసిన అధ్యాయమని.. పార్లమెంటు సాక్షిగా కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. మంగళవారం లోక్‌సభలో వైసీపి ఎంపీలు లావు, బాలశౌరీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోమ్‌ ‌శాఖ సహాయమంత్రి…

దిల్లీ బడ్జెట్‌కు కేంద్రం ఆమోదం

న్యూ దిల్లీ, మార్చి 21 : ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌నేతృత్వంలోని దిల్లీ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌కు కేంద్ర హోమ్‌ ‌వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్‌ను దిల్లీ లెప్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌వీకే సక్సేనా పరిశీలించిన తర్వాత తనకు మళ్లీ సమర్పించాలని అంతకుముందు ఎంహెచ్‌ఏ ‌కోరిన సంగతి తెలిసిందే. ఢిల్లీ శాసన…

డ్యాన్స్ ‌చేస్తూ కుప్పకూలిన వ్యక్తి…గుండెపోటుతో మృతి

భోపాల్‌, ‌మార్చి 21 : ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా సెలబ్రెటీలు, సామాన్యులు సైతం హఠాత్తుగా గుండె పోటుతో కుప్పకూలిపోతున్నారు. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ పక్కనే ఉన్నవాళ్లు ఒక్కసారిగా నిర్జీవమైపోతున్నారు. ఇలాంటి ఘటనే మధ్యప్రధేశ్‌ ‌లోని భోపాల్‌ ‌లో జరిగింది.పోస్టల్‌ ‌డిపార్డ్ ‌మెంట్‌ ‌లో అసిస్టెంట్‌ ‌డైరెక్టర్‌గా పనిచేస్తున్న సురేంద్ర కుమార్‌ ‌దీక్షిత్‌…

భగ్గుమన్న బంగారం ధరలు

న్యూ దిల్లీ, మార్చి 21 : బంగారం ధరలు మండుటెండల్లా మండుతున్నాయి. బంగారం ధరలు మరోసారి భగ్గుమంటున్నాయి.. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి.. సామాన్యుడికి అందనతంగా దేశంలో పసిడి ధరకు రెక్కలొచ్చాయి. గడిచిన కొంతకాలంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రెండరోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు గత 24 గంటల్లో భారీగా పెరిగాయి. దీంతో…

శ్రీ‌శైలంలో వైభవంగా ఉగాది ఉత్సవాలు

మహాసరస్వతి అలంకారంలో శ్రీ భ్రమరాంబికాదేవి కాలి నడకన చేరుకుంటున్న కన్నడ భక్తులు నంద్యాల, మార్చి 21 : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి ఆలయం  లో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉగాది మహోత్సవాల్లో భాగంగా మూడవరోజు మంగళవారం మహాసరస్వతి అలంకారంలో శ్రీ భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చారు. నందివాహనం పై ఆసీనులై ఆదిదంపతులు…

ఏపిలో జగనన్న గోరుముద్దలో రాగిజావ

అమరావతి, మార్చి 21 : విద్యార్థుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం నివారణకు రాగిజావా ఇవ్వనున్నట్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా జగనన్న గోరుముద్ద ద్వారా బడి పిల్లలకు వారానికి మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ‌మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించారు.…

తిరుమలలో శాస్తోక్త్రంగా కోయిల్‌ ఆళ్వార్‌ ‌తిరుమంజనం

తిరుమల, మార్చి 21 : తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ ‌తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. బుధవారం ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ ‌తిరుమంజనం జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి, అర్చకులు పాల్గొన్నారు. ప్రతి ఏటా నాలుగుసార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే…

తెలుగింటి తొలి పండుగ ఉగాది…

‘‘‌షడ్రుచుల సమ్మిళితంగా ఉగాది పచ్చడి తయారు చేస్తారు. జీవితంలో ఎదుర్కొనే ఉత్సాహాన్ని, బాధ, కష్టం, సుఖం, సహనం, ఓర్పు, ఆనందం సమ్మిళితంగా ఈ ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఈ పచ్చడిని ఉగాది రోజు నాలుగు సార్లు ఒక్కోసారి ఆరు గంటల నిడివి వదిలి ఒక చిన్న కప్పు తింటే ఆ పచ్చడి తిన్న ఫలితం…