NEWS

NEWS

ప్రజా పాలనలో పాల్గొన్న అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, జనవరి 3: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని 11, 12, 13 వార్డులలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమలులో భాగంగా వివిధ సంక్షేమ పథకాల కోసం ప్రజల నుండి దరఖాస్తుల…

సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు

సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 3: తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట ఉద్యోగులందరికీ మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర…

పదేళ్లుగా బిఆర్‌ఎస్‌ అవినీతిపై ఎందుకు విచారించలే

కేంద్రంలో అధికారంలో ఉన్నా ఎందుకు అడుగు వేయలే సిబిఐ విచారణ కోరడం కెసిఆర్‌ను రక్షించడానికే కిషన్‌ రెడ్డి డిమాండ్‌పై మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‘ప్రజా పాలన’ దరఖాస్తులకు పొడిగింపులేదని మంత్రి స్పష్టం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 2 : కాలేశ్వరం అవినీతిపై ప్రబుత్వం ఏర్పాటు చేసిన జ్యూడీషియల్‌ ఎంక్వైరీకి బీజేపీ సహకరించాలని..కాళేశ్వరంపై సీబీఐ విచారణకు…

నగర ప్రధాన ప్రాంతాలను కలుపుతూ మెట్రోరైలు

అత్యధిక ప్రయాణీకులకు అందుబాటులో మెట్రోరైలు ప్రయాణం మెట్రో రైలుపై అధికారులతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి  సమీక్ష మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డికి పలు సూచనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర,జనవరి 02: నగరంలోని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ వెళ్లేలా  మెట్రోరైలు నిర్మాణం జరుగాలని, దీనికి ప్రతిపాదనలు తయారు చేయాలని ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డి  అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌…

భారతీయ సంఘ సంస్కర్త సావిత్రి బాయి ఫూలే!

నేడు సావిత్రి బాయి ఫూలే 193వ జయంతి భారతీయ సంఘ సంస్కర్త, సామాజిక విప్లవకారిణి, ఆధునిక భారత దేశ తొలి మహిళా  ఉపాధ్యాయిని, రచయిత్రి, నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే 193 వ జయంతి ఉత్సవాలను ఈరోజు దేశమంతా జరుపుకుం టున్నాం. సావిత్రిబాయి ఫూలే  మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్‌ అనే…

రాష్ట్రంలో మొదటిసారిగా కాంగ్రెస్‌ మార్క్‌

తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంలో మొదటిసారిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి కేవలం ఇరవై అయిదు రోజులు కావొస్తున్నది. ఈ కొద్ది కాలంలోనే కాంగ్రెస్‌ పార్టీ తన మార్క్‌ను ప్రదర్శించుకుంది. మునుపటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదని, పాలనాపగ్గాలు చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పకనే చెప్పినట్లుంది. ఎన్నికలముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల వాగ్ధానాన్ని పదవి అలంకరించిన మరుసటి రోజున్నే…

మాల్స్‌లో పనిచేస్తున్న వారూ మనుషులే…!!!

ఒకప్పుడు పెద్ద పెద్ద పట్టణాలలో మాత్రమే కనిపించిన మాల్స్‌, మార్ట్స్‌ ఇప్పుడు ప్రతీ పట్టణాలలో దర్శనమిస్తున్నాయి. ఇవి ఎక్కువగా వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్‌ మరియు గృహోపకరణాలు, జ్యులరీ రంగాలలో ఉంటున్నాయి. వీటివలన ఎంతో మంది యువతకు ఉపాధి కలిగించడం చాలా ఆనందించదగ్గ విషయమే. వెళ్ళగానే గ్లాస్‌ తలుపులు తీసి ఆహ్వానించే వారినుండి సేల్స్మెన్‌ వరకూ నవ్వుతూ మనకు…

నామినేటెడ్‌ పోస్టులపై ఆశావాహంతో కాంగ్రెస్‌ నేతలు

త్వరలో భర్తీ సమాచారంతో పార్టీలో ఫుల్‌ జోష్‌ నూతన సంవత్సరం సందర్భంగా గాంధీభవన్‌లో సందడే సందడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 1 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతల్లో జోష్‌ కనిపిస్తుంది.. అయితే ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డ వారు.. నామినేటెడ్‌ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు.. దీంతోపాటే గాంధీభవన్‌లో…

భారతదేశానికి 2024 కీలకమైనది

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తిరుమల, జనవరి 1 : భారతదేశానికి 2024 కీలకమైన ఏడాదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం తిరుమల శ్రీవారిని ఆయన సతీసమేతంగా దర్శించుకున్నారు. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ద్వారా…