NEWS

NEWS

జ్ఞాపకాల ఊటబావి…

మానవ జీవితంలో విలువైనది, కీలకమైనది వృద్ధాప్యం. పరిణతతో సాగే జీవన సారాంశదశ అని కూడా చెప్పొచ్చు. జీవితంలోని అనేకానేక అనుభవాలను సమీక్షించుకంటూనే ఎదురయ్యే సమస్యలను మరింత పటుత్వంతో పరిష్కరించే శక్తిని పెంపొందించుకోవాలంటూ వృద్ధోపనిషత్ను కవితాత్మకంగా ఆవిష్కరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, విఖ్యాత కవి ఆచార్య ఎన్ గోపి. వృద్ధుడంటే ఆయన దృష్టిలో జ్ఞానవృద్ధికి…

దేముడికో విన్నపం!

లాటరీ దక్కెంత అదృష్టం ఇవ్వలేదు కానీ! టిక్కెట్టు కొనేంత అవకాశం నాకు ఇచ్చాడు.! ఆకాశాన్ని మోసేంత శక్తి ఇవ్వలేదు కానీ! అంబరం కాంచేంత కన్నులు నాకు ఇచ్చాడు   వేదాంతాన్ని వల్లించే భాషణం ఇవ్వలేదు కానీ మంచిని పలికే మాట నాకు ఇచ్చాడు మహత్యం చేసే చేతులు ఇవ్వలేదు కానీ మానవత్వం చూపే చేతలు నాకు…

విచ్చుకోలేని బంధాలు

స్వార్ధం సంకెళ్ళు తెంచేసింది బంధాలను దూరం చేసింది బాధ్యత నుంచి పారిపోవద్దన్నది   మనిషి జ్ఞానానికి పరీక్ష పెట్టింది ప్రకృతినుంచి పాఠాలు నేర్చికోమంది   కరోనా మహ్మరి మనిషి మూతికి గుడ్డ కట్టించింది సరిహద్దులు గీసేసింది   తెలివిగలవాడినని తైతెక్కలాడిన మనిషి మదం అణచివేసింది కళ్ళను తెరిపించింది   కొత్త వేరియంట్ రూపంలో సంచరిస్తుంది కొత్త…

కనిపించే కాల ధర్మం

నేనెప్పుడు చూడలేదు పాత ఉదయాలను ప్రతి ఉదయం నవోదయమే ! ఉదయ సంధ్యా సమయాలు ఎప్పుడూ ఆహ్లాదకరమే ! ఉదయాలను ఎన్ని చూస్తున్నా ప్రతి ఉదయం కొత్తగానే ఉదయిస్తుంది కదా ! గత ఉదయాలు మిన్న మిన్న గా పాతబడిపోవడం అంటే మెల్ల మెల్లగా అంతరించి పోవడమే! చల్లని సాయంత్రాలు మండు టెండలు కొత్తగానే నిరంతరం…

గువాహటిలో ఐఐటీ తెలంగాణ విద్యార్థిని అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి3: తెలంగాణకు చెందిన ఐఐటీ గువాహటి విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. మృతురాలు అస్సాంలోని ఐఐటీ గువాహటి లో ఇంజినీరింగ్‌ ఈసీఈ నాలుగో ఏడాది చదువుతున్న పుల్లూరి ఐశ్వర్యగా గుర్తించారు. ఈ విషయాన్ని ఐఐటీ గువాహటి ధృవీకరించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఐశ్వర్యతో పాటు తన ముగ్గురు స్నేహితులు…

తెలంగాణలో 26మంది ఐఎఎస్‌ల బదిలీ

ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్య కార్యదర్శిగా స్మితా సబర్వాల్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి3: తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. పలువురు అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్‌ దత్‌ ఎక్కాను నియమించింది. ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా అహ్మద్‌ నదీమ్‌,…

ప్రజాస్వామిక తెలంగాణ పున:నిర్మాణానికై ఉద్యమిద్దాం

ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణ సమాజం కావాలి కేసీఆర్‌ కుటుంబం అవినీతిపై విచారణ కమిటీని ఏర్పాటు చేయాలి లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ భద్రాచలం,ప్రజాతంత్ర,జనవరి 03 : తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ళ పాటు భ్రస్టు పట్టించిన బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ ఆర్ధిక పరిస్థితి గమనించి కేసీఆర్‌ కుటుంబం అవినీతిపై వెంటనే విచారణ…

పార్లమెంట్‌లో తెలంగాణ గళం.. బలం ఉండాల్సిందే

తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బిఆర్‌ఎస్‌ మాత్రమే పార్లమెంట్‌ స్థాయి సవిూక్షలో కెటిఆర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి3:తెలంగాణ బలం.. తెలంగాణ గళం.. తెలంగాణ దళం పార్లమెంట్‌లో ఉండాలని..అందుకే వొచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు వోటు  వేయాలని కేటీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు ఏకైక ప్రతినిధి బీఆర్‌ఎస్‌ మాత్రమేనని అన్నారు.  తెలంగాణ భవన్‌లో బుధవారం ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి…

బహుముఖ ప్రజ్ఞాశాలి లూయిస్‌ బ్రెయిలీ

(నేడు ‘ప్రపంచ బ్రెయిలీ దినం’ సందర్భంగా…) ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక బిలియన్‌ అంగవైకల్య అభాగ్యుల ఆరోగ్య, విద్య, విధి నిర్వహణల్లో అసమానతలను ఎదుర్కొంటూనే, కడు పేదరికం, నిరాదరణ, నిర్లక్ష్యం, వేదింపులు, మానవ హక్కుల ఉల్లంఘనలు, అసమానతలు, క్రూరత్వాలకు గురి అవుతున్నారు. అంగవైకల్య వర్గంలో అంధత్వం అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తించబడిరది. కంటి చూపు లోపించిన అభాగ్యులకు దారి…

పాలస్తీనా పౌరులను కాపాడేదెవరు..?

వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనియన్లకు 2023 అత్యంత ఘోరమైన సంవత్సరం పాలస్తీనియన్ల కోసం ఐక్యరాజ్య సమితి రిలీఫ్‌ ఏజెన్సీ ( యు యన్‌ ఆర్‌ డబ్ల్యు) మరియు యు యన్‌ వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ నుండి తాజా హెచ్చరికలు ఆకలి ముప్పును ఎత్తి చూపుతున్నాయి. ఎన్‌క్లేవ్‌ యొక్క ఉత్తరం మరియు మధ్యలో తీవ్రమైన బాంబు దాడుల వలన వేలాది…