NEWS

NEWS

తెలంగాణలో 26మంది ఐఎఎస్‌ల బదిలీ

ఇద్దరూ కలిసే కాళేశ్వరం పేరుతో దోచుకున్నారు * పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం చేశారు * టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 03 : ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతుందని టీపీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఇందిరా భవన్ లో జరిగిన…

అద్దెబస్సుల యాజమానులతో చర్చలు సఫలం

నేటినుంచి యధావిధిగా బస్సులు సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తాం ఆర్టీసీ ఎండి సజ్జన్నార్‌ వెల్లడి   హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి4: అద్దె బస్సు ఓనర్లతో చర్చలు సఫలం అయ్యాయని టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జ నార్‌ తెలిపారు. గురువారం బస్‌ భవన్‌లో అద్దె బస్సు ఓనర్లతో ముగిసిన సమావేశం అనంతరం ఆయన వివరాలను వెల్లడిరచారు. ఆర్టీసీ అద్దె బస్సు…

కాంగ్రెస్‌లో చేరిన వైఎస్‌ షర్మిల

రాహుల్‌ సమక్షంలో కండువా కప్పిన ఖర్గే కాంగ్రెస్‌ అతిపెద్ద సెక్యులర్‌ పార్టీ అన్న షర్మిల పార్టీ ఆదేశిస్తే..అండమాన్‌ వెళ్లమన్నా వెళతా తండ్రి వైఎస్‌ అడుగుజాడల్లో నడుస్తానని ప్రకటన రాహుల్‌ను ప్రధానిగా చూడాలన్నదే కోరిక       న్యూ దిల్లీ,ప్రజాతంత్ర,జనవరి4: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గురువారం ఉదయం ఏఐసీసీ…

ఎట్టకేలకు కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ

హైకోర్టు ఉత్తర్వులతో తొలగిన అడ్డంకి ఉద్యోగాల భర్తీ ఆదేశాలతో అభ్యర్థుల్లో ఆనందం హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి4: తెలంగాణలో ఎట్టకేలకు కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి లైన్‌ క్లియర్‌ అయింది. రాష్ట్రంలో 15,640 కానిస్టేబుల్‌ పోస్టులకు భర్తీ చేసేందుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటిదాకా కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ఉన్న అడ్డంకి తొలగిపోయింది. ఈమేరకు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును…

జ్ఞాపకాల ఊటబావి…

మానవ జీవితంలో విలువైనది, కీలకమైనది వృద్ధాప్యం. పరిణతతో సాగే జీవన సారాంశదశ అని కూడా చెప్పొచ్చు. జీవితంలోని అనేకానేక అనుభవాలను సమీక్షించుకంటూనే ఎదురయ్యే సమస్యలను మరింత పటుత్వంతో పరిష్కరించే శక్తిని పెంపొందించుకోవాలంటూ వృద్ధోపనిషత్ను కవితాత్మకంగా ఆవిష్కరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, విఖ్యాత కవి ఆచార్య ఎన్ గోపి. వృద్ధుడంటే ఆయన దృష్టిలో జ్ఞానవృద్ధికి…

దేముడికో విన్నపం!

లాటరీ దక్కెంత అదృష్టం ఇవ్వలేదు కానీ! టిక్కెట్టు కొనేంత అవకాశం నాకు ఇచ్చాడు.! ఆకాశాన్ని మోసేంత శక్తి ఇవ్వలేదు కానీ! అంబరం కాంచేంత కన్నులు నాకు ఇచ్చాడు   వేదాంతాన్ని వల్లించే భాషణం ఇవ్వలేదు కానీ మంచిని పలికే మాట నాకు ఇచ్చాడు మహత్యం చేసే చేతులు ఇవ్వలేదు కానీ మానవత్వం చూపే చేతలు నాకు…

విచ్చుకోలేని బంధాలు

స్వార్ధం సంకెళ్ళు తెంచేసింది బంధాలను దూరం చేసింది బాధ్యత నుంచి పారిపోవద్దన్నది   మనిషి జ్ఞానానికి పరీక్ష పెట్టింది ప్రకృతినుంచి పాఠాలు నేర్చికోమంది   కరోనా మహ్మరి మనిషి మూతికి గుడ్డ కట్టించింది సరిహద్దులు గీసేసింది   తెలివిగలవాడినని తైతెక్కలాడిన మనిషి మదం అణచివేసింది కళ్ళను తెరిపించింది   కొత్త వేరియంట్ రూపంలో సంచరిస్తుంది కొత్త…

కనిపించే కాల ధర్మం

నేనెప్పుడు చూడలేదు పాత ఉదయాలను ప్రతి ఉదయం నవోదయమే ! ఉదయ సంధ్యా సమయాలు ఎప్పుడూ ఆహ్లాదకరమే ! ఉదయాలను ఎన్ని చూస్తున్నా ప్రతి ఉదయం కొత్తగానే ఉదయిస్తుంది కదా ! గత ఉదయాలు మిన్న మిన్న గా పాతబడిపోవడం అంటే మెల్ల మెల్లగా అంతరించి పోవడమే! చల్లని సాయంత్రాలు మండు టెండలు కొత్తగానే నిరంతరం…

గువాహటిలో ఐఐటీ తెలంగాణ విద్యార్థిని అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి3: తెలంగాణకు చెందిన ఐఐటీ గువాహటి విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. మృతురాలు అస్సాంలోని ఐఐటీ గువాహటి లో ఇంజినీరింగ్‌ ఈసీఈ నాలుగో ఏడాది చదువుతున్న పుల్లూరి ఐశ్వర్యగా గుర్తించారు. ఈ విషయాన్ని ఐఐటీ గువాహటి ధృవీకరించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఐశ్వర్యతో పాటు తన ముగ్గురు స్నేహితులు…

తెలంగాణలో 26మంది ఐఎఎస్‌ల బదిలీ

ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్య కార్యదర్శిగా స్మితా సబర్వాల్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి3: తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. పలువురు అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్‌ దత్‌ ఎక్కాను నియమించింది. ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా అహ్మద్‌ నదీమ్‌,…