NEWS

NEWS

హిందీ ప్రచారసభ సభ్యులపై ఆరోపణలు అవాస్తవం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, జనవరి 03 : పూర్వ ఉద్యోగుల పేరిట హిందీ ప్రచార సభ హైదరాబాద్ సంస్థ సభ్యులపై చేసిన ఆరోపణలు అవాస్తమని హిందీ ప్రచార సభ హైదరాబాద్ ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది. హిందీ ప్రచార సభ సంస్థ భవిష్యత్ ను అంధకారంలోకి తీసుకెళ్లే విధంగా దురుద్దేశ్యంతో ఆరోపణలు చేయడం తగదని, సంస్థకు పూర్తిగా నష్టం…

ఇంటింటికి అయోధ్య రాముని పవిత్ర అక్షింతలు

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, జనవరి 3:  శ్రీరాముల వారికి పూజలు చేసిన అక్షింతలను వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు అధ్యక్షుడు కుట్ల నరసింహ యాదవ్ బుధవారం శ్రీకృష్ణ నగర్ కాలనీలో ఇంటింటికి వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామ జన్మభూమి ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోట్లాది హిందువుల కల అని…

పీఎం జన్మాన్ పథకంతో గిరిజన తెగల జీవితాల్లో మార్పు

తాండూరు, ప్రజాతంత్ర, జనవరి 3: గిరిజన తెగల జీవితాలను మెరుగుపరిచేందుకు పిఎం జన్మాన్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. బుధవారం పెద్దముల్ మండలం చైతన్య నగర్ లో పీఎం జన్మాన్ కింద పొందాల్సిన సౌకర్యాలపై చెంచు కుటుంబాలతో సమావేశాన్ని నిర్వహించి జిల్లా కలెక్టర్ పలు సూచనలు,  సలహాలు ఇచ్చారు. ఈ…

వాగ్దానాల అమలుకే ప్రజాపాలన

సిద్దిపేట,ప్రజాతంత్ర, జనవరి 3: నంగునూర్ మండలంలోని నాగరాజు పల్లి, అప్పలచెర్వు,  పాలమాకుల, మగ్దూంపూర్ గ్రామలలో  బుధ వారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి పాల్గొని మాట్లాడారు. ఇచ్చిన వాగ్దానాల అమలు కోసమే ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అన్నారు. రూ.16కో ట్ల మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం గత పాలకుల…

డ్రమ్ సిడర్ ద్వారా వరి సాగు రైతులకు అధిక దిగుబడి

జగదేవపూర్, ప్రజాతంత్ర, జనవరి 3: జగదేవపూర్ మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో  రైతు అయ్యమ్మగారీ సత్యనారాయణ రెడ్డి వెద (డ్రమ్ సీడర్) పద్ధతి ద్వారా సాగు చేసిన 2.20 ఎకరాల వరి పొలం డ్రం సీడర్ వినియోగించినను జిల్లా వ్యవసాయ అధికారి కె.శివ కుమార్ సందర్శించి పలు సూచనలు చేయడం జరిగింది. వెద పద్ధతి ద్వారా పంట…

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిసిన మైన్స్ ఏడి జాకబ్

తాండూరు, ప్రజాతంత్ర, జనవరి 3: తాండూరు ఎమ్మెల్యే బుయానిమన్నారెడ్డిని తాండూర్ మైన్స్ ఏడి జాకాబ్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్యాముల్ జకాబ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మంచి సేవలు అందించాలని తాండూరు అభివృద్ధికి అధికారుల…

అవినీతి కీ తావు లేకుండా పని చేయాలి

తాండూరు, ప్రజాతంత్ర, జనవరి 3: అవినీతి కీ తావు లేకుండా పని చేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూర్ మున్సిపల్ పరిధిలో వార్డు నెంబర్ 25 జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే  ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అర్హులందరికీ…

దురుద్దేశ్యంతో ఆరోపణలు చేయడం తగదు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, జనవరి 03 :  పూర్వ ఉద్యోగుల పేరిట హిందీ ప్రచార సభ హైదరాబాద్ సంస్థ సభ్యులపై చేసిన ఆరోపణలు అవాస్తమని హిందీ ప్రచార సభ హైదరాబాద్ ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది. హిందీ ప్రచార సభ సంస్థ భవిష్యత్ ను అంధకారంలోకి తీసుకెళ్లే విధంగా దురుద్దేశ్యంతో ఆరోపణలు చేయడం తగదని, సంస్థకు పూర్తిగా…

ఘనంగా సావిత్రి భాయి పూలే 193 జయంతి వేడుకలు

సిద్దిపేట,ప్రజాతంత్ర, జనవరి 3: సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్  ఆధ్వర్యంలో సర్పంచులు కాముని ఉమేష్ చంద్ర, భట్టు లింగం, నెమలి సుభాష్, బిఆర్ఎస్ నాయకులు కోండం రవీందర్ రెడ్డి, మిట్టపల్లి గణేష్, సుంచు రమేష్ లు చదువుల తల్లి స్త్రీ జాతి విముక్తి కోసం అహర్నిశలు…

రాష్ట్రంలోనే జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్క అధికారి కృషి చెయ్యాలి

సిద్దిపేట,ప్రజాతంత్ర, జనవరి 3:  2024 ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా  సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ను మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన  జిల్లా అదనపు కలెక్టర్ (కలెక్టర్) శ్రీనివాస్ రెడ్డి, గజ్వెల్ ఆర్డీఓ బన్సీలాల్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆయా శాఖల…