NEWS

NEWS

బీఆర్‌ఎస్‌, బీఎస్పీల పొత్తు కుదిరేనా ..?

త్వరలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌, బిఎస్పీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. బహుజన సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయవతి సూచనల మేరకే బిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌. ప్రవీణ్‌కుమార్‌ వెల్లడిరచిన విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీల మధ్య  ఈనెల 5వ…

హైదరాబాదును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం

అభివృద్ధిని అడ్డుకునే వారిని నగర బహిష్కరణ చేస్తామని హెచ్చరిక ఎల్‌.బి.నగర్‌ బైరామల్‌ గూడ ప్రారంభోత్సవం లో సీఎం రేవంత్‌ రెడ్డి ఎల్‌.బి.నగర్‌, ప్రజాతంత్ర,మార్చి 9:  2050 లక్ష్యంతో హైదరాబాదు ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని  సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడిరచారు. హైదరాబాదులో  మెట్రో తెచ్చింది.. కాంగ్రెస్‌ ప్రభుత్వమని.. విస్తరించేది కూడా  కాంగ్రెస్‌ సర్కారే అన్నారు.…

ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలి

అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌ బృందం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 09 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పర్యటన  సందర్భంగా సంబంధిత అధికారులు వారికి అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వహించి పర్యటన విజయవంతం అయ్యేలా కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ప్రియాంక అలా అన్నారు. శనివారం…

గాజా మారణహోమానికి తెలంగాణ,నుంచి అదానీ డ్రోన్లు.

  పాల‌స్తీనాపై దాడుల‌కు ఊత‌మిచ్చే ఒప్పందాన్ని ర‌ద్ద‌చేసుకోవాలి.. మానవ హక్కుల వేదిక డిమాండ్  ..   గాజాలో పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న మారణహోమంలో డ్రోన్లు స‌ర‌ఫ‌రా చేసేందుకు  పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ చేసుకున్న ఒప్పందాన్ని వెంట‌నే ర‌ద్దుచేసుకోవాల‌ని మాన‌వ హ‌క్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు. విఎస్ కృష్ణ‌,   ఎస్ఎస్…

సభ్యత సంస్కారం మరచిన భారతీయత

 సభ్యతగల సమాజంలో  జీవిస్తున్నామా ? దేశంలో మహిళలపై అకృత్యాలు గతంలో జరిగాయి, ఇప్పుడు అంతకన్నా  ఘోరంగా  జరుగుతున్నాయి.  గత  రెండు మూడు సంవత్సరాలుగా మతం పేరుతో, వర్గం పేరుతో మహిళలపై  దాడులు హింస అత్యాచారాలు హత్యలు మితిమీరి పోయాయి. మార్పు  ఇంటి నుంచి మొదలవ్వాలి. ద్వేషం అసూయ అజ్ఞానం అవిద్య అవివేకం మెండుగా ఉన్న వారు…

రాష్ట్రం నుంచి నాలుగు స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన

జహీరాబాద్‌ నుంచి సురేష్‌ షెట్కార్‌ నల్లగొండ …కుందూరు రఘువీర్‌ మహబూబాబాద్‌ … బలరాం నాయక్‌ మహబూబ్‌నగర్‌ …చల్లా వంశీచంద్‌ రెడ్డి దేశ వ్యాప్తంగా 36 మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల వయనాడ్‌ నుంచే మరోమారు రాహుల్‌ పోటీ న్యూ దిల్లీ, మార్చి 8 : కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా ప్రకటించిన 36 మందితో కూడిన జాబితాలు…

దేశ చరిత్రలో కాకతీయుల పాలన స్వర్ణయుగం

వెయ్యి స్తంభాల ఆలయ మండపం పునరుద్ధరణ  ఓ చాలెంజింగ్‌ టాస్క్‌ ఎన్ని సమస్యలు ఎదురైనా స్థపతులు కష్టించి పూర్తిచేశారు: కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి   వేయి స్తంభాల ఆలయంలోని కల్యాణమండపం జాతికి అంకితం వరంగల్‌, ప్రజాతంత్ర, మార్చి 8 : దేశ చరిత్రలో కాకతీయుల పాలన ఒక స్వర్ణయుగం వంటిదని,  అలాంటి కాకతీయుల కళావైభవానికి  వేయి…

ప్రాజెక్టులపై బిఆర్‌ఎస్‌ నేతల అవాస్తవాలు

Hyderabad Floods

బండి సంజయ్‌ ఓడిపోయినా సవాళ్లేనా..? మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎద్దేవా హుస్నాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 8 : ప్రాజెక్టులపై వాస్తవాలు చెప్పేందుకు తాము ప్రయత్నిస్తుంటే  బీఆర్‌ఎస్‌  నాయకులు మాత్రం డిజిటల్‌ హంగులు ఏర్పాటు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌  మండిపడ్డారు.  హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర, ముత్తారం…

హర..హర…మహాదేవ శంభో..

రాష్ట్ర వ్యాప్తంగా శివనామ స్మరణతో మార్మోగిన ఆలయాలు నదీతీరాల్లో పుణ్యస్నానాలు..ఆలయాల్లో అభిషేకాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 8 : రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం తెల్లవారు జాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివనామస్వరణతో ఆలయాలన్నీ మార్మోగాయి. గోదావరి, కృష్ణానదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. ఆలయాల్లో అభిషేకాలు…

నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

ఇక ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల యూపిపిస్సీ తరహాలో నియామకాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 8 : రాష్ట్రంతో నిరుద్యోగులకు రేవంత్‌  ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హావిూ…