NEWS

NEWS

రానున్న ఎన్నికల్లోనూ బీజేపీదే అధికారం..

తెలంగాణలో 12 కంటే ఎక్కువ స్థానాలు.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, మజ్లీజ్‌ పార్టీలవి ఒక్కటే అజెండా.. ఎంఐఎం చేతిలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు కీలుబొమ్మలు బీజేపీ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 12 :  రానున్న ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించి మూడోసారి అధికారంలోకి వొస్తుందని కేంద్ర…

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం…

మహిళ ఉత్పత్తుల విక్రయానికి నెల రోజుల్లో శిల్పారామం పక్కన వంద దుకాణాల నిర్మాణం పది లక్షల మంది మహిళలతో హైదరాబాద్‌లో కవాతు   గ్యాస్‌ ధర రూ.1200లకు పెంచిన కెసిఆర్‌, మోదీ మహిళలకు భారం కావొద్దని మేము 400కే ఇస్తున్నాం   మోదీ, కేసీఆర్‌లకు ఎందుకు వోటేయాలి…? మహిళల ఉసురుతోనే కెసిఆర్‌ పదవి పోయింది    కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని…

పార్లమెంటు ఎన్నికలు..బిఆర్‌ఎస్‌కు విషమ పరీక్ష

పోటీకి జంకుతున్న కొందరు .. కారు దిగుతున్న మరికొందరు ప్రముఖులు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, మార్చి 11 : పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) విషమ పరీక్షను ఎదుర్కునాల్సి వొస్తున్నది. మరో మూడు నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ రానుండడంతో అందుకు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు…

కాలుష్యంతోనే ఉష్ణోగ్రత పెరుగుదల!

మార్చి మొదలైందో లేదో అప్పుడే సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో  మనుషులే కాదు మూగ జీవాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. పలుచోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.మార్చిలోనే ఎండలు ఇలా దంచి కొడుతుంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.ఉదయం 9 గంటలు దాటిన తర్వాత…

భద్రాద్రి రాముడి ఆశీస్సులతో ‘ఇందిరమ్మ ఇళ్ళు’

22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్ళు మంజూరు  పేదవారి సొంతింటి కల సాకారమే పథకం లక్ష్యం ఇందిరమ్మ ఇళ్ల పథకంను లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి   భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 11 : భద్రా చలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆశీర్వాదంతో ఇందిరమ్మ పథకంను ప్రారంభించుకోవడం జరిగిందని ఈ పథకం ద్వారా…

అమలులోకి ‘సీఏఏ’

 ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం నోటిఫికేషన్‌ జారీ ..దిల్లీలో పలుచోట్ల  భద్రత కట్టుదిట్టం తమ రాష్ట్రంలో అనుమతించబోమని ఇదివరకే వెల్లడిరచిన పశ్చిమ బెంగాల్‌ సిఎం మమత న్యూదిల్లీ, మార్చి 11 : చాలా కాలంగా పెండిరగ్‌లో ఉన్న పౌరసత్వ సవరణ చట్టం అమలులోకి వొచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం…

వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహుని బ్రహ్మోత్సవాలు

యాదగిరి స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన సిఎం రేవంత్‌ దంపతులు పాల్గొన్న డిప్యూటీ సిఎం భట్టి, మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడి, కొండా సురేఖ భక్తులకు అసౌకర్యం కలుగకుండా భారీ ఏర్పాట్లు తీర్థప్రసాదాలు ఇచ్చి పండితుల వేద ఆశీర్వాదం   శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు వేడుకలో తెలంగాణ ముఖ్యమంత్రి…

అహం వీడండి.. ఆత్మపరిశీలన చేసుకోండి!

ఆరు నెలలే ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటదని తరవాత ఎలాగైనా కూలిపోతుందని, కుల్చేస్తామని మీడియా ముఖంగా పార్టీ ముఖ్యులు చెబుతుంటే వింటున్న సామాన్య ప్రజలు రెట్టింపైన కోపంతో ఊగిపోతున్నారు, అలా కనుక చేస్తే ప్రజా క్షేత్రంలో ఆగ్రహ జ్వాలలు ఆకాశానికి ఎగిసి ఊళ్ళల్లో తిరగలేని పరిస్థితి పార్టీ నాయకులకు రాక తప్పదు. నిన్న మొన్నటి వరకు…

రాష్ట్రానికి, దేశానికి ‘కాళేశ్వరం’ గుదిబండేనా..?

వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు మరియు మల్లనసాగర్‌, కొండ పోచమ్మ ఇతర రిజర్వాయర్ల నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న దశ లోనే ప్రొఫెసర్‌ కోదండరామ్‌ నేతృత్వంలో జేఏసి మరియు ఇతర ప్రజాసంఘాలు, ప్రాజెక్ట్‌ నిర్మాణ నిపుణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసారు. ఉద్యమాలు, పోరాటాలు చేసారు…నిర్బంధాలకు గురయ్యారు. వారికి అండగా, మద్దతుగా ప్రధాన రాజకీయ పార్టీలు స్పందించాల్సిన…

పాలకులం కాదు..సేవకులం

రాములవారి ఆశీస్సులతో ప్రజల వద్దకు సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పర్యటన ఏర్పాట్లు పూర్తి ఐదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు విలేఖరుల సమావేశంలో రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖా మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు రామాలయం అభివృద్ధిపై సిఎం ప్రత్యేక సమీక్షా సమావేశం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 10 : శ్రీ సీతారామ…