NEWS

NEWS

జీవనశైలి రుగ్మతలకు ఆజ్యం పోస్తున్న ప్రాసెస్డ్‌ ప్యాకేజ్‌ జంక్‌ ఫుడ్స్‌ !

డిజిటల్‌ యుగపు మానవుడి జీవనశైలిలో పను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రతికూల ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ కరువు కావడం, కూర్చొని గంటల తరబడి పని చేయడం, అర్థ రాత్రి వరకు మెలకువగా ఉండడం, స్మార్ట్‌ఫోన్‌ దుర్వసనాలకు లోనుకావడం లాంటివని సర్వసాధారణం అయ్యాయి. వీటికి తోడుగా  శీతలపానీయాలు/మద్యం విచ్చలవిడిగా సేవించడం, పొగ తాగడం, జంక్‌/ప్యాకేజ్‌ ఫుడ్స్‌ను…

ప్రజలకు స్వేచ్ఛ, స్వచ్ఛత రెండూ అవసరమే…!!!

బ్రిటిష్‌ వాడి పరిపాలనలో మన భారతీయులకు స్వేచ్చలేదనే ప్రాథమిక కారణంతో ఎందరో మహనీయులు వారి జీవితాలను ఫణంగా పెట్టి మరణాలను కూడా లెక్క చేయక తెల్లవాడి కబంధ హస్తాల నుండి దేశాన్ని విడిపించి మన చేతులలో పెట్టారు. ఆ తరువాత మన రాజ్యాంగాన్ని మనమే రాసుకుని మనకి మనమే సమర్పించుకున్నాం. అందులో కీలకమైన ప్రాథమిక హక్కులలో…

నగరం శిఖలో డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌…

జంట నగరాలు సహా అయిదు జిల్లాల ప్రజలకు ప్రయోజనం ఎన్‌హెచ్‌-44పై రూ.1,580 కోట్ల వ్యయంతో 5.320 కిలోమీటర్ల మేర నిర్మాణం నేడు పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన మలి దశలో దానిపై మెట్రో మార్గం నిర్మాణం జంట నగరాలతో పాటు ఉత్తర తెలంగాణలోని అయిదు జిల్లాల ప్రజలు, వాహనదారుల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర…

శివ‌నామ‌స్మ‌ర‌ణ‌తో మార్మోగిన శైవ‌క్షేత్రాలు

రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా మ‌హాశివ‌రాత్రి వేడుక‌లు వేముల‌వాడ‌, కాళేశ్వ‌రం, రామ‌ప్ప త‌దిత‌ర ఆల‌యాల్లో పోటెత్తిన భ‌క్తులు శివుడికి  ప్ర‌త్యేక అభిషేకాలు, ఆల‌యాల్లో భ‌జ‌న‌లు, సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌తో భ‌క్తిపార‌వ‌శ్యం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 8 : రాష్ట్ర వాప్తంగా మహాశివరాత్రి  వేడుకలు ఘనంగా జ‌రిగాయి.  మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హర హర మహాదేవ…

పదేళ్ల జైలు నిర్బంధం తర్వాత జనజీవనంలోకి సాయి ప్రజాసంఘాల హర్షం.. ఆరుగురిలో ఒకరు మృతి కాళోజీ జంక్షన్‌(వరంగల్‌), ప్రజాతంత్ర, మార్చి 7 : గత పదేళ్లుగా మహారాష్ట్ర జైలు నిర్బంధంలో శిక్ష అనుభవిస్తున్న దిల్లీ విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగం ప్రొఫెసర్‌ జి.ఎన్‌. సాయిబాబా నాగపూర్‌ కేంద్ర కారాగారం నుండి గురువారం విడుదలయ్యారు. సాయిబాబాతో పాటు మరో…

సిఎం సలహాదారు వేమ్‌తో మాజీమంత్రి మల్లారెడ్డి భేటీ

అల్లుడి భవనాల కూల్చివేత క్రమంలో అత్యవసర భేటీ మేడ్చల్‌, ప్రజాతంత్ర, మార్చి 7 : ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి గురువారం సీఎం సలహాదారు వేమ్‌ నరేందర్‌ రెడ్డితో సమావేశం అయ్యారు. దుండిగల్‌ చెరువును ఆక్రమించి నిర్మించిన..మర్రి రాజశేఖర్‌ రెడ్డికి చెందిన భవనాలను ఉదయం నుంచి  కూల్చి వేస్తున్నారు. ఈ క్రమంలో…

వరంగల్‌పై పట్టుకు పార్టీల కసరత్తు

బిఆర్‌ఎస్‌లో మునుపటి ఉత్సాహం కరువు కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా తమకు కేటాయించాలని సిపిఐ పట్టు లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పోటీకి సిద్ధమవుతున్న బిజెపి (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, మార్చి 7 : ఉద్యమాల ఖిల్లా వరంగల్‌పై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి.…

పాలమూరు వెనకబాటుకు కారణం కాంగ్రెస్‌, టిడిపిలే..

చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్‌ లోపాలే జిల్లాకు శాపాలు పెండిరగ్‌ ప్రాజెక్టులను రన్నింగ్‌ ప్రాజెక్టులు చేసిన కెసిఆర్‌ రేవంత్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 7 : మహబూబ్‌నగర్‌ వెనుకబాటుతనానికి నాటి టీడీపీ, కాంగ్రెస్‌ పాలనే కారణమని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌  రావు  అన్నారు. సీఎం…

స్పెషల్‌ డ్రైవ్‌తో ధరణి భూసమస్యలు కొలిక్కి..

ఆరు రోజుల్లో 76 వేల దరఖాస్తుల పరిష్కారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడి   హైదారాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 7 : గత ప్రభుత్వం ఎంతో హడావిడిగా ఎలాంటి ఆధ్యయనం చేయకుండా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ వల్ల ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార,…

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో….. ప్రారంభమైన మహాశివరాత్రి ఉత్సవాలు

 రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం టిటిడి తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన టిటిడి అర్చక బృందం శివార్చనను ప్రారంభించిన మంత్రి పొన్నం సిరిసిల్ల,ప్రజాతంత్ర,మార్చి 7:    వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు గురువారం  ఉదయం ప్రారంభమయ్యాయి.ఈ ఉత్సవాల కోసం అన్ని శాఖల సిబ్బంది తమకు కేటాయించబడిన విధుల్లో…