NEWS

NEWS

చిత్రకళా కవిత్వం…

జ్ఞాపకాలకు మతిమరుపు ఉండదు… తలచుకుంటే వాటంతటికి అవే మరోమారు పిలవకుండగ మనో నేత్రాల ముందు కన్పిస్తాయి అని అక్షరాల జడివానలో కురిపించిన సృజనశీలి. అమెరికా చికాగో నగరంలోని పేలోస్‌ హిల్స్‌ లో నివసిస్తున్న పద్మశ్రీ  ప్రొఫెసర్‌ డాక్టర్‌ యస్‌. వి. రామారావు (శిరందాసు వెంకటరామారావు). గుడివాడలో పుట్టాను… గుడివాడ  హైస్కూల్‌  చిత్రకారుణ్ణి చేసింది.. గుడివాడ కాలేజీ…

జర్నలిజం గౌరవాన్ని కాపాడాలి

మీడియా అకాడమీ చైర్మన్‌ కెఎస్‌ఆర్‌ రంగారెడ్డి,ప్రజాతంత్ర,మార్చి20: భావప్రకటన స్వేచ్చకు ప్రతిరూపమైన జర్నలిజం వృత్తికి ఉన్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మీడియా సంస్థల నిర్వాహకులపై, అందులో పనిచేస్తున్న జర్నలిస్టులపై ఉంటుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ కె.శ్రీనివాస్‌ రెడ్డి సూచించారు. రంగారెడ్డి జిల్లా, తుర్క యాంజాల్‌ లో నిర్మించిన క్యాపిటల్‌ ఇన్ఫర్మేషన్‌ మీడియా సంస్థ భవన సముదాయాన్ని…

రైతులంటే ఎందుకింత చిన్నచూపు

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శలు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, మార్చి20: రైతులంటే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు అని బీఆర్‌ఎస్న్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని.. వడగళ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటం లేదని విమర్శించారు. దిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప.. గల్లీలో రైతుల…

లిక్కర్‌ స్కామ్‌లో బోయినపల్లి అభిషేక్‌కు ఊరట

 మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు న్యూదిల్లీ,మార్చి20: దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న బోయినపల్లి అభిషేక్‌ రావుకు స్వల్ప ఊరట లభించింది. సుప్రీం కోర్టు బుధవారం అభిషేక్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అభిషేక్‌ భార్య అనారోగ్యంతో ఉందన్న కారణంగా ఐదు వారాల బెయిల్‌ను మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. అభిషేక్‌ను హైదరాబాద్‌కు వెళ్లేందుకు అనుమతించిన…

భక్తుల కల్పతరువు నారసింహుడు!

ఫాల్గుణ శుద్ధ ద్వాదశి…నృసింహ ద్వాదశి ఫాల్గుణ శుద్ధ ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. నరసింహ ద్వాదశిగా ప్రసిద్ధి చెందిన గోవింద ద్వాదశి హోలీకి ముందు ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష ద్వాదశి తిథి నాడు వస్తుంది. భారత దేశంలోని అనేక వైష్ణవాలయాల్లో ఈ రోజున విశేషంగా ఉత్సవాలు జరుపు తారు. ఫాల్గుణ మాసంలో వచ్చే నృసింహ…

మేల్కొనే తరం కోసం షాహీద్‌ భగత్‌సింగ్‌..!!

ఆరోజు… డిసెంబర్‌ 13 ,1919 న జలియన్‌ వాలాబాగ్‌ లో రౌలత్‌ చట్టాన్ని నిరసిస్తూ పెద్ద బహిరంగ సభ జరిగింది.అది సహించలేని బ్రిటిష్‌ సామ్రాజ్య వాదుల కావలికుక్కలైన పోలీస్‌ ముష్కరులు,దుర్మార్గుడైన జనరల్‌ డయ్యర్‌ అనే అధికారి ఆర్డర్‌ తో జనసమూహంపై తూటాల వర్షం కురిపించారు .వందలాది మంది మరణించారు. వేలాది ప్రజలు క్షతగాత్రులయ్యారు. జలియన్‌ వాలాబాగ్‌…

వంద రోజుల ప్రజాపాలన!

వందరోజుల పాలనలో సిఎం రేవంత్‌ రెడ్డి హావిూల అమలుకు చేస్తున్న కృషి అభినందనీయం. అవే ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతిఫలిస్తాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఆదరిస్తాయి. ప్రధానంగా తెలంగాణలో ఓ రకంగా చెప్పాలంటే అవినీతికి తావు లేకుండా..స్వేచ్ఛకు భంగం కలగకుండా చూసుకుంటున్నారు. ఇదే పద్దతిలో పోతూ అభివృద్ది, సంక్షేమ పథకాలను కొనసాగిస్తే రేవంత్‌ రెడ్డికి ధోకా  ఉండదు.…

తెలంగాణ ఎంపి సీట్లపై బిజెపి స్పెషల్‌ ఫోకస్‌

తెలంగాణ ఎంపి సీట్లపై భారతీయ జనతాపార్టీ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఆ మాటకొస్తే తెలంగాణపై 2018 శాసనసభ ఎన్నికలనుండే ప్రత్యేక శ్రద్ధ  కనబరుస్తూ వొచ్చింది. అయితే గత రెండు విడుతల ఎన్నికల్లో ఆ పార్టీ ఆశించిన స్థానాలను పొందలేకపోయింది. దాంతో గోలకొండ కోటపైన కాషాయ జండా ఎగురవేయాలనుకున్న ఆ పార్టీ లక్ష్యం నెరవేరలేదు. కనీసం ఎంపీ…

సనాతన సాంప్రదాయాల సిరి ధర్మపురి

ధర్మపురి క్షేత్రంలో మార్చి 20 నుండి ఏప్రిల్‌ 1వరకు బ్రహ్మోత్సవాలు కోరిన కోర్కెలు తీర్చే ధర్మపురి లక్ష్మీ సమేత నారసింహ (యోగ, ఉగ్ర), శ్రీ వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలు మార్చి 20వ తేదీ నుండి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు సాంప్రదాయ రీతిలో జరుగనున్నాయి. సర్వ దేవతా మూర్తులను కలిగి ‘ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదు’ అని…

చరిత్రను వక్రీకరించే ప్రయత్నం..‘రజాకార్‌’

 సినిమాలో కమ్యూనిస్టుల పాత్ర ఎక్కడ…? తెలంగాణ సాయుధ పోరాటం భారతదేశ చరిత్రలో కమ్యూ నిస్టుల నేతృత్వంలో జరిగిన అతిపెద్ద తిరుగుబాటు. ఇది 1946 నుండి 1951 వరకు అప్పటి హైదరాబాద్‌లో భాగమైన తెలుగు మాట్లాడే ప్రాంతమైన తెలంగాణలో జరిగింది. బ్రిటీష్‌ వలస పాలనలో, భారతదేశం ప్రత్యక్ష బ్రిటిష్‌ పాలనలో లేని వందలాది ప్రాంతాలను కలిగి ఉంది…