NEWS

NEWS

బిజెపికి బాండ్లు.. కంపెనీలకు కాంట్రాక్టులు

కేంద్ర ఏజెన్సీల చర్యలతో నేరుగా ముడిపడిన వైనం ఇండియా కూటమి చెక్కుచెదర లేదు.. లోక్‌సభ ఎన్నికల్లో 272 మార్క్‌ను దాటుతుంది కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేష్‌ బీజేపీకి అనుకూలంగా పలు కంపెనీలు కొనుగోలు చేసిన రూ.4,000 కోట్ల విలువైన బాండ్లతో వారికి కాంట్రాక్టుల కేటాయింపుతో ప్రత్యక్షంగా లింక్‌ ఉందని, వాటిపై కేంద్ర ఏజెన్సీలు ప్రారంభించిన…

కాళేశ్వరం పేరుతో కేసీఆర్‌ కుటుంబం లక్ష కోట్లు దోపిడీ

 3 పిల్లర్లు కాదు…కుప్పకూలిన 3 వ్యవస్థలు  కేసీఆర్‌ తప్పుడు నిర్ణయం…కాళేశ్వరం నిర్మాణం  బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టులపై లక్షల కోట్లు వెచ్చించినా మారని పరిస్థితి  ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ సన్నాహక సమావేశంలో  టి.జె.ఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఖానాపూర్‌, ప్రజాతంత్ర, మార్చి 24 : దేశ చరిత్రలోనే..ఇప్పటివరకు కాళేశ్వరంలా కూలిపో యిన ప్రాజెక్టు లేదని…

శాంతి సౌబ్రాతృత్వాలకు ప్రతీక హోలీ పండుగ

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హోలీ శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 24 : ప్రేమ ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే హోలీ రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ పద్ధతులతో ఈ రంగుల  పండుగను ప్రజలు సంతోషంగా…

నాందీ వాచకం

రంగులన్నీ ఏకమై మనుషులందరూ ఒక్కటై కులమతభేదాలు మరచే సమానత్వపు సంబరాల రంగుల పండగ హోళీకి స్వాగతం అనురాగఆప్యాయతలకు ఆలవాలమై, ఆనందాలను మనసులలో నింపుతూ వ్యక్తినిర్మాణాన్ని చెక్కుకొనే సంస్కృతిని ప్రతిబింబించే పర్వమిది. ప్రగతి శత్రువులైన ‘‘ఉచితాల’’ ప్రజాస్వామ్య కంటకాలైన ‘‘నిరంకుశ విధానాల’’ పీడ కామదహనంలా, మంటల్లో కాలి బూడిదైన ‘‘హోళి’’కలా, రాబోయే రోజుల్లో విరగడవ్వడానికి ఊరూ,వాడా నడుంబిగించాలి.…

ఉమ్మడి పాలమూరు రెండు పార్లమెంట్‌ స్థానాలు గెలవాలి..

 ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా నేతలతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి24: ఉమ్మడి జిల్లా నేతలంతా కలిసికట్టుగా పనిచేసి మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌ పార్లమెంటు స్థానాలు గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు ముఖ్యనేతలతో ఆదివారం…

అల వైకుంఠపురం..ఇల ధర్మపురి… భక్తజన సంద్రమైన క్షేత్రం

ప్రజాతంత్ర బ్యూరో,పెద్దపల్లి,మార్చి 25 : ధర్మపురి క్షేత్రం బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, ఆదివారం నిర్వహించిన శ్రీ యోగానంద నృసింహుని తెప్పోత్సవ, డోలోత్సవాల సందర్భం గా, అపర వైకుంఠపురిjైు అలరారింది. రాష్ట్రంలోని మారుమూలల నుండే గాక, రాష్ట్రేతర ప్రాంతాల నుండి జానపదుల బృందగానాలు, భగవన్నామ స్మరణలు, జయజయ ధ్వానాలు, మంగళవాద్యాలు, భక్తి సంగీతాలు మమేకమై క్షేత్రంలో భక్తి పారవశ్యం…

సంతకాల సమాధి

స్వేచ్ఛా  సమానత్వం సౌభ్రాతృత్వం సమాజంలో కొన్ని సమాజాలకు సంతకాల చుట్టం మరికొన్ని సమాజాలకే… సంతకాల సమాధి గుడిలోకి రానీయని సమానత్వం గుర్రమెక్కనీయని సౌభ్రాతృత్వం మొక్కుకోనీయలేని స్వేచ్ఛ వెలుగుతోంది…సమాజపు చితిమంటలవిగో వికసిస్తోంది…కొన్ని సమాజ హార్మ్యాలవిగో పడావో..బచావో..బర్బాత్‌ దిఖ్రా వో మతమో యుద్దమో సాధింపో వేధింపో బెదిరింపో బేడీలో వాడికి రాజ్యం కావాలిపుడు.. సింహంలా గర్జిస్తూ..సమాజాన్ని మింగేందుకు వాడి…

రుతు సంబంధమైన పర్వం ‘హోలీ’

పండగల ప్రాదుర్భావానికి మూడు ముఖ్య కారణాలుగా కనిపిస్తాయి. ఒకటి మహాపురుషుల జన్మదినాలు. రెండవది గొప్ప సంఘటనలకు స్మృతి చిహ్నాలుగా జరుపుకునేవి. మూడవది రుతువులను బట్టి నిర్వర్తించుకునేవి. హోలీ రుతు సంబంధ పర్వం. ప్రత్యేకించి వసంత రుతువుకు సంబంధించిన పండగ. మాఘమాసపు కృష్ణపక్ష పంచమి అంటే వసంత పంచమి దినాలకే, వసంత రుతువు లక్షణాలు పొడసూపుతాయి. కాగా…

అంతా వర్ణమయం..

వర్ణమయమే అంతా మానవ జీవన ప్రయాణం ప్రకృతితో అనుసంధానమే పండగల పరమార్థం సంబురాల హంగంతా రంగే మనస్సు శుద్ధికి నిర్మలాలోచనలకు సుఖ శాంతులకు ప్రతీకనే హోలీ హోలీ జనమందరి ఆనందకేళి వసంతానికి పిలుపు హోలీ నవాబ్దికి పల్లవి హోలీ   -డా.తిరునగరి శ్రీనివాస్‌ 9441464764

కాలుష్యరహిత హోలీ రంగులు వాడుకుందాం !

(నేడు ‘హోలీ పర్వదినం’ సందర్భంగా..) ప్రధానంగా ఇండియా, నేపాల్‌, బంగ్లాదేశ్‌ లాంటి దేశాలలో రంగుల హోలీ హిందూ పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు. నేడు ప్రపంచవ్యాప్త హిందూ సమాజం హోలీని విశ్వవ్యాప్తం చేశారు. ఈ పర్వదినాన్ని హిందువులతో పాటు సిక్కులు, జైనులు, నేవార్‌ భౌద్దమతస్తులు కూడా ఘనంగా జరుపుకుంటారు. పాల్గున మాస శుక్ల పక్షం పౌర్ణమి రోజున…