బిజెపికి బాండ్లు.. కంపెనీలకు కాంట్రాక్టులు

కేంద్ర ఏజెన్సీల చర్యలతో నేరుగా ముడిపడిన వైనం ఇండియా కూటమి చెక్కుచెదర లేదు.. లోక్సభ ఎన్నికల్లో 272 మార్క్ను దాటుతుంది కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ బీజేపీకి అనుకూలంగా పలు కంపెనీలు కొనుగోలు చేసిన రూ.4,000 కోట్ల విలువైన బాండ్లతో వారికి కాంట్రాక్టుల కేటాయింపుతో ప్రత్యక్షంగా లింక్ ఉందని, వాటిపై కేంద్ర ఏజెన్సీలు ప్రారంభించిన…








