NEWS

NEWS

ఆరు రాష్ట్రాల్లో హోంశాఖ సెక్రటరీల తొలగింపు

న్యూదిల్లీ,మార్చి18 : లోక్ సభ ఎన్నికల సపిస్తున్న క్రమంలో ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు రాష్ట్రాలకు చెందిన హోంశాఖ సెక్రెటరీలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్, ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ఆరు రాష్ట్రాల్లో హోంశాఖ కార్యదర్శిని తొలగిస్తూ భారత ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ…

ఉత్తమ జీవన విధానమే ప్రకృతి వైద్యం

ఉత్తమ జీవనశైలి అనేది  శ్రేయస్సు, సమతుల్యత మరియు నెరవేర్పును ప్రోత్సహిస్తుంది. ఇది సాధారణ శారీరక శ్రమ, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, అర్ధవంతమైన సామాజిక సంబంధాలు ఒకరి రోజువారీ కార్యకలాపాలలో ప్రయోజనం లేదా నెరవేర్పు వంటి అంశాలను కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరి అవసరాలు  ప్రాధాన్యతలు భిన్నంగా ఉంటాయి కాబట్టి వ్యక్తిగతంగా మీ కోసం పని…

వొత్తిడి తొలగే సూత్రాలివే..

నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు చదివిన మేరకు రాయగలమన్న నమ్మకమే పరీక్షా భయానికి విరుగుడు తాము చదివిన విషయాలు పరీక్షలోవస్తాయో… రావో… అనే ఆలోచనే పరీక్షా భయానికి మూలకారణమని జాతీయ అధ్యక్షుడు ఎ.ఆర్‌.పి.పి. ఇండియా డా.అట్ల శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. పదవ తరగతి పరీక్షలు నేటి నుంచి మొదలవుతున్న సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు…

కాంగ్రెస్‌లోకి మందపల్లి జయరామ్‌రెడ్డికి ఆహ్వానం?

మెదక్‌ ఎంపి టికెట్‌ ఆఫర్‌? నేడో, రేపో సిఎం రేవంత్‌రెడ్డితో జయరామ్‌రెడ్డి భేటీ చక్రం తిప్పుతున్న  ప్రభుత్వ సలహాదారుడు? సిద్ధిపేట, ప్రజాతంత్ర, మార్చి 17: పార్లమెంటు ఎన్నికల వేళ..అధికార కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఎలాగైనా  అత్యధిక పార్లమెంటు స్థానాలను హస్తగతం చేసుకోవడానికిగానూ  సిఎం రేవంత్‌రెడ్డి టిపిసిసి హోదాలో తనద్కెనశ్కెలిలో పావులు కదుపుతున్నారు.…

కేసీఆర్‌కు వరుస షాక్‌లు..

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 17: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ కేసులో కుమార్తె కవితను ఈడీ అధికారులు అరెస్ట్‌ చేయగా.. మరోవైపు పార్టీలో సీనియర్‌ నేతలు ఒక్కొక్కరుగా బీఆర్‌ఎస్‌ను వీడుతున్నారు. తాజాగా పార్టీకి…

నేటి నుంచి ఎస్సెస్సీ పరీక్షలు

హాజరుకానున్న 5.08 లక్షల మంది విద్యార్థులు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు నిమిషం నిబంధన ఎత్తివేత.. 5 నిమిషాల గ్రేస్‌ టైమ్‌కు గ్రీన్‌సిగ్నల్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 17  తెలంగాణలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం  అధికారులు ఇప్పటికే  అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈసారి పరీక్షలకు…

దక్షిణ భారతదేశంలో బీజేపీకి అనుకూలంగా అనూహ్య ఫలితాలు

పల్లెలు, పట్టణాల్లో మోదీ నాయకత్వానికి అన్నివర్గాల మద్దతు ఈసారి ఎన్డీఏకు 400 సీట్ల ఖాయం : కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి లిక్కర్‌ కుంభకోణానికి పాల్పడిన కవితకు మద్దతుగా  బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళనలు చేయడం సిగ్గుచేటు అవినీతికి పాల్పడితే.. ఎంతవారైనా  మోదీ వొదిలిపెట్టరు.. బీజేపీలోకి బీఆర్‌ఎస్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ…

సీఎం రేవంత్‌ రెడ్డి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

హైదరాబాద్‌, ప్రజాతంత్ర మార్చి : సీఎం రేవంత్‌ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో టేకాఫ్‌ అయిన కొద్దిసేటికే శంషాబాద్‌ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండిరగ్‌ చేయాల్సి వచ్చింది. ఈ సాంకేతిక సమస్య కారణంగా రేవంత్‌ ముంబై ప్రయాణం దాదాపు గంటన్నర ఆలస్యమైనట్లు తెలుస్తోంది. కాగా ఇదే విమానంలో సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు…

మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే… చూస్తూ ఊరుకోం

కంచెలు బద్దలు కొట్టి..ప్రజలకు స్వేచ్ఛను కల్పించాం కుక్క కాటుకు చెప్పు దెబ్బ   నిజాం, కేసిఆర్‌ ఇద్దరి పేర్లు మాత్రమే వేరు..కానీ సారూప్యత ఒకటే ప్రశ్నిస్తే అణచివేయాలనుకున్నాడు తిరుగుబాటు  చేసినవారందరినీ అణచివేశాడు   ‘మీట్‌ ది మీడియా’ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి    “సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని…

ఓ వోటరన్నా ఇవి తెలుసుకో ..!!

మన దేశంలో ఎన్నికల కోలాహలం మొదల యింది. ప్రజాస్వామ్యంలో వోటర్‌ వేసే ప్రతీ వోటు చాలా విలువైనది. వోటర్లు కోసం ఎన్నికల కమిషన్‌ ఆఫ్‌ ఇండియా కొన్ని రకాలైన మొబైల్‌ యాప్లను అందుబాటులో ఉంచింది. అలాగే వెబ్సైట్‌ కూడా చాలా ఉపయోగకరమైన సమాచారాన్ని ఉంచింది. వారి వెబ్సైట్లో అందించిన సమాచారమును చూద్దాం. మనం జీవిస్తున్న వేగవంతమైన…