NEWS

NEWS

టిఆర్‌ఎస్‌, ‌బిజెపిల కుమ్మక్కు రాజకీయాలు

చీకటి ఒప్పందంలో భాగంగా పరస్పర విమర్శలు ఉప ఎన్నిక వేళ వోట్ల కోసం కొత్తగా విద్యుత్‌ ‌బకాయిల లొల్లి లిక్కర్‌ ‌కుంభకోణంలో కవిత ఇంటిపై సిబిఐ, ఇడి ఎందుకు దాడి చేయరు మోడీతో కుమ్మక్కయి విమర్శలు చేస్తున్న గులాం నబీ ఆజాద్‌ ‌వి•డియా సమావేశంలో మండిపడ్డ పిసిసి చీఫ్‌, ఎం‌పి రేవంత్‌, ఎం‌పి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి…

నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

రంగారెడ్డి, ప్రజాతంత్ర, అగస్ట్ 30 : ‌కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇబ్రహీమ్‌పట్నం ప్రభుత్వ హాస్పిటల్‌లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల్లో దారుణం జరిగింది. నాలుగు నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. ఒకే హాస్పిటల్‌లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న వీరు అస్వస్థతకు గురై మృతి చెందారు. మంగళవారం తెల్లవారుజామున…

ఎపి సిఎం జగన్‌తో టాటా అడ్వాన్స్ ‌సిస్టమ్స్ ‌ప్రతినిధులు భేటీ

రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై చర్చ అమరావతి, అగస్ట్ 30 : ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డితో  టాటా అడ్వాన్స్‌డ్‌ ‌సిస్టమ్స్ ‌లిమిటెడ్‌ ‌ప్రతినిధులు సీఎం క్యాంప్‌ ‌కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, అవకాశాలపై సీఎం వైఎస్‌ ‌జగన్‌తో చర్చించారు. అలాగే.. రక్షణ వైమానిక రంగంలో తయారీ, నిర్వహణ తదితర అంశాల్లో పెట్టుబడులు, అవకాశాలపై…

చలో విజయవాడను వాయిదా వేసిన ఎపి ఉద్యోగులు

తీవ్ర నిర్బంధాలు, అరెస్ట్‌లతో ఆందోళనకు బ్రేక్‌ ‌తిరిగి 11న చలో విజయవాడకు పిలుపు అమరావతి, అగస్ట్ 30 : ‌సీపీఎస్‌ ‌విధానాన్ని ఎత్తివేయాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం వాయిదా పడింది. వచ్చే నెల 1వ తేదీకి బదులుగా 11న నిర్వహించేందుకు నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా వాయిదా నిర్ణయం…

20 మంది పేదలకు ‘డబుల్‌’ ఇం‌డ్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు

చెమట చుక్క పడకుండా..రూపాయి ఖర్చు లేకుండా…   దసరాకు సొంత స్థలంలో ఇండ్ల నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం త్రాగు నీటి వలయం..మంచినీళ్ల మణిహారంగా సిద్ధిపేట రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట/గజ్వేల్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 30 : ‌రూపాయి ఖర్చు లేకుండా చెమట చుక్క పడకుండా రెండు పడక గదుల…

విశ్వమంతా వినాయకుడు

విఘ్నాలను పోగొట్టేందుకు ఒక దేవతను పూజించడం అనేది మన దేశంలో మాత్రమే కాకుండా అన్ని ప్రాచీన నాగరికతల్లోనూ కనిపిస్తుంది. గ్రీకు వారు దర్శినస్‌ అని పిలిచినా, రోమన్లు జేనస్‌ అని, ఈజిప్మియస్లు గునీస్‌ అని పిలిచినా వారంతా వినాయక రూపాలే. భారతీయుల వినాయక ఆరాధనా సంప్రదాయాన్ని ప్రపంచం నలుమూలలా విస్తరింప చేశారు. ఒక చేతిలో గొడ్డలి,…

కుర్నపల్లి ఉప సర్పంచ్‌ ‌రాముడిని హత్య చేసిన మావోయిస్టులు

చర్ల, ప్రజాతంత్ర, ఆగస్టు 30 : భదాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని సెలమల సిఆర్‌పిఎఫ్‌ ‌క్యాంపుకు కూతవేటు దూరంలో ఉన్న కుర్నపల్లి పంచాయతీ ఉప సర్పంచ్‌ ఇర్ఫా రాముడిని మావోయిస్టులు దారుణంగా హత్య చేసిన ఘటన మంగళవారం వెలుగులోకి వొచ్చింది. సోమవారం కొందరు సాయుధ మావోయిస్టులు రాముడి ఇంటి వద్దకు వొచ్చి రాముడుని తీసుకువెళ్తుండగా…

‘‘‌వినాయకుడు, గణపతి మనకు ప్రథమ దైవం. ప్రధాన దేవుడు గణపతి. ఏ కార్యానికైనా ఏ అవరోధాలనైనా తొలగించి సిద్ధినీ, బుద్ధి (సమృద్ధి)నీ ప్రసాదించే దివ్యశక్తినే ‘గణపతిగా ఉపాసించడం వేద సంప్రదాయం. గణపతిని పూజించకుండా ఎలాటి శుభకార్యమూ తలపెట్టం. మంగళకరమైన కార్యాలలో వాటిల్లే విఘ్నాలను తొలగించేవాడు కనుక ఈయన విఘ్నేశ్వరుడుగా ఆరాధ్యుడైనాడు.’’ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!…

నమోస్తుతే..గణేశా !

ఓంకార స్వరూపమా త్రిలోక విఘ్నవినాయకా కాసేపు స్వనంద లోకం వీడి మా మొర ఆలకించ రావయ్యా ఇల వేళ్లూనుకున్న కుల,మత విబేధాలు జాతి వర్ణ విధ్వేషాలు సాంఘీక దురాచారాలు సామాజిక అసమానతల్ని వక్రతుండంతో ప్రక్షాళనచేసి సమభావం ప్రసాదించు గణేషా అంతటా పెట్రేగుతున్న వినాశకర దుశ్చర్యలు వికృత వింత పోకడలు అజ్ఞానపు చిమ్మ చీకట్లను అంకుశంతో అంతంగావించి…

8 ‌సంవత్సరాలలో టిఎస్‌ఎం‌డిసి అద్భుత ప్రగతి

హైదరాబాద్‌, ఆగస్ట్ 30 : ‌సిఎం కె.చంద్రశేఖర్‌ ‌రావు దార్శనికత మేరకు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ గత 8 సంవత్సరాలలో అద్భుతమైన విజయాలు సాధించింది. రాష్ట్ర అవతరణ తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు కార్పొరేషన్‌ ‌ద్వారా ప్రభుత్వానికి రూ.5072 కోట్ల 76 లక్షలు ఆదాయం సమకూరింది. 98 ఇసుక రీచులను నిర్వహిస్తున్నది. రాష్ట్రంలోని…