NEWS

NEWS

ఇం‌డియన్‌ ‌నేవీకి కొత్త జెండా

న్యూదిల్లీ,సెప్టెంబర్‌2 : ఇం‌డియన్‌ ‌నేవీ కొత్త జెండాను ఆవిష్కరించింది. ప్రధాని చేతుల దుగా ఆ కార్యక్రమం జరిగింది. ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌జలప్రవేశం సందర్భంగా నేవీ కొత్త జెండాను ప్రజెంట్‌ ‌చేశారు. ఆ జెండాలో ఓ కొత్త గుర్తును జోడించారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో రుపుదిద్దుకున్న ఓ గుర్తును ఆ జెండాలో డిజైన్‌ ‌చేశారు.…

అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌

‌కొచ్చి, సెప్టెంబర్‌ 2 : అభివృద్ధి చెందిన దేశం దిశగా మరో ముందడుగు పడిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన దేశంలోనే డిజైన్‌ ‌చేసి, నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ను భారత నావికా దళానికి అప్పగించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఇలాంటి నౌకలను అభివృద్ధి చెందిన…

నేడు రాష్ట్ర కేబినేట్‌ ‌భేటీ

వెంటనే తెలంగాణ భవన్‌లో లెజిస్లేచర్‌ ‌పార్టీ సమావేశం సమావేశాలపై సర్వత్రా ఆసక్తి తీసుకునే నిర్ణయాలపై రాజకీయ వర్గాల్లో చర్చ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2 : ‌టిఆర్‌ఎస్‌లో ఏం జరుగుతుందనే చర్చ ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. నేడు జరిగే కేబినేట్‌ ‌భేటీ, తరవాత పార్టీ లెజిస్లేచర్‌ ‌సమావేశంపై ఇప్పుడు చర్చ సాగుతుంది. శనివారం ఉదయం ప్రగతి…

ఎమ్మార్‌ ‌ప్రాపర్టీ వ్యవహారం కోనేరు మధుకు నోటీసులు ఇచ్చిన సుప్రీమ్‌ ‌కోర్టు

న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 2 : ఎమ్మార్‌ ‌ప్రాపర్టీస్‌ ‌వ్యవహారంలో కోనేరు మధుకు సుప్రీమ్‌ ‌కోర్టు నోటీసులు జారీ చేసింది. కోనేరు మధును నిందితుడిగా పేర్కొంటూ ఈడీ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఎమ్మార్‌ ‌ప్రాపర్టీస్‌ ‌వ్యవహారంలో మనీ లాండరింగ్‌ ‌చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుపై నాంపల్లి సీబీఐ స్పెషల్‌…

ఉచితాలు వొద్దంటున్న బిజెపికి బుద్ధి చెప్పాలి

పెన్షన్లు ఎందుకు ఇవ్వొద్దో ప్రశ్నించండి• ప్రజలకు సంక్షేమం కోసం పాటు పడడం ఉచితమా? బిజెపి తీరుపై మండిపడ్డ మంత్రి హరీష్‌ ‌రావు మెదక్‌ ‌జిల్లాలో పెన్షన్ల పంపిణీ నాణ్యమైన ఆహార పదార్థాలు అందించడమే లక్ష్యం : తూప్రాన్‌లో వెజ్‌, ‌నాన్‌వెజ్‌ ‌మార్కెట్‌ ‌ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌రావు మెదక్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2 : ఉచితాలు…

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక జమలాపురం కేశవరావు

‘‘‌నిజాం నిరంకుశ పాలనలో  బానిసలుగా బతుకుతున్న వారి స్వేచ్ఛకోసం, తమ జీవితాన్ని త్యజించిన వారిలో ‘సర్దార్‌ ‌జమలాపురం కేశవరావు’ముందు వరుసలో నిలుస్తారు.. కట్టెదుట జరుగుతున్న అన్యాయాలకు చూస్తూ, సహిస్తూ ఉండలేక ప్రజల్లో ధైర్య సాహసాలను నూరి పోయడమే ఏకైక లక్ష్యంగా జీవితాంతం మందుకు సాగారు. హైదరాబాద్‌ ‌రాజ్యంలో కాంగ్రెస్‌  ‌పార్టీకి జీవంపోసి, ప్రజా శ్రేయస్సు కోసం…

బిసి యువత విదేశీ ఉన్నత విద్యకు ప్రభుత్వం అండ

జ్యోతిబాపూలే ఓవర్సీస్‌ ‌పథకం ద్వారా రూ.20 లక్షల ఆర్థిక సహాయం ప్రతి ఏటా 300 మందికి అవకాశం-వీటిలో 30 సీట్లు ఇబిసిలకు పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వం భరోసా హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 02 : ‌రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు నాయకత్వంలో ప్రభుత్వం వెనుకబడిన తరగతులలో విద్యాపరంగా, సామాజికంగా ఉన్న అసమానతలను రూపుమాపడానికి…

సంస్కరణలతో సోషలిజాన్ని పతనం చేసిన గోర్బచెవ్‌

  ‘‘ ‘‌సోవియట్‌ ‌యూనియన్‌ ‌లో సోషలిజం పతనం కావడంతో  మానవజాతి మహా ప్రస్థానం పెట్టుబడిదారీ విధానంతోనే పురోగమిస్తుంది’ అని పెట్టుబడిదారులు నాడు కోడై కుశారు. కాని అనతి కాలంలోనే లాటిన్‌ అమెరికాలో పలు సోషలిస్ట్ ‌ప్రభుత్వాలు ఏర్పడి నిరాటకంగా కొనసాగుతున్నాయి. ఏదిఏమైనా పెట్టుబడిదారీ పీఠాలు కదిలిపోవడం ఖాయం. ‘భవిషత్తు అంతా సోషలిజానిదే’ అని ఘంటాపథంగా…

అంతా రాజకీయం

‘‘‌శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి ఘోరంగా దిగజారి పోవడం దృష్ట్యా మన రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని  ఆర్బిఐ ఒక వ్యాసంలో విశ్లేషించింది. ఈ వ్యాసం ప్రకారం ముఖ్యంగా దేశంలో పది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అతి దయనీయంగా ఉందని.. వాటి పరిస్థితి శ్రీలంకతో పోల్చవచ్చు అని చెప్పింది. కానీ ఆ పది రాష్ట్రాలలో తెలంగాణ లేదు. అనగా…

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా నిర్వహించనున్న కేంద్ర ప్రభుత్వం 

  హైదరాబాద్ ,సెప్టెంబర్ 2: సెప్టెంబర్ 17, తెలంగాణ విమోచన దినం ను కేంద్ర ప్రభుత్వం  అధికారికంగా నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించింది .కేంద్ర మంత్రి జీ .కిషన్ రెడ్డి ఇదే అంశంపై శుక్రవారం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఈ ఉత్సవాల్లో పాల్గొననున్నట్లు సమాచారం .పొరుగు రాష్ట్రాలయిన మహారాస్ష్ట్ర ,కర్ణాటక ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమంలో…