NEWS

NEWS

కేసీఆర్‌ ‌ముందస్తు వ్యూహంతో… రేవంత్‌ ‌పదవికి ముప్పులేదు..!  

‘‘‌మునుగోడు ఉప ఎన్నిక నిమిత్తం ఇప్పటికే బీజేపీ తనదైన వ్యూహాలు సిద్ధం చేసింది.అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఎలాగూ తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతుంది.రేవంత్‌ ‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడైన వెంటనే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ‌పార్టీ మూడో స్థానానికి పరిమితమైపోయిన సంగతి విధితమే..అప్పటికి రేవంత్‌ ‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా…

మళ్ళీ ‘విమోచన’ లొల్లి

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించుకునే విషయంలో గత ఎనిమిదేళ్ళుగా రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఈ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస మధ్య విమర్శలు ప్రతి విమర్శలు నిత్యం చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తెరాస అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల…

దేశమంతా తిరుగుతూ అబద్ధాలు ప్రచారం

తెలంగాణ అభివృద్ధి చెందిందంటూ డబ్బా సిఎం కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ‌నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2 : ‌ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌దేశమంతా తిరుగుతూ..సమస్తం తామే బాగున్నట్టు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ ‌విమర్శించారు. తెలంగాణ అంతా పచ్చబడ్డదని, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.…

వైఎస్‌ఆర్‌కు ఇడుపులపాయలో ఎపి సిఎం జగన్‌ ‌నివాళి

కుటుంబ సభ్యలతో కలసి తండ్రికి శ్రద్ధాంజలి కడప, సెప్టెంబర్‌ 2 : ‌దివంగత మహానేత వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ‌ఘాట్‌ ‌వద్ద ఆయన నివాళులర్పించారు. సీఎంతో పాటు ఆయన కుటుంబసభ్యులు వైఎస్‌ ‌విజయమ్మ, వైఎస్‌ ‌భారతి, వైఎస్‌ ‌షర్మిల వైఎస్సార్‌కు నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి వైఎస్‌ ‌జగన్‌ ‌ప్రత్యేక ప్రార్థనల్లో…

బల్క్ ‌డ్రగ్‌ ‌పార్క్ ‌కేటాయింపులో వివక్ష

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2 : ‌బల్క్ ‌డ్రగ్‌ ‌పార్క్ ‌కేటాయింపులో తెలంగాణకు కేంద్రం మొండిచెయ్యి చూపిందని మంత్రి కేటీఆర్‌ ‌మండిపడ్డారు. రాష్ట్రంపై వివక్షతో మోదీ సర్కారు దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బల్క్ ‌డ్రగ్‌ ‌పార్క్ ఏర్పాటుకు అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న హైదరాబాద్‌ ‌ఫార్మాసిటీ అత్యంత అనుకూలమని పేర్కొన్నారు. భూసేకరణ, పర్యావరణ…

ఇం‌డియన్‌ ‌నేవీకి కొత్త జెండా

న్యూదిల్లీ,సెప్టెంబర్‌2 : ఇం‌డియన్‌ ‌నేవీ కొత్త జెండాను ఆవిష్కరించింది. ప్రధాని చేతుల దుగా ఆ కార్యక్రమం జరిగింది. ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌జలప్రవేశం సందర్భంగా నేవీ కొత్త జెండాను ప్రజెంట్‌ ‌చేశారు. ఆ జెండాలో ఓ కొత్త గుర్తును జోడించారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో రుపుదిద్దుకున్న ఓ గుర్తును ఆ జెండాలో డిజైన్‌ ‌చేశారు.…

అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌

‌కొచ్చి, సెప్టెంబర్‌ 2 : అభివృద్ధి చెందిన దేశం దిశగా మరో ముందడుగు పడిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన దేశంలోనే డిజైన్‌ ‌చేసి, నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ను భారత నావికా దళానికి అప్పగించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఇలాంటి నౌకలను అభివృద్ధి చెందిన…

నేడు రాష్ట్ర కేబినేట్‌ ‌భేటీ

వెంటనే తెలంగాణ భవన్‌లో లెజిస్లేచర్‌ ‌పార్టీ సమావేశం సమావేశాలపై సర్వత్రా ఆసక్తి తీసుకునే నిర్ణయాలపై రాజకీయ వర్గాల్లో చర్చ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2 : ‌టిఆర్‌ఎస్‌లో ఏం జరుగుతుందనే చర్చ ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. నేడు జరిగే కేబినేట్‌ ‌భేటీ, తరవాత పార్టీ లెజిస్లేచర్‌ ‌సమావేశంపై ఇప్పుడు చర్చ సాగుతుంది. శనివారం ఉదయం ప్రగతి…

ఎమ్మార్‌ ‌ప్రాపర్టీ వ్యవహారం కోనేరు మధుకు నోటీసులు ఇచ్చిన సుప్రీమ్‌ ‌కోర్టు

న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 2 : ఎమ్మార్‌ ‌ప్రాపర్టీస్‌ ‌వ్యవహారంలో కోనేరు మధుకు సుప్రీమ్‌ ‌కోర్టు నోటీసులు జారీ చేసింది. కోనేరు మధును నిందితుడిగా పేర్కొంటూ ఈడీ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఎమ్మార్‌ ‌ప్రాపర్టీస్‌ ‌వ్యవహారంలో మనీ లాండరింగ్‌ ‌చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుపై నాంపల్లి సీబీఐ స్పెషల్‌…

ఉచితాలు వొద్దంటున్న బిజెపికి బుద్ధి చెప్పాలి

పెన్షన్లు ఎందుకు ఇవ్వొద్దో ప్రశ్నించండి• ప్రజలకు సంక్షేమం కోసం పాటు పడడం ఉచితమా? బిజెపి తీరుపై మండిపడ్డ మంత్రి హరీష్‌ ‌రావు మెదక్‌ ‌జిల్లాలో పెన్షన్ల పంపిణీ నాణ్యమైన ఆహార పదార్థాలు అందించడమే లక్ష్యం : తూప్రాన్‌లో వెజ్‌, ‌నాన్‌వెజ్‌ ‌మార్కెట్‌ ‌ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌రావు మెదక్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2 : ఉచితాలు…