NEWS

NEWS

విశ్వమానవ వర్ణపటం

వారిలో ఒక నాగలి పలుకుతుంది అది ఎప్పటిదో పూడ్చి పెట్టబడింది కాయంలో ఎక్కడో చాలా దూరం ప్రయాణించిన తర్వాత ఇక ఇప్పటికి పిలిచింది లోపలి నుంచి ఎదనిండా పచ్చిక మొలుస్తున్నట్టుంది నుదుటిపై తడి పేరుకుంది కళ్ళు సూర్యచంద్రులయ్యాయి చేతులు జోడెడ్లయ్యాయి కాళ్లు చక్రాలయ్యాయి గుండె పంపయ్యింది రోజుకో అవయవం రూపాంతరం చెందుతూ పేగులు కాలువలయ్యాయి ఇక…

ఆత్మీయత అనురాగం

దూరపు కొండలు నునుపు అన్న చందం.. దూరం దూరం గా ఉంటేనే మనుషుల మధ్య ప్రేమలు, అనురాగ ఆత్మీయతలు.. దగ్గరగా ఉండ వలసి వస్తే మాత్రం ఈర్షా ద్వేషాలు..! దూరం దూరం ఉంటేనే కొండంత ప్రేమలు దగ్గరికొస్తే మాత్రం అసూయ అసహనాలు.! దూరం లో ఉంటే తొండల్లా తలూపుతారు.. దగ్గర లో చేరువయితే ఊసరవెల్లిలా మారుతారు!…

గణపతి బప్పా మోరియా

వినాయక చవితి ఆరభంతో వీది వీదిన గణపతి మండపాలు విద్యుత్‌ ‌కాంతులతో సర్వ సుందరంగా ముస్తాబై పచ్చతోరణాలతో భక్తులకు స్వాగతం పలికి దర్శనమిచ్చే… నవ రాత్రులు భక్తి శ్రద్ధలతో కొలిచేరు ఉపవాస, జాగరాలతో కోరికలు కోరేరు ప్రజలంతా సంధ్యవేళ అమ్మలక్కలందరూ కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించెదరు పొద్దున్నే సుప్రభాతాలతో నిద్ర లేచేరు జనాలు యువత సంబరాల్లో…

టిఆర్‌ఎస్‌కు కమ్యూనిస్టుల అండ

కేవలం ఒక ప్రాంతంలో జరిగే ఉప ఎన్నికపై ఇవ్వాళ యావత్‌ ‌దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్నది. సార్వత్రిక ఎన్నికలకు ఒక సంవత్సరకాలం ఉండగా ఏర్పడిన ఈ ఉప ఎన్నిక ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ ఖాతాలో వేసుకునేందుకు తమ శక్తియుక్తులతో ముందుకు పోతున్నాయి. వాస్తవంగా ఈ ఉప ఎన్నిక కావాలని సృష్టించిందేనన్న అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.…

రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్‌ ‌వినాయక చవితి శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 30 : ‌రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్‌ ‌వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, భక్తి శ్రద్ధలతో హిందువులు గణనాథుణ్ణి ఆరాధిస్తారని సీఎం కేసీఆర్‌ అన్నారు. జ్ఞానం, లక్ష్య సాధన, నైతిక విలువలు, ప్రకృతి పరిరక్షణ వంటి సుగుణాలను వినాయక…

టిఆర్‌ఎస్‌, ‌బిజెపిల కుమ్మక్కు రాజకీయాలు

చీకటి ఒప్పందంలో భాగంగా పరస్పర విమర్శలు ఉప ఎన్నిక వేళ వోట్ల కోసం కొత్తగా విద్యుత్‌ ‌బకాయిల లొల్లి లిక్కర్‌ ‌కుంభకోణంలో కవిత ఇంటిపై సిబిఐ, ఇడి ఎందుకు దాడి చేయరు మోడీతో కుమ్మక్కయి విమర్శలు చేస్తున్న గులాం నబీ ఆజాద్‌ ‌వి•డియా సమావేశంలో మండిపడ్డ పిసిసి చీఫ్‌, ఎం‌పి రేవంత్‌, ఎం‌పి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి…

నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

రంగారెడ్డి, ప్రజాతంత్ర, అగస్ట్ 30 : ‌కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇబ్రహీమ్‌పట్నం ప్రభుత్వ హాస్పిటల్‌లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల్లో దారుణం జరిగింది. నాలుగు నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. ఒకే హాస్పిటల్‌లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న వీరు అస్వస్థతకు గురై మృతి చెందారు. మంగళవారం తెల్లవారుజామున…

ఎపి సిఎం జగన్‌తో టాటా అడ్వాన్స్ ‌సిస్టమ్స్ ‌ప్రతినిధులు భేటీ

రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై చర్చ అమరావతి, అగస్ట్ 30 : ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డితో  టాటా అడ్వాన్స్‌డ్‌ ‌సిస్టమ్స్ ‌లిమిటెడ్‌ ‌ప్రతినిధులు సీఎం క్యాంప్‌ ‌కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, అవకాశాలపై సీఎం వైఎస్‌ ‌జగన్‌తో చర్చించారు. అలాగే.. రక్షణ వైమానిక రంగంలో తయారీ, నిర్వహణ తదితర అంశాల్లో పెట్టుబడులు, అవకాశాలపై…

చలో విజయవాడను వాయిదా వేసిన ఎపి ఉద్యోగులు

తీవ్ర నిర్బంధాలు, అరెస్ట్‌లతో ఆందోళనకు బ్రేక్‌ ‌తిరిగి 11న చలో విజయవాడకు పిలుపు అమరావతి, అగస్ట్ 30 : ‌సీపీఎస్‌ ‌విధానాన్ని ఎత్తివేయాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం వాయిదా పడింది. వచ్చే నెల 1వ తేదీకి బదులుగా 11న నిర్వహించేందుకు నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా వాయిదా నిర్ణయం…