NEWS

NEWS

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక జమలాపురం కేశవరావు

‘‘‌నిజాం నిరంకుశ పాలనలో  బానిసలుగా బతుకుతున్న వారి స్వేచ్ఛకోసం, తమ జీవితాన్ని త్యజించిన వారిలో ‘సర్దార్‌ ‌జమలాపురం కేశవరావు’ముందు వరుసలో నిలుస్తారు.. కట్టెదుట జరుగుతున్న అన్యాయాలకు చూస్తూ, సహిస్తూ ఉండలేక ప్రజల్లో ధైర్య సాహసాలను నూరి పోయడమే ఏకైక లక్ష్యంగా జీవితాంతం మందుకు సాగారు. హైదరాబాద్‌ ‌రాజ్యంలో కాంగ్రెస్‌  ‌పార్టీకి జీవంపోసి, ప్రజా శ్రేయస్సు కోసం…

బిసి యువత విదేశీ ఉన్నత విద్యకు ప్రభుత్వం అండ

జ్యోతిబాపూలే ఓవర్సీస్‌ ‌పథకం ద్వారా రూ.20 లక్షల ఆర్థిక సహాయం ప్రతి ఏటా 300 మందికి అవకాశం-వీటిలో 30 సీట్లు ఇబిసిలకు పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వం భరోసా హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 02 : ‌రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు నాయకత్వంలో ప్రభుత్వం వెనుకబడిన తరగతులలో విద్యాపరంగా, సామాజికంగా ఉన్న అసమానతలను రూపుమాపడానికి…

సంస్కరణలతో సోషలిజాన్ని పతనం చేసిన గోర్బచెవ్‌

  ‘‘ ‘‌సోవియట్‌ ‌యూనియన్‌ ‌లో సోషలిజం పతనం కావడంతో  మానవజాతి మహా ప్రస్థానం పెట్టుబడిదారీ విధానంతోనే పురోగమిస్తుంది’ అని పెట్టుబడిదారులు నాడు కోడై కుశారు. కాని అనతి కాలంలోనే లాటిన్‌ అమెరికాలో పలు సోషలిస్ట్ ‌ప్రభుత్వాలు ఏర్పడి నిరాటకంగా కొనసాగుతున్నాయి. ఏదిఏమైనా పెట్టుబడిదారీ పీఠాలు కదిలిపోవడం ఖాయం. ‘భవిషత్తు అంతా సోషలిజానిదే’ అని ఘంటాపథంగా…

అంతా రాజకీయం

‘‘‌శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి ఘోరంగా దిగజారి పోవడం దృష్ట్యా మన రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని  ఆర్బిఐ ఒక వ్యాసంలో విశ్లేషించింది. ఈ వ్యాసం ప్రకారం ముఖ్యంగా దేశంలో పది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అతి దయనీయంగా ఉందని.. వాటి పరిస్థితి శ్రీలంకతో పోల్చవచ్చు అని చెప్పింది. కానీ ఆ పది రాష్ట్రాలలో తెలంగాణ లేదు. అనగా…

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా నిర్వహించనున్న కేంద్ర ప్రభుత్వం 

  హైదరాబాద్ ,సెప్టెంబర్ 2: సెప్టెంబర్ 17, తెలంగాణ విమోచన దినం ను కేంద్ర ప్రభుత్వం  అధికారికంగా నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించింది .కేంద్ర మంత్రి జీ .కిషన్ రెడ్డి ఇదే అంశంపై శుక్రవారం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఈ ఉత్సవాల్లో పాల్గొననున్నట్లు సమాచారం .పొరుగు రాష్ట్రాలయిన మహారాస్ష్ట్ర ,కర్ణాటక ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమంలో…

పక్క రాష్ట్రాల్లో దుబారా చేయడం కాదు

ఇక్కడి అమర జవాన్లను కూడా ఆదుకోవాలి జవాన్‌ ‌యాదయ్య కుటుంబానికి సాయం మరిస్తే ఎలా సీఎం కేసీఆర్‌కు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌బహిరంగ లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన జవాన్లను కూడా సీఎం కేసీఆర్‌ ‌తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని పీసీసీ ప్రెసిడెంట్‌, ఎం‌పీ…

అదుపుతప్పి లోయలో పడ్డ ఎమ్మెల్యే కారు

చెట్టును ఢీకొనడంతో ఎమ్మెల్యేకు గాయాలు సిమ్లా, సెప్టెంబర్‌ 1 : ‌సిమ్లా పర్యటనకు వెళ్లి వస్తున్న ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కారు.. అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్డంతో ప్రమాదానికి గురయ్యారు. కారు అదుపుతప్పి బోల్తా పడి చెట్టుకి ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటన హిమాచల్‌ ‌ప్రదేశ్‌లోని సోలన్‌ ‌జిల్లాలో జరిగింది. పంజాబ్‌ ‌కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాణా గుర్జీత్‌…

తెలంగాణలో ఒంటరిగానే పోటీ

‌బీహార్‌ ‌పర్యటనలో అభాసుపాలు రాష్ట్రంలో పాలన చేతగాక బీహార్‌ ‌వెళ్లాడన్న బిజెపి నేత లక్ష్మణ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌తెలంగాణలో చెల్లని రూపాయి బీహార్‌లో చెల్లుతుందా అని బిజెపి ఎంపి డాక్టర్‌ ‌లక్ష్మణ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ఇం‌ట గెలవకుండా రచ్చ కెళ్తున్నారని లక్ష్మణ్‌ అన్నారు. స్థానిక సమస్యలు పరిష్కరించకుండా ముఖం చాటేస్తున్న…

హామీలను కెసిఆర్‌ అమలు చేయాలి

మోకాళ్లపై నిరసనలు చేపట్టిర విఆర్‌ఎలు రంగారెడ్డి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని వీఆర్‌ఏలు డిమాండ్‌ ‌చేశారు. శంషాబాద్‌ ‌మండల వీఆర్‌ఏల నిరవధిక సమ్మె గురువారానికి 39వ రోజుకు చేరింది. ఈ సందర్బంగా వీఆర్‌ఏలు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. వీఆర్‌ఏలు సమ్మెలో ఉన్నప్పటి నుండి…

మన మునుగోడు..మన కాంగ్రెస్‌

‌కాంగ్రెస్‌ ‌ప్రచారం…ముగ్గురు అభ్యర్థులతో షార్ట్ ‌లిస్ట్ ‌విభజన హామీమీలు పక్కన పెట్టి బకాయిలపై బుకాయింపా: కేంద్రంపై మండిపడ్డ సిఎల్పీ నేత భట్టి విక్రమార్క నల్గొండ/ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌మునుగోడు  ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌  ‌పార్టీ జోరు పెంచుతుంది. గురువారం నుంచి ఇంటింటికి కాంగ్రెస్‌ ‌పేరుతో మునుగోడులోని ఏడు మండలాల్లో నేతలు పర్యటన…