NEWS

NEWS

20 మంది పేదలకు ‘డబుల్‌’ ఇం‌డ్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు

చెమట చుక్క పడకుండా..రూపాయి ఖర్చు లేకుండా…   దసరాకు సొంత స్థలంలో ఇండ్ల నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం త్రాగు నీటి వలయం..మంచినీళ్ల మణిహారంగా సిద్ధిపేట రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట/గజ్వేల్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 30 : ‌రూపాయి ఖర్చు లేకుండా చెమట చుక్క పడకుండా రెండు పడక గదుల…

విశ్వమంతా వినాయకుడు

విఘ్నాలను పోగొట్టేందుకు ఒక దేవతను పూజించడం అనేది మన దేశంలో మాత్రమే కాకుండా అన్ని ప్రాచీన నాగరికతల్లోనూ కనిపిస్తుంది. గ్రీకు వారు దర్శినస్‌ అని పిలిచినా, రోమన్లు జేనస్‌ అని, ఈజిప్మియస్లు గునీస్‌ అని పిలిచినా వారంతా వినాయక రూపాలే. భారతీయుల వినాయక ఆరాధనా సంప్రదాయాన్ని ప్రపంచం నలుమూలలా విస్తరింప చేశారు. ఒక చేతిలో గొడ్డలి,…

కుర్నపల్లి ఉప సర్పంచ్‌ ‌రాముడిని హత్య చేసిన మావోయిస్టులు

చర్ల, ప్రజాతంత్ర, ఆగస్టు 30 : భదాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని సెలమల సిఆర్‌పిఎఫ్‌ ‌క్యాంపుకు కూతవేటు దూరంలో ఉన్న కుర్నపల్లి పంచాయతీ ఉప సర్పంచ్‌ ఇర్ఫా రాముడిని మావోయిస్టులు దారుణంగా హత్య చేసిన ఘటన మంగళవారం వెలుగులోకి వొచ్చింది. సోమవారం కొందరు సాయుధ మావోయిస్టులు రాముడి ఇంటి వద్దకు వొచ్చి రాముడుని తీసుకువెళ్తుండగా…

‘‘‌వినాయకుడు, గణపతి మనకు ప్రథమ దైవం. ప్రధాన దేవుడు గణపతి. ఏ కార్యానికైనా ఏ అవరోధాలనైనా తొలగించి సిద్ధినీ, బుద్ధి (సమృద్ధి)నీ ప్రసాదించే దివ్యశక్తినే ‘గణపతిగా ఉపాసించడం వేద సంప్రదాయం. గణపతిని పూజించకుండా ఎలాటి శుభకార్యమూ తలపెట్టం. మంగళకరమైన కార్యాలలో వాటిల్లే విఘ్నాలను తొలగించేవాడు కనుక ఈయన విఘ్నేశ్వరుడుగా ఆరాధ్యుడైనాడు.’’ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!…

నమోస్తుతే..గణేశా !

ఓంకార స్వరూపమా త్రిలోక విఘ్నవినాయకా కాసేపు స్వనంద లోకం వీడి మా మొర ఆలకించ రావయ్యా ఇల వేళ్లూనుకున్న కుల,మత విబేధాలు జాతి వర్ణ విధ్వేషాలు సాంఘీక దురాచారాలు సామాజిక అసమానతల్ని వక్రతుండంతో ప్రక్షాళనచేసి సమభావం ప్రసాదించు గణేషా అంతటా పెట్రేగుతున్న వినాశకర దుశ్చర్యలు వికృత వింత పోకడలు అజ్ఞానపు చిమ్మ చీకట్లను అంకుశంతో అంతంగావించి…

8 ‌సంవత్సరాలలో టిఎస్‌ఎం‌డిసి అద్భుత ప్రగతి

హైదరాబాద్‌, ఆగస్ట్ 30 : ‌సిఎం కె.చంద్రశేఖర్‌ ‌రావు దార్శనికత మేరకు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ గత 8 సంవత్సరాలలో అద్భుతమైన విజయాలు సాధించింది. రాష్ట్ర అవతరణ తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు కార్పొరేషన్‌ ‌ద్వారా ప్రభుత్వానికి రూ.5072 కోట్ల 76 లక్షలు ఆదాయం సమకూరింది. 98 ఇసుక రీచులను నిర్వహిస్తున్నది. రాష్ట్రంలోని…

‘‘ఒక వైపు పిఓపి విగ్రహాల విషయంలో వైఖరి మార్చుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్న యువత సౌండ్‌ ‌పొల్యుషన్‌ ‌పై ఇంకా జాగృతం అవటంలేదు.. ఉరకలెత్తే యువలోకపు ఉత్సాహం డీజే సౌండ్‌ ‌ల మోతమోగుతోంది.. తీన్‌ ‌మార్‌ ‌డప్పుల్లో వీధుల చెవులకు చిల్లులుపడుతున్నాయ్‌..‌శబ్ద కాలుష్యం తో గాలి చెల్లా చెదురవుతోంది.. ప్రశాంతతపారిపోతోంది.. చెరువులు జలవనరులను కలుషితం చేయటం చేపలు…

సిఎం కేసీఆర్‌…. ‌మీ మనవడు కూడా కప్పల భోజనమే తింటున్నాడా?

సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్స్‌ను పట్టించుకోరా? విద్యార్థుల వసతులు ఖైదీలకు ఇచ్చే వసతుల కన్నా హీనంగా ఉన్నాయి తెలంగాణ సర్కార్‌పై మండిపడ్డ బిజెపి జాతీయ నాయకురాలు విజయశాంతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: ‌తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌ప్రభుత్వంపై బిజెపి జాతీయ నాయకురాలు, మాజీ ఎంపి, ప్రముఖ సినీ నటి ఎం.విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ తాజాగా…

మా డిమాండ్లు పరిష్కరించండి

మిడ్‌ ‌మానేరు నిర్వాసితులు ఆందోళన ముంపు బాధితులు మహాధర్నాతో ఉద్రిక్తత పోలీసులు, నిర్వాసితులకు మధ్య తీవ్ర వాగ్వాదం రైతులను అరెస్ట్ ‌చేయడంపై విపక్షాల మండిపాటు రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : ‌రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఉద్రిక్తత నెలకొంది. మధ్య మానేరు నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, నిర్వాసితులకు మధ్య…

అమెరికాలో కాల్పుల మోత

వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృత్యువాత వాషింగ్టన్‌,ఆగస్ట్29: ‌కాల్పుల మోతలతో అమెరికా ఆదివారం దద్దరిల్లిపోయింది. డెట్రాయిట్‌, ‌హోస్టన్స్‌లో జరిగిన వేర్వేరు పేలుళ్ల ఘటనల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. డెట్రాయిట్‌లో ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారని పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరు మహిళలు కాగా, ఒక పురుషుడుని వెల్లడించారు. నాలుగో వ్యక్తికి గాయాలయ్యాయని తెలుస్తోంది.…