Day August 21, 2026

కాంగ్రెస్ అనవసర రాజకీయం మానుకోవాలి

– సీఎం ప్రతినిధుల పెట్టుబడుల సమావేశాలకు అనుమతి – అయినా రాద్ధాంతం తగదు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 21 : ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు విదేశాంగ మంత్రిత్వ శాఖ పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వకపోవడం వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు…

హత్య కేసులో 105 ఏళ్ల వృద్దుడికి ఊరట

– జీవిత ఖైదును రద్దు చేసిన సుప్రీం కోర్టు న్యూదిల్లీ, ఆగస్ట్ 21 :‌ హత్యకేసులో జీవిత ఖైదు శిక్ష పడిన 105 ఏళ్ల వృద్ధుడికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మిగిలిన శిక్షా కాలాన్ని రద్దు చేస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆ వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాకు…

సంబంధం లేకుంటే ఖండించాలి క‌దా

– మంత్రి సురేఖపై పలువురు ఎమ్మెల్యేల ఆగ్రహం – సీఎంపై ఎవరు తప్పుగా మాట్లాడినా చర్యలు తీసుకోవాల్సిందే హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. సుష్మితá వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయొద్దని, అది పూర్తిగా ఆమె వ్యక్తిగతమంటూ…

కాంగ్రెస్ నేతలను విమర్శించలేదు

– మరోమారు రాజగోపాల్ రెడ్డి వివరణ యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్టు 21 : కాంగ్రెస్‌లో బయట నుంచి వచ్చిన నాయకుల పెత్తనం ఎక్కువైందని మాత్రమే తాను చెప్పానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తాను చేసిన ఈ వ్యాఖ్యలపై మరోసారి మీడియాకు ఆయన స్పష్టత ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని…

రాజకీయ పర్యటనలకు ప్రాధాన్యం ఇవ్వం

– అందుకే సీఎం రేవంత్ పర్యటనకు అనుమతి నిరాకరణ – విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరణ న్యూదిల్లీ, ఆగస్టు 21 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం న్యూదిల్లీలో వివరణ ఇచ్చారు.…

రాయదుర్గం భూముల వేలానికి తొలగిన అడ్డంకి

– కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకణ – హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్‌కు సూచన న్యూదిలీ, ఆగస్టు 21 : రాయదుర్గం పాన్‌మక్తా భూముల వేలం ప్ర‌క్రియలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. టీజీఐఐసీ నిర్వహిస్తున్న భూముల వేలంపై జోక్యం చేసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. వేలం పక్రియను సవాలు చేస్తూ జువ్వాడి ప్రణయ్…

ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు రాష్ట్రం సన్నద్ధం

– మంత్రులు తుమ్మల, సీతక్క, వాకిటి శ్రీహరి – రాజేంద్రనగర్‌లో రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ – నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటలు, గ్రామీణ ఉపాధిపై ప్రత్యేక దృష్టి – ప్రతి గ్రామ పంచాయతీకి వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రులు – గ్రామానికి సంబంధించిన సమగ్ర వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచే ఏర్పాట్లు రాజేంద్రనగర్, ప్రజాతంత్ర, ఆగస్టు 21 : ఎల్‌నినో…

పెల్లెట్‌ ‌గన్‌ ‌బాధితుడికి న్యాయం చేయాలి

– నిరసనకు దిగిన రాహుల్‌ గాంధీ న్యూదిల్లీ, ఆగస్ట్ 20: ‌పెల్లెట్‌ ‌గన్‌ ‌బాధితుడికి న్యాయం చేయాలంటూ కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ దిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ఎదుట నిరసనకు దిగారు. సంసద్‌ ‌యాత్ర సందర్భంగా పెల్లెట్‌ ‌గన్‌ ‌ప్రయోగంతో తనకు గాయాలయ్యాయని సాహిల్‌ ‌లోచాబ్‌ అనే యువకుడు ఆరోపించాడు. ఈ విషయమై…

కారులో మహిళ మృతదేహం లభ్యం

– మృతురాలిని గోదావరిఖనికి చెందిన మానసగా గుర్తింపు హన్మకొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 :‌ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారులో మహిళ మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. బస్టాండ్‌ ‌సమీపంలో రెండ్రోజులుగా పార్క్ ‌చేసిన కారు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కారు డిక్కీని…