Day July 10, 2026

స్వరాష్ట్ర సాధనలో కార్మిక సంఘాలదే కీలక పాత్ర

– ట్రేడ్ యూనియన్ల పోరాటాన్ని కొనియాడిన ఉద్యమకారుల గుర్తింపు కమిటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 10 : స్వరాష్ట్ర సాధనలో ట్రేడ్ యూనియన్ల పాత్ర అత్యంత కీలకమైనదని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ముక్తకంఠంతో కొనియాడింది. నాడు ఆర్టీసీ, సింగరేణి, రైల్వే, బీఎస్ఎన్ఎల్, టీజేఏసీ ఉద్యోగులతోపాటు అసంఘటిత రంగ కార్మికులు రోడ్లపైకి వచ్చి సకల జనుల…

పెట్టుబడుల‌ గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి

– పరిశ్రమల శాఖ అధికారులకు సీఎస్ సంజయ్ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 10: రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ప్రాధాన్య పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని పరిశ్రమల శాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. రాష్ట్రంలో చేపడుతున్న కీలక పారిశ్రామిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై   పరిశ్రమలు, వాణిజ్య…

గురుకులంలో ఫుడ్ పాయిజన్‌పై సుమోటోగా కేసు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 10 : నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని ప్రాజెక్టు గిరిజన సంక్షేమ బాలుర గురుకులంలో 26-27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్‌ఆర్‌సీ) సుమోటోగా విచారణ చేపట్టింది. అల్పాహారం తీసుకున్న అనంతరం వీరు అస్వస్థతకు గురయ్యారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ…

తయారీ రంగానికి అత్యంత అనుకూలం

– పెట్టుబడులకు జర్మన్ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి – జర్మనీ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 10 : తయారీ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అత్యంత అనుకూలమని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా జర్మనీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఆ దేశ అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని…

మత్స్యకారుల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

– పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి – కోహెడలో ఎగుమతి ఆధారిత హోల్‌సేల్ చేపల మార్కెట్‌కు శంకుస్థాపన కోహెడ, ప్రజాతంత్ర, జూలై 10 : మత్స్యకారుల సమగ్ర అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పని చేస్తున్నదని పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి…

మంచినీటి చేప‌ల ఎగుమ‌తుల హ‌బ్‌గా కోహెడ‌!

Koheda to become a hub for freshwater fish exports

సాధారణంగా సముద్ర తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు లేదా పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచే విదేశాలకు భారీగా చేపలు, రొయ్యల ఎగుమతులు జరుగుతుంటాయి. కానీ, సముద్ర తీరం లేని  తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే తొలి అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల హబ్  ను కోహెడ‌లో నిర్మిస్తూ సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. ఇది…

రాయలసీమ మట్టి పరిమళ భరితాలు…కేతు కథలు

“కేతు విశ్వనాథరెడ్డి రచనలు ఏ కాలానికీ పరిమితం కావు. అవి అనంతమైన మానవ జీవిత ప్రవాహాన్ని వర్ణించే ప్రవాహకథలు. ఆయన రచనలు మనం ఎవరం? మన వాస్తవాలు ఏమిటి? అనే ప్రశ్నలకు అద్దం పడతాయి. ఆయన కథలన్నీ — అనుభవాన్ని మింగిన వాస్తవం, వాస్తవాన్ని వెలికి తీసిన శైలీ, శైలిలో చిరంజీవి అయిన మానవతా వాదం.”…