Day May 20, 2026

నా బర్తరఫ్, అరెస్ట్ కేటీఆర్ ఫేక్ మీడియా సృష్టి

– ఫాల్తుగాళ్ల ప్రచారాన్ని పట్టించుకోను – నా కొడుకుపై ఆరోపణలు వస్తే పోలీసులకు అప్పగించా – నా శవంపై కాషాయ జెండా కప్పాలి – అదే నా చివరి కోరిక – కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 :ఉరి శిక్ష వేసే ముందు మీ చివరి…

గ్లోబల్ టెక్ ట్రావెల్ క్లస్టర్‌గా హైదరాబాద్

– దిగ్గజ కంపెనీలను ఆకర్షించేలా ‘ఎకో సిస్టం’ అభివృద్ధి – సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : గ్లోబల్ టెక్- ట్రావెల్ క్లస్టర్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా…

సైబర్ క్రైం నియంత్రణపై అధ్యయనం 

– ప్రమోషన్ తర్వాత రెండేళ్లు ఇతర విభాగాల్లో పనిచేయాలి – పోలీస్ అధికారుల సమావేశంలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : డిపార్టుమెంటులో ఎస్ఐ నుంచి నాన్ కేడర్ ఐపీఎస్ వరకు ప్రమోషన్ తరవాత రెండేళ్లపాటు ఇతర విభాగాల్లో పనిచేయాలని, దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని…

జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం

– కోనేరులో పడి ముగ్గురు బాలల మృతి జగిత్యాల, ప్రజాతంత్ర, మే 20: జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మేడిపల్లి మండలం కొండాపూర్‌లో ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు మృతిచెందారు. శివగంగ ఆలయ కోనేరులో పడి ప్రాణాలు కోల్పోయారు. మృతులను మన్వీత్ (11), మనస్వి (9), షార్వింద్ (7)గా గుర్తించారు. బుధవారం మధ్యాహ్న సమయంలో  ఆడుకునేందుకు…

ప్రపంచ తెలుగు మహాసభలకు శ్రీపాదకు ఆహ్వానం

రాజమహేంద్రవరం,మే 20 :  చైతన్య సారస్వత పరిషత్ సౌజన్యంతో అంతర్జాతీయ సాహిత్య సంస్థ శ్రీశ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో వచ్చే నెల 6,  7వ తేదీల్లో   రాజమహేంద్రవరం  నగరంలో జరిగే 7వ ప్రపంచ తెలుగు మహాసభలకు శ్రీపాద శ్రీనివాస్ కు ఆహ్వానం అందింది.ఈ మేరకు శ్రీశ్రీ కళా సంస్థ జాతీయ అధ్యక్షులు జి.ఈశ్వరీ భూషణం,…

పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిందే

– ప్రభుత్వ రాయితీ పొందిన హాస్పిటల్స్‌కు సుప్రీం హెచ్చరిక న్యూదిల్లీ, మే 20: ప్రభుత్వ భూములను రాయితీ ధరలకు పొందిన ప్రైవేట్ హాస్పిటల్స్‌ ఆర్థికంగా బలహీన వర్గాలకు తప్పనిసరిగా ఉచిత వైద్య సేవలు అందించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రామాణిక కార్యాచరణ విధానం రూపొందించాలని సుప్రీంకోర్టు దిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దిల్లీలోని…

ఘోస్ట్ సిమ్ నెట్‌వర్క్‌పై ఆపరేషన్ ఆక్టోపస్ 3.0

-13 రాష్ట్రాల్లో దాడులు  – 66 మంది నిందితుల అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : సైబర్ నేరగాళ్లకు వరంలా మారుతున్న ఘోస్ట్ సిమ్ కార్డుల నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్ సిటీ పోలీసు సైబర్ క్రైమ్ విభాగం ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’ను నిర్వహించింది. గతంలో మ్యూల్ ఖాతాదారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 1.0, నేరాలకు…

ఆర్థిక తుఫాన్ రాబోతోంది

– ప్రధాని విదేశీ పర్యటనలు ఆపాలి – వారం రోజుల్లోనే రెండోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు – కేంద్రంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు న్యూదిల్లీ, మే 20 దేశంలో వరుసగా పెరు గుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై లోక్సభప్రతి పక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాన మంత్రి…

ఆసిఫాబాద్ గడ్డపై ‘ఇందిరమ్మ’ పండుగ

– 2న రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు సీఎం రేవంత్ శ్రీకారం – అర్హులైన ప్రతితీ పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు – ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్/కొమరం భీమ్ ఆసిఫాబాద్, ప్రజాతంత్ర, మే 20 : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న పేదల సొంతింటి కలలను నిజం చేసే ప్రతిష్టాత్మక ఇందిరమ్మ…