Day February 5, 2026

నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి

– కిట్స్‌లో సృజనాత్మక లీప్, ఆర్ట్ రంగంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై సెషన్ వరంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: కిట్స్ వరంగల్లోని సెంటర్ ఫర్ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, రీసెర్చ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (సీఐఆరఈ), స్టూడెంట్ అలయన్స్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ లీడర్‌షిప్ (సెయిల్) కలిసి సృజనాత్మక లీప్-ఆర్ట్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంశంపై మార్గదర్శకత్వం, సాంకేతిక సెషన్‌ను గురువారం నిర్వహించారు. ఈ…

వికసిత్‌ ‌భారత్‌ ‌లక్ష్యం దిశగా దేశం పరుగులు

– రీఫార్మ్.. ‌పెర్ఫార్మ్.. ‌ట్రాన్స్‌ఫార్మ్ ‌దిశగా భారత్‌ -‌ ప్రపంచంలో భారత్‌ ‌పరపతి పెరుగుతోంది – 9 దేశాలతో ట్రేడ్‌ ‌డీల్‌ ‌చేసుకుంటున్నాం – ఎక్స్‌ప్రెస్‌ ‌వేగంతో సంస్కరణల అమలు – దేశ ప్రగతి సాధనలో వెనకడుగు వేసేది లేదు – మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ‌స్థానం – కాంగ్రెస్‌కు దూరదృష్టి లేదు..వోట్‌…

బీజేపీని గెలిపిస్తే దండిగా నిధులు

– హామీలు గుప్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌కరీంనగర్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 5ః: మున్సిపాలిటీల్లో బిజెపిని గెలిపిస్తే నిధుల వరద పారిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. మున్సిపాలిటీలకు వచ్చేది కేంద్ర నిధులేనని అన్నారు. గ్రామ పంచాయతీలకు ఇప్పటికే కేంద్రం రూ.259 కోట్లు విడుదల చేసిందని, మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీని…

మేఘాలయ బొగ్గుగనిలో పేలుడు

– 16మంది కూలీల దుర్మరణం షిల్లాంగ్‌,‌ ఫిబ్రవరి 5:మేఘాలయలో బొగ్గు గనిలో గురువారం భారీ ప్రమాదం జరిగింది. అందులో పేలుడు సంభవించడంతో 16మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు జైంతియా హిల్స్ ‌జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన కథనాల ప్రకారం.. గనిలో బొగ్గు తవ్వకాలు చేపడుతోన్న సమయంలో ఈ పేలుడు జరిగింది. దాంతో…

పవన్‌తో పొత్తు.. విషం చిమ్ముతున్న బిజెపి

– తెలంగాణ వ్యతిరేకి పవన్‌ ‌కళ్యాణ్‌ ‌- కాంగ్రెస్‌కు వోటేస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి పొన్నం  ‌హుస్నాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి 5 : మున్సిపల్‌ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ ‌కల్యాణ్‌తో పొత్తుపెట్టుకుని బీజేపీ తెలంగాణపై విషం చిమ్మడాన్ని ప్రజలెవ్వరూ సహించరని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌పేర్కొన్నారు. తెలంగాణను వ్యతిరేకించే విధానాలకు బీజేపీ పాల్పడుతుందని…

గాంధీనగర్‌ ‌విమెన్స్ ‌హాస్టల్‌లో అగ్నిప్రమాదం

– సకాలంలో మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది – ఉదయం అంతా బయటకు వెళ్లడంతో తప్పిన ప్రాణాపాయం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి 5: ముషీరాబాద్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని గాంధీనగర్‌లో గల ఓ ఉమెన్స్ ‌హాస్టల్లో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై స్థానికులు అగ్నిమాపక అధికారులు, పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు…

పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్

– బీఆర్ ఎస్ మునిగిపోయే పడవ – పదేళ్ల ఆ పార్టీ పాలనలో తెలంగాణ నలిగిపోయింది – పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి – అభివృద్ధిలో వామపక్షాలు భాగస్వామ్యం కావాలి – రెండేళ్ళలో అద్భుతమైన ప్రగతి – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న 120…

ఉపాధి హామీ చట్టం ఆత్మనే చంపేస్తున్న కేంద్రం

– ఏం పాపం చేశారని గాంధీ పేరు తొలగించారు – యూపీఏ తెచ్చిన ‘ఎంజీ నరేగా’ ఓ నిశ్శబ్ద విప్లవం – ఆ పథకాన్ని తిరిగి తెచ్చేవరకు కాంగ్రెస్ శ్రేణులు పోరాడతాయి – చెన్నై బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెన్నై, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: మహాత్మా గాంధీ ఏం పాపం చేశారని…

మైనార్టీలతో కలిసి దేశం అభివృద్ధి చెందాలి

– జమీయత్ ఉలమా సభలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 5: జమీయత్ ఉలమా దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన సంస్థ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందని, దేశంలో మైనార్టీలు-మెజారిటీలు కలిసే ముందుకు వెళ్లేలా జమీయత్ ఉలమా యే…