Day February 5, 2026

గూండ్ల వెంకట నారాయణ

ద్రావిడ సాహిత్యోద్యమం రావటానికి సూచనలు కనిస్తున్నాయి. ఆత్మగౌరవ పోరాటంగా మొదలయిన ద్రావిడ ఉద్యమం భాషా, సామాజిక, రాజకీయాల్లో తన ప్రభావం బలంగా చూపించింది. కానీ సాహిత్యంలో ఉద్యమంగా ప్రభావం చూపలేదు. భావజాలంగా మాత్రమే చూపిస్తూ వచ్చింది. అయితే ఈ ప్రభావం తెలుగువారికి మరీ తక్కువ. తెలుగునాట ద్రావిడవాదం గురించి ఎక్కువ చర్చలు జరగలేదు. ఇందుకు మరోకారణం ద్రావిడ అనగానే…

దాక్షిణాత్య ఉద్యమం

రావలసి ఉన్నది. రావడానికి కావలసిన భౌతిక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వస్తే బాగుంటుంది. కానీ, వచ్చితీరుతుందని చెప్పలేము. ద్రావిడ సాహిత్యోద్యమం అనగానే, గతంలో ఉమ్మడి మద్రాసురాష్ట్రంలో తమిళుల నాయకత్వంలో జరిగిన ద్రావిడ రాజకీయ, సామాజిక ఉద్యమం మనకు స్ఫురిస్తుంది.  తెలుగు, కన్నడ, మలయాళ ప్రాంతాలలో దాని ప్రభావం పరిమితంగానే ఉండింది. దక్షిణాది ప్రాంతాల వారి మధ్య సోదరత్వ సారూప్యాలు ఉండవచ్చును…

ఆ అవసరం లేదనే!

ద్రావిడసాహిత్యోద్యమం రాబోతోందా, లేక రావాలని కోరుకుంటున్నారా? రావాలని కోరుకుంటూ ఉంటే మాత్రం, నా సమాధానం- ఆ అవసరం లేదనే! జరుగుతున్నది సాహిత్యాల మధ్య ఘర్షణ కాదు. అంతకన్నా కీలకంగా మతమనే ఒక భావోద్వేగపరమైన అంశాన్ని ఉపయోగించుకుంటూ ద్రావిడ భాషాప్రాంతాలను ఉత్తర, పశ్చిమభారతీయ రాజకీయ ఆధిపత్యంలోకి లాక్కునే ప్రయత్నం. ఆ విధంగా ద్రావిడ భాషాప్రాంతాల ప్రత్యేక అస్తిత్వమే ప్రమాదంలో పడుతుంది. కనుక…

ద్రావిడ సాహిత్యోద్యమం రాబోతున్నదా?

“ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఎనిమిదో మహాసభలు ఫిబ్రవరి 7 & 8 తారీఖుల్లో కర్నూల్లోని కెవిఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరుగనున్నాయి. మహాసభల అంశం: ద్రావిడ సమాజ సాహిత్యాలు – సారూప్యత- ఐక్యత – పోరాటం. ఈ సందర్భంగా ప్రజాతంత్ర ‘శోభ’ పేజీ పాఠకుల కోసం- సభలో పాల్గొంటున్న వక్తలకి ‘ద్రావిడ సాహిత్యోద్యమం రాబోతున్నదా?’…

ప్రజారోగ్యం పై పాలకుల నిర్లక్ష్యం

ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం. మ‌నిషి ధ‌నం కోల్పోయినా ప‌ర‌వాలేదు, తిరిగి సంపాదించుకోవొ చ్చు. కానీ ఆరోగ్యం కోల్పోతే చాలా క‌ష్టం. అనారోగ్యం పాలైన మ‌నిషి ఏ ప‌నీ చేయ‌లేడు. ఇది అత‌ని మ‌నుగ‌డ‌నే దెబ్బ‌తీ స్తుంది. కుటుంబ‌ పెద్ద అనారోగ్యం పాలైతే ఆ కుటుంబం రోడ్డున ప‌డ‌క త‌ప్ప‌దు. ఇదే స‌మాజానికి కూడా వ‌ర్తిస్తుంది. ఆరోగ్య‌వంత‌మైన స‌మాజం…

వ్యక్తి మరణం కాదిది, సమాజ మరణం!

  “కారు పార్కింగ్ స్లిప్ మీద “నా చావుకు ఎవరూ కారణం కాదు. జీవితం భారంగా ఉంది. ఇష్టం లేని జీవితం గడపాలని లేదు. పిల్లలను వదిలి వెళ్లలేక నాతోపాటు తీసుకెళ్తున్నా” అని రాసిందని తెలుస్తున్నది. తల్లి వైపు నుంచి చూస్తే తనకు దుర్భరంగా కనిపిస్తున్న ఈ ప్రపంచంలో తాను వెళ్లిపోయాక తన పిల్లల బతుకు…

ప్రభుత్వ పాఠశాలల పునరుజ్జీవనానికి హేతుబద్ధీకరణే మార్గమా?

  “ఒక పాఠశాలలో మొత్తం విద్యార్థులు 40 మాత్రమే ఉండగా అక్కడ ముగ్గురు లేదా నలుగురు ఉపాధ్యాయులు ఉండటం, మరో పాఠశాలలో 200 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉండటం వంటి పరిస్థితులు స్పష్టమైన అసమతులతను చూపుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన నివేదికల ప్రకారం సుమారు 20 శాతం పాఠశాలల్లో అవసరానికి మించిన ఉపాధ్యాయులు…