Day February 5, 2026

రేవంత్ భాష మన సంస్కృతికి మాయని మచ్చ

– వికృత భాషను చూసి సభ్య సమాజం ఛీకొడుతోంది – చరిత్రలో ‘బూతుల సీఎం’గానే మిగిలిపోతారు – రెండున్నరేళ్ల పాలనలో ఏం చేశారు? –  జాబ్ క్యాలెండర్ లేదు.. స్కాం క్యాలెండరే ఉంది – మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి వాడుతున్న…

క్రీడాకారులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు

– పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలపై డీజీపీ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: రాష్ట్ర‌ పోలీస్ శాఖ ఆతిథ్యమివ్వనున్న 74వ బి.ఎన్.మల్లిక్ మెమోరియల్ ఆలిండియా పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియ‌న్‌షిప్ పోటీల నిర్వహణ కోసం వివిధ కమిటీలు పనిచేస్తున్నాయని, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వసతి, రవాణా సౌకర్యాలను పక్కాగా ఏర్పాటు చేశామని డీజీపీ బి.శివధర్…

పన్నెండేళ్లుగా తెలంగాణలో బానిస ప్రభుత్వాలు

– పదేళ్ల బిఆర్‌ఎస్‌, ‌రెండేళ్ల కాంగ్రెస్‌తో ఒరిగింది శూన్యం – మజ్లిస్‌ ‌కనుసన్నల్లోనే రెండు పాలన – మద్యం ఆదాయం.. భూముల అమ్మకం.. ఇదే పాలసీనా – రేంవత్‌ ‌సర్కార్‌పై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ఘాటు విమర్శలు  హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్ర‌వ‌రి 5ః తెలంగాణను రక్షించుకోవాలంటే బీజేపీకి ఓటు వేయాలని ప్రజలకు కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి…

70 వేల ఉద్యోగాలిచ్చాం.. ఆ తలలు లెక్కబెడదాం రండి

– బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు – కాంగ్రెస్‌నుదెబ్బ తీయాల‌న్న‌దే వాటి ఆలోచ‌న – చొప్ప‌దండిలో సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్‌ చొప్పదండి, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 5ః కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. రెండేళ్లలో ఏం చేశారని ఆ పార్టీలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి.. పదేళ్లలో బీఆర్ఎస్ ఏం…

ప్రజాపాలన అందిస్తుంటే విషం చిమ్ముతున్నారు

– ఓ కుటుంబం మొత్తం ప్రభుత్వం పడిపోవాలని చూస్తోంది – అభివృద్ధి పనులకు రెండేళ్లలో రూ.17,442 కోట్లు ఖర్చు చేశాం – ఇచ్చిన హా మేరకు తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియమ్మది – పదేళ్లలో బిఆర్‌ఎస్‌ ‌పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు – బిజెపి అధ్యక్షుడు పాలమూరుకు వొచ్చి హాలపై మాట్లాడలేదు – బిజెపికి…

పెట్టుబడులు, ఉపాధి, క్రీడల‌కు స‌హ‌క‌రించాలి

– ఒమన్ రాయబారితో జితేందర్ రెడ్డి భేటీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (మాజీ ఎంపీ) ఏ.పీ.జితేందర్ రెడ్డి న్యూదిిల్లీలో ఒమన్ రాయబారి ఇస్సా సలేహ్ అల్ షిబానీతో భేటీ¡ అయ్యారు. న్యూదిల్లీలోని ఒమన్ రాయబార కార్యాలయంలో గురువారం జరిగిన ఈ సమావేశం తెలంగాణ, ఒమన్ మధ్య సంబంధాలను కొత్త…

రైతు బంధుకు, మున్సిపల్ ఎన్నికలకు లింకు ఎందుకు?

– ఎన్నికల వరకు ఆశ చూపి ఆనక మోసం చేయడానికే – ఇపుడు సురుకు పెడితేనే ప్రభుత్వం మాట వింటది – సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుబంధు వేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు.. కానీ ఇప్పటికీ ఎన్ని పంట కాలాలు గడిచాయి..…

ఇప్పటికే మోసపోయాం.. మళ్లీ మోసపోవద్దు

– సూర్యాపేటపై గులాబీ జెండా ఎగరడం ఖాయం – బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: మోసపోతే గోసపడతామని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పిండు.. కాంగ్రెస్‌ను నమ్మినందుకు నట్టేట ముంచిండ్రు. మరోసారి మోసపోకుండా జాగ్రత్త పడాలి.. మున్సిపల్ ఎన్నికల్లో అరాచక కాంగ్రెస్‌ను ఓడించాలి.. అభివృద్ధికి కేరాఫ్‌గా ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులకు పట్టం…

గజ్వేల్ ఘనతను చాటుదాం

– మళ్లీ బీఆర్ఎస్‌నే గెలిపిద్దాం – మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు పిలుపు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: కేసీఆర్ గజ్వేల్ అభివృద్ధి ప్రదాత అని, గజ్వేల్‌లో బీఆర్ఎస్‌ను మళ్ళీ గెలిపించుకోవాలని ఆ పార్టీ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ’కేసీఆర్ రాకముందు గజ్వేల్ ఎట్లుండె.. ఇప్ప్పుడు ఎట్లుందన్నది ఆలోచించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల…