Tag telugu news

రాబోయే నాలుగేళ్ల‌లో 20 లక్షల ఇళ్లు లక్ష్యం

పేదోడు అయితే చాలు…! కులం, మతం చూసి సంక్షేమ పథకం ఇవ్వం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమం నిరంతర ప్రక్రియ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూసుమంచిలో మోడ‌ల్ ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం కులం లేదు… మతం లేదు……

యాద‌గిరిగుట్ట ఆల‌యంలో స్పీక‌ర్ ప్ర‌త్యేక పూజ‌లు

Telangana State Legislative Assembly President Gaddam Prasad Kumar

యాదగిరిగుట్టలోని ప్ర‌సిద్ధ‌ లక్ష్మీ నరసింహస్వామి అల‌యాన్ని  తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సోమ‌వారం సంద‌ర్శించారు.ఈ సంద‌ర్భంగా  స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గోదా కల్యాణోత్సవం సందర్భంగా స్వామివారికి స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్‌ పట్టు వస్త్రాలు సమర్పించారు. అంత‌కుముందు స్పీక‌ర్‌కు అర్చ‌కులు, ఆలయ ఈవో, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.…

ప్రతి ఇంటా భోగభాగ్యాలు వెల్లివిరియాలి

తెలుగు ప్రజలకు సిఎం రేవంత్  సంక్రాంతి శుభాకాంక్షలు  కొత్త ఏడాదిలో వొచ్చే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగ తొలిరోజు భోగి. ఈ సందర్భంగా  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలుగు ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. భోగిమంటలతో సమస్యలు తీరిపోయి ప్రతి…

వన్ ట్రిలియన్ ఎకానమిగా తెలంగాణను తీర్చిద్దుకుందాం..

CM Revanth Reddy

విద్యాస‌గ‌ర్‌రావు అంద‌రికీ స్ఫూర్తినిచ్చారు. ముఖ్యమంత్రి ర‌వేంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12 : రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రం స‌మష్టిగా కృషిచేసి తెలంగాణను వన్ ట్రిలియన్ ఎకానమిగా ను తీర్చిదిద్దుకుందామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఆదివారం తాజ్‌క్రిష్ణ‌లో మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు (Chennamaneni Vidya Sagar) రచించిన…

రేపటి నుంచే ఇంట‌ర్నేష‌న‌ల్ కైట్ & స్వీట్ ఫెస్టివ‌ల్

Kite Sweet Festival' from 13

*ప్రాంరంభించ‌నున్న ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు *జ‌న‌వ‌రి 13 నుంచి 15 వ‌ర‌కు ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌ రంగు రంగుల గాలిపటాలతో.. కన్నుల పండుగకు హైద‌రాబాద్ వేదికైంది. ఇందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క , సాంస్కృతిక శాఖ‌ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్ లో నిర్వ‌హించే అంతర్జాతీయ కైట్ & స్వీట్…

*దుష్ప్రచారం చేసిన వారి చెంపలు చెళ్లుమనే విధంగా..

 *రైతు భరోసా రూ.12వేలకు పెంచాం.. *భూమిలేని నిరుపేద కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా రూ.12 వేలు ఇస్తాం *వ్యవసాయ ఉచిత కరెంటుకు ఏటా రూ.12 వేల కోట్లు చెల్లిస్తున్న ప్రజా ప్రభుత్వం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ అధికారంలోకి వొస్తే రైతు బంధు ఇవ్వదని దుష్ప్రచారం చేసిన వారి చెంపలు చెల్లుమనే విధంగా…

రాములుపై దాడిచేసిన నిందితులను అరెస్ట్ చేయాలి

•ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలలి •రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తల డిమాండ్ •పథకం ప్రకారం దాడులు జరిపిన మతోన్మాద శక్తులు  రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములుపై అయ్యప్ప మాల ధరించిన మతోన్మాద శక్తులు శక్తులు చేసిన దాడికి వ్యతిరేకంగా సోమవారం…

తెలంగాణ ప్రజా గొంతుక ‘‘ప్రజాతంత్ర’’

ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పత్రికలు పనిచేయాలి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో అక్షరాలను ఆయుధంగా అందించి ప్రజల పోరాటానికి బాసటగా ప్రజాతంత్ర దినపత్రిక నిలిచిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. భదాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయంలో శనివారం తన చాంబర్‌లో ప్రజాతంత్ర 27వ…

మద్యం కంపెనీల అనుమ‌తుల‌పై ప‌క‌డ్బందీగా వ్య‌వ‌హ‌రించాలి

CM Revanth Reddy

నాణ్యత ప్రమాణాలు పరిశీలించాకే ప‌ర్మిష‌న్ ధ‌ర‌ల పెంపుపై కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదు.. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖ అధికారులతో సీఎం సమీక్ష రాష్ట్రంలో మద్యం సరఫరాకు ముందుకొచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే టీజీబీసీఎల్ కు సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త…