జూన్ 2న యువతకు స్వయం ఉపాధి మంజూరు లేఖలు

ఉపాధి కల్పనే ప్రధాన లక్ష్యం అక్టోబర్ 2 నాటికి ఐదులక్షలమందికి స్వయం ఉపాధి లక్ష్యం రూ.8వేల కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం దేశంలోనే ఇది ప్రథమం ఉన్నతస్థాయి సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు సాంక్షన్ లెటర్ల…








