Tag telugu news

జూన్ 2న యువ‌త‌కు స్వ‌యం ఉపాధి మంజూరు లేఖ‌లు

Self Employment

ఉపాధి క‌ల్ప‌నే ప్ర‌ధాన ల‌క్ష్యం  అక్టోబ‌ర్ 2 నాటికి ఐదుల‌క్ష‌ల‌మందికి స్వ‌యం ఉపాధి ల‌క్ష్యం   రూ.8వేల కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్న ప్ర‌భుత్వం  దేశంలోనే ఇది ప్ర‌థ‌మం  ఉన్న‌త‌స్థాయి స‌మావేశంలో మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 27: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు సాంక్షన్ లెటర్ల…

కె.వి. ర‌మ‌ణాచారి పాల‌నా సామ‌ర్థ్యం ఎంద‌రికో ఆద‌ర్శం

KV Ramana chary

– టిటిడి. ఇఒగా ఆయ‌న అనుభ‌వాల సార‌మే హ‌రే శ్రీ‌నివాస పుస్తకం – ప‌ద‌వుల‌కే వ‌న్నె తెచ్చిన గొప్ప అధికారి – పుస్త‌కావిష్క‌ర‌ణ స‌భ‌లో హ‌రీష్‌రావు ప్ర‌శంస‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర, మే 23:  రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.వి.రమణా చారి (KV Ramana chary) ప‌రిపాల‌నా సామ‌ర్థ్యం ఎంద‌రికో ఆద‌ర్శ‌మ‌ని మాజీ మంత్రి బీఆర్…

రాష్ట్రంలో కొవిడ్‌ కలకలం

Covid-19

హైదరాబాద్‌లో డాక్టర్‌కు పాజిటివ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : ప్రపంచాన్ని కుదిపేసిన కొరోనా (corona) మహమ్మారి మ‌ళ్లీ వొచ్చింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తాజాగా ఓ కొవిడ్‌ కేసు నమోదయింది. కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కొవిడ్‌ పాజిటివ్ నిర్ధరణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. అలాగే ఏపీలోని విశాఖ జిల్లాలో Covid-19 కేసు నమోదైంది. మద్దిలపాలేనికి చెందిన…

న‌కిలీ విత్త‌నాలు స‌ర‌ఫ‌రా చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు

CS Ramakrishna Rao

పంట న‌ష్టం జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోండి ఎరువులు, విత్త‌నాలు అందుబాటులో వున్నాయి  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 22 : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు (CS Ramakrishna Rao ) గురువారం జిల్లా కలెక్టర్లతో…

స‌మాజంలో భాగ్య‌రెడ్డి వ‌ర్మ‌కు స‌మున్న‌త స్థానం

Bhagya Reddy Varma

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 22:  ప్ర‌ముఖ సంఘ సంస్క‌ర్త భాగ్యరెడ్డి వర్మ (Bhagya Reddy Varma)  137 వ జయంతిని పురస్కరించుకొని గురువారం సాయంత్రం  తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి అకాడమీ కార్యదర్శి నామోజు బలాచారి పూలమాలవేసి నివాళులర్పించారు. నిరంతర సామాజిక సేవ ద్వారా సంఘంలో స‌మున్నత స్థానం సంపాదించుకున్న గొప్ప…

85 ఏళ్లు దాటిన పెన్షనర్లకు పాత పద్ధతిలోనే పెన్షన్లు ఇవ్వాలి

pensioners

85 ఏళ్లు దాటిన పెన్షనర్లకు పాత పద్ధతిలోనే పెన్షన్లు ఇవ్వాలి హైదరాబాద్,ప్రజాతంత్ర, మే 10 : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 85 సంవత్సరాలు పైబడిన రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు దాదాపు 2,000 మందికి 2025 ఏప్రిల్ పెన్షన్లు ఇంకా అందలేదని వార్తలు, ఫోన్లు వొస్తున్నాయని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు…

ఎమ్మెల్యే ఫొటోల్ని ప్రొఫైల్ పిక్చర్ గా వాడుకుని 26 మంది యువతులకు బురిడీ..

షాది డాట్ కామ్ మోసగాడి కేసులో తాజా విషయాలు వెల్లడి. ఐదు రోజుల కస్టడీ తీసుకుని విచారణ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు. యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఫోటోను వాడుకున్నట్లు వెల్లడించిన నిందితుడు జోగాడ వంశీకృష్ణ అలియాస్ హర్హ.. నాలుగు రాష్ట్రాల్లో 26 మంది యువతులను పెళ్లి పేరుతో నమ్మించి డబ్బులు దండుకున్న ఘనుడు.…

హెచ్ సీయూలో పోలీసు బలగాలను ఉపసంహరిస్తున్నాం

వీసీ బిజె రావుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు లేఖ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పోలీసు బలగాలను ఉపసంహరిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ మేరకు సోమవారం యూనివర్సిటీ వీసీ బిజె రావుకు డిప్యూటీ సీఎం లేఖ రాశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచె గచ్చిబౌలి సమస్యపై డాక్టర్ బి.ఆర్…

పెడదారి పడుతున్న ప్రభుత్వ ఆలోచన

భేషజాలకు పోకుండా విశ్వవిద్యాలయ విద్యార్థుల హక్కులకు భంగం కలగకుండా వారి ఆస్తులను కాపాడుతూ వారిలో ఏర్పడుతున్న అభద్రతాభావాన్ని తొలగించేలా చర్యలు చేపట్టాలి. పౌర సమాజం నుండి మేధావుల, విద్యారంగ నిపుణుల, విద్యార్థి సంఘాలతో చర్చించి శాస్త్రీయ దృక్పథంతో విషయాలను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సమచితం. రాజకీయాలకతీతంగా దేశ భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక…