Tag telugu news online

పదవుల పందేం.. ఉగాది ముహూర్తం..

The race for power.. Ugadi Muhurat..

కాంగ్రెస్‌ ‌మంత్రివర్గ విస్తరణ కసరత్తు.. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై చర్చలు ఇరు పార్టీల నేతల్లో టెన్షన్ టెన్షన్.. (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) తెలంగాణలో ఉగాది ధమాకాను ప్రజలు చూడబోతున్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి నియామకాలు జరుగబోతున్నాయి. ఈ రెండింటికీ ఆయా పార్టీల అధిష్ఠానాలు ఉగాది ముహూర్తాన్ని…

భద్రాద్రికి సరికొత్త శోభ

టెంపుల్ సిటీగా భద్రాద్రి రామాలయ అభివృద్ధి భూ సేకరణకు కాంగ్రెస్ సర్కారు గ్రీన్ సిగ్నల్ మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవతో సీఎం అంగీకారం భూసేకరణకు రూ.34 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం సీఎం రేవంత్ కు మంత్రి తుమ్మల కృతజ్ఞతలు పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం సీతారామచంద్రస్వామి  ఆలయం సరికొత్త  శోభ సంతరించుకోనుంది. శ్రీరామనవమి సీతారామ కళ్యాణం…

పిల్లలతో జాగ్రత్తా ? లేదంటే ప్రమాదం !

ఈ రోజుల్లో పిల్లలంటే ఎంతో ప్రేమ ! వారిని వారి తల్లిదండ్రులు కొట్టరు,తిట్టరు,ఎన్ని చిలిపిపనులు చేసిన, చూసిచూడనట్లు వ్యవ హరిస్తారు. ప్రత్యేకంగా తం డ్రులకు వారీ పుత్ర సంతానంపై అమితమైన ప్రేమ, ఎందుకంటే ఎక్కువ సమయం వారితో గడ పరు కదా ! అదే కారణం కావొ చ్చు ! కాబోలు. తల్లి ఇంతో అంత…

శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను ఘనంగానిర్వహించాలి

అంచనాకు మించి భక్తులు వేడుకలకు హాజరయ్యే అవకాశం  భారీ ఏర్పాట్లు చేయండి వేడుకలకు సిద్ధమవుతున్న మిథిలా స్టేడియం పరిశీలన ప్రజా పాలనలో సర్వమతాల సముద్దరణకు ప్రభుత్వం కట్టుబడిఉంది తెలంగాణ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చాటేలా దేవాలయాల అభివృద్ధి రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలం: దక్షిణ అయోధ్య అయిన భద్రాచలంలో సీతా రాముల కల్యాణ ఉత్సవాన్ని…

భద్రాచలం రాముల వారి కల్యాణ బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఆహ్వానం

భద్రాచలం , ప్రజాతంత్ర , మార్చి 23. : ఏప్రిల్ 6 తేదీన జరగనున్న శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవానికి,7 జరగనున్న మహా పట్టాభిషేకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు మంత్రి కొండా సురేఖ, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం అర్చకులు, అధికారులు. ఆహ్వానం పలికారు. సీఎంతో పాటు ఉపముఖ్యమంత్రి…

రాజీవ్ యువ వికాసంతో యువత జీవితాల్లో మార్పు

ఈ పథకం విజయవంతానికి అంకితభావంతో పనిచేయాలి స్కీం అమలుకు నిధుల సమస్య లేదు దళారీల పైరవీలను కట్టడి చేయండి పథకం అమలుపై ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష హాజరైన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాస పథకం…

ప్రభుత్వానికి తెలియకుండానే సర్కులర్ జారీ చేశారనడం హాస్యాస్పదం

పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 22 : ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు తమ సమస్యలపై నిరసనలు వ్యక్తం చేయొద్దంటూ వైస్ ఛాన్స్ లర్ ఇచ్చిన సర్క్యులర్ ను ఉపసంహరించుకోవాలంటూ ఓయూ విద్యార్థులు వారం రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. యూనివర్సిటీ లోపలికి వచ్చి పోలీసులు విద్యార్థులను బెదిరిస్తున్నారు. అరెస్టులు చేస్తున్నారు. భయబ్రాంతులకు…

తలుచుకుంటేనే గుండె త‌రుక్కుపోతోంది..

harees rao

ఎస్ఎల్బిసి సొరంగం కుప్పకూలి నేటికి 30 రోజులు సహాయక చర్యలో ఇప్పటికీ సరైన పురోగతి లేదు ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించాలి: మాజీ మంత్రి హరీష్ రావు   ఎస్ఎల్బిసి సొరంగం కుప్పకూలి నేటికి 30 రోజులు అవుతోందని, మంత్రులు చెప్పిన డెడ్ లైన్లు, క్యాలెండర్లో డేట్లు మారాయి  తప్ప, సహాయక చర్యలో చెప్పుకోదగ్గ పురోగతి…

రాష్ట్ర వ్యాప్తంగా దావత్ ఏ ఇఫ్తార్ ఘనంగా నిర్వహించండి ….

ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు దావత్ ఏ ఇఫ్తార్ ను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. శనివారం అసెంబ్లీ సమావేశ మందిరంలో ఇఫ్తార్ విందు, రంజాన్ పండుగ ఏర్పాట్లను ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి సమీక్షించారు. ప్రతి సంవత్సరం…