Tag Telangana politics

రేవంత్ ‘క్రిమినల్ వేస్ట్’ వ్యాఖ్య వెనుక రాజకీయ సందేశం..!

wp:quote –> “రాజకీయాల్లో పదాలకు అపారమైన శక్తి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒకే పదం ప్రజల్లో విస్తృత చర్చకు దారితీస్తుంది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపయోగించిన “క్రిమినల్ వేస్ట్” అనే వ్యాఖ్య కూడా అలాంటి రాజకీయ చర్చకే కేంద్రబిందువైంది. ప్రత్యర్థులు ఈ వ్యాఖ్యను వ్యక్తిగత విమర్శగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా, పాలనా దృక్పథంలో చూస్తే అది…

అమ్మ ‘సంకల్ప’మిది!

“కల్వకుంట్ల కవిత తలపెట్టిన సామాజిక న్యాయం సాధన అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల డిమాండ్‌తో మొదలైన ఉద్యమ స్వరం.. ఇప్పుడు అన్ని వర్గాల రాజ్యాంగ హక్కులు, సమాన అవకాశాలు, సముచిత ప్రాతినిధ్యం వంటి అంశాల వైపు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత..…

ప్రశ్నాపత్రాల లీకేజీ నివారణకు పాలనా సంస్కరణలు అవసరం

భారతదేశంలో పోటీ పరీక్షలు కేవలం విద్యా వ్యవస్థలో భాగం మాత్రమే కాదు; కోట్లాది మంది యువత భవిష్యత్తును నిర్ణయించే కీలక ప్రక్రియ. వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించే నీట్ (NEET), వివిధ ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షలు, రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షలు, నియామక పరీక్షలు వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీల బారిన పడటం దేశ పరీక్షా వ్యవస్థ…

మన హైడ్రా మంచిదైతే, కోర్టును అనడం ఎందుకు?

“ఇక్కడివరకూ ఎవరికీ అభ్యంతరం ఉండనక్కర లేదు. 2023 డిసెంబర్ లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2024 జూలైలో ఈ కారణాలతోనే హైడ్రాను ఏర్పాటు చేసినప్పుడు, 2024 జూలైలో హైడ్రా మొదటి చర్యగా ఎన్ కన్వెన్షన్ అనే అక్కినేని నాగార్జునకు సంబంధించిన, తమిడికుంట ఎఫ్ టి ఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను తొలగించడానికి ప్రయత్నించినప్పుడు కొందరైనా…

మన హైడ్రా మంచిదైతే, కోర్టును అనడం ఎందుకు?

“ఇక్కడివరకూ ఎవరికీ అభ్యంతరం ఉండనక్కర లేదు. 2023 డిసెంబర్ లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2024 జూలైలో ఈ కారణాలతోనే హైడ్రాను ఏర్పాటు చేసినప్పుడు, 2024 జూలైలో హైడ్రా మొదటి చర్యగా ఎన్ కన్వెన్షన్ అనే అక్కినేని నాగార్జునకు సంబంధించిన, తమిడికుంట ఎఫ్ టి ఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను తొలగించడానికి ప్రయత్నించినప్పుడు కొందరైనా…

చట్టపాలనలో పాఠాలు.. హైడ్రా వివాదంపై హెచ్చరిక

“ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ఒక్క అధికారిక వ్యవస్థా లేదా ప్రభుత్వ యంత్రాంగమూ చట్టానికి అతీతం కాదన్న సత్యాన్ని ఈ తీర్పు మరొకసారి గుర్తుచేసింది. రాజకీయాభిప్రాయాలు, విమర్శలు ఎన్నున్నప్పటికీ, కోర్టు తీర్పుల అంతరార్థం పరిపాలనను సంపూర్ణంగా చట్టబద్ధమైన చట్రంలోకి తీసుకురావడమే..” తెలంగాణ రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ, ప్రభుత్వ భూముల పరిరక్షణ, నగర పరిధిలోని అక్రమ ఆక్రమణల నిరోధం…

దళిత ఎమ్మెల్యేలతో పొలిటికల్‌ గేమ్..!!

” మరోవైపు రాష్ట్రంలో దళిత ఎమ్మెల్యేలు ఏకం అవుతున్నట్లు కనిపిస్తుంది. అయితే వాళ్ళు స్వతహాగానే ఏకం అవుతున్నారా లేదా నెంబర్‌ టూలంటూ చెప్పుకునే వాళ్లుగానీ, కేబినెట్‌లో సీఎం ప్రశ్నిస్తున్న మంత్రులుగానీ, లేదా సీఎమ్మే స్వయంగా తన అధిపత్యాన్ని పదవిని కాపాడుకునేందుకు సీఎం రేస్‌లో ఉన్నవాళ్లను బద్నాం చేసేందుకు దళిత ఎమ్మెల్యేలను ఏమైనా ఎగదోస్తున్నారా అన్న చర్చ…

కాళేశ్వరంపై కోర్టు నోటీసుల వేడి!!

కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం, దాని పునరుద్ధరణపై న్యాయవాది శ్రీరాంభట్ల శరత్ కుమార్ దాఖ‌లు చేసిన రిట్ పిటిషన్ పై విచార‌ణ జ‌రిపిన తెలంగాణ హైకోర్టు (జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి బెంచ్), ఈనెల 15న కేంద్ర ప్రభుత్వానికి (కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ), రాష్ట్ర ప్రభుత్వానికి మరియు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ ఏ)…

మామునూర్‌ ఎయిర్‌పోర్టు క్రెడిట్‌ ఎవరిది ?

 నేటికి సరిగ్గా రెండేళ్ళనాటికి ఉమ్మడి వరంగల్‌ ‌మామునూర్‌ ‌విమానాశ్రయాన్ని వినియోగంలోకి తీసుకొస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్‌నాయుడు మంగళవారం చేసిన ప్రకటనపై ఆ క్రెడిట్‌ ‌తమకే దక్కుతుందని రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు తగవులాడుకుంటున్నాయి. తమ కృషివల్లే అది సాధ్యమైందని కాంగ్రెస్‌, ‌బిజెపిలు ఏకంగా తమ కేంద్ర నాయకుల చిత్రపటాలకు గురువారం…