Tag Telangana politics

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ చిల్లర అయ్యిందా?

Jagga reddy

కేటీఆర్​కు త్యాగాల విలువ తెలియదు.. యూరియా సరఫరా చేయాల్సింది కేంద్రమే  కాంగ్రెస్ కు విమర్శించడం అవగాహన రాహిత్యామే..  పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి  హైదరాబాద్, ఆగస్ట్ 22: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ చిల్లర అయ్యిందా.. అని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వ కుం ట్ల తారక రామారావు పై…

‘మార్వాడీ గోబ్యాక్’ జాతి సమస్య కాదు, దోపిడీ సమస్య!

“మొత్తం మీద ఈ గందరగోళపు సమస్య చిలికి చిలికి గాలివాన అవుతున్నది. ఎప్పుడైనా ఒక పరిణామం ఒక దశకు వచ్చినప్పుడు అదేదో హఠాత్తుగా జరిగిందని చాలామంది భావిస్తారు. కాని, ప్రకృతిలో, సమాజంలో ఇటువంటి దశలు హఠాత్తుగా ఏమీ రావు. ఎంతోకాలంగా ఆ పరిణామం నిశ్శబ్దంగా, పైకి కనబడకుండా జరుగుతూ జరుగుతూ ఏదో ఒక ఘటన దగ్గర…

మార్వాడీ గోబ్యాక్ ఉద్యమం మూలాలేమిటి!?

“మార్వాడీ గోబ్యాక్”ఉద్యమం తెలంగాణాలోఈ నినాదం తారాజువ్వలాగా ఇప్పుడు దూసుకుపోతుంది. తెలంగాణాలోని”ఆమనగల్లు”అనే ప్రాంతంలో ఇదే సమస్యపై బందుకు సైతం పిలుపు నిచ్చారు. ఎందుకంటే పదేళ్ళ క్రితం నిధులు,నియామకాలు,నీళ్ళు పేరుతో మోదలైన ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు. దీనికి అధికారం ఎలగబెట్టిన,పెడుతున్న రాజకీయ పార్టీలు అన్నీ జవాబుదారీ కావాల్సిందే..!ఈ ఉద్యమం మూలాలు అన్వేషణ చేయాలంటే  ముందుగా అసలు ఈ మార్వాడీలు…

యూరియా కొరత తీర్చండి లేకుంటే ఉద్యమిస్తాం..

Urea shortage

 బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హెచ్చరిక హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 20: ‌తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత (Urea shortage) తో రైతులు నానా అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు (Harish Rao)  అన్నారు. రైతులకు కంటి నిండా నిద్ర పట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వం రైతులకు అగ్ర తాంబూలం…

సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం..

Bhatti vikramarka

పాపన్న పోరాట స్ఫూర్తికి సెక్రటేరియట్ ఎదుట విగ్రహం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 18 : సామాజిక విప్లవానికి దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శమని, సామాజిక న్యాయానికి కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనీ యావత్ క్యాబినెట్ నిర్ణయాత్మక మార్పులు తీసుకువచ్చిందని డిప్యూటీ…

42% రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రామించేది లేదు

Reservations

హక్కుల సాధనకు యువ‌త‌ ముందుకు రావాలి  తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్ట‌ర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు హైదరాబాద్ : తెలంగాణ‌లో 42% రిజర్వేషన్లు (BC Reservations) సాధించే వరకు విశ్రామించేది లేదని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్ట‌ర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు స్ప‌ష్టం చేశారు. కూకట్‌పల్లి, యెల్లమ్మ బండ, గోదా కృష్ణ…

విలీన రాజకీయాలతో ఎవరికి ప్రయోజనం..?

Who benefits from merger politics?

“విలీనంపై రేవంత్, బీజేపీ నేతల ఆరోపణలను   పరస్పరం వెనుకెసుకోస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇది బీఆర్ఎస్‌పై జాతీయ పార్టీల ఉమ్మడి దాడి అన్న చర్చ ఉంది.కేవలం రాష్ట్రంలో సమస్యలు గాలికి వదిలేసి ప్రజలకు పనికిరానీ, వ్యక్తిత్వ రాజకీయాలను  రేవంత్‌ ,బీజేపీ నేతలు తెరపైకి తేస్తున్నారని జనాలు మండిపడుతున్నారు.ప్రజా సమస్యలపై చర్చల జరగకుండా చిట్‌ చాట్ తో…

కులం రాజకీయ నిచ్చెన మెట్టు!?

 “ఇవాళ తెలంగాణా రాష్ట్రం లో జరుగుతున్న కుల రాజకీయ క్రీడలను పరిశీలన చేద్దాం! బి ఆర్ ఎస్ పార్టీలో కుటుంబ కలహం ముదిరి కల్వకుంట్ల కవిత తాను స్వయంగా వెలమ కులం అయినప్పటికీ బిసి రాగం ఎత్తుకుంది. ఆమె తన ఎజెండా ఎక్కడ హైజాక్ చేస్తుందోనన్న భ్రమలో తీన్మార్ మల్లన్న ఆమె పై ధ్వజం ఎత్తాడు.…

 కేసీఆర్ హయాంలో ప్ర‌తీ ప‌ల్లె ప్ర‌గ‌తి సీమ 

కాంగ్రెస్ వొచ్చాక గ‌తిత‌ప్పిన‌ గ్రామ స్వ‌రాజ్యం ఎక్స్ వేదికగా బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  పదేళ్ల పాలనలో ఉద్యమ నినాదాలను నిజం చేయడమే కాదు.. గ్రామ స్వరాజ్యం కోసం జాతిపిత మహాత్ముడు కన్న కలల్ని కూడా సాకారం చేశారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని బిఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.…