Tag telangana news

‌వేసవి ప్రారంభం ముందే కోతలు…

విద్యుత్‌ ‌సమస్యలను  క్షేత్రస్థాయిలో పరిశీలించాలి! విద్యుత్‌ ‌కోతలతో రైతులు, సామాన్య ప్రజానీకం నిత్యం కష్టాలు ఎదుర్కొంటున్నారు. మసిపూసి మారేడుకాయ చందంగా ఇప్పుడు విద్యుత్‌ ‌వ్యవస్థ తయారయ్యింది. ఈ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంది. అప్పుడే సమస్యలు తీరుతాయి. గత కెసిఆర్‌  ‌ప్రభుత్వం నిరంతర విద్యుత్‌ ‌పేరుతో ఊదరొగట్టింది. అప్పులు చేసి విద్యుత రంగాన్ని కుప్పచేసిన వారు…

పావన ధామం యాదగిరి గుట్ట

Sri Lakshmi Narasimha Swamy Brahmotsavam

‘‘యాదగిరి గుట్ట తరతరాల నుంచి తెలంగాణ లక్షలాది సామాన్య ప్రజలకు, భక్తకోటికి తెలిసిన ఆత్మీయ స్థలం, దివ్యక్షేత్రం. అనాది నుంచి తెలంగాణ అస్తిత్వ ప్రతీకలలో పవిత్ర మయినది. పరమ ఉత్కృష్టమయినది యాదగిరి గుట్ట. యాదగిరి గుట్ట పేరు వినగానే, యాదగిరి లక్ష్మినరసింహాస్వామిని దర్శించగానే కన్నుల ముందు కన్పించేది తెలంగాణ స్వరూపం, తెలంగాణ వ్యక్తిత్వం, తెలంగాణ అస్తిత్వం..’’…

 పాలమూరులో సిరుల పంటలు పండిస్తా..

Wanaparthy MLA Megha Reddy

రాయలసీమను రత్నాల చేసి, తెలంగాణను ఎండబెట్టిన కేసీఆర్… తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. పాలమూరు బిడ్డ సీఎం అయితే ఓర్వలేకపోతున్నారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి, ప్రజాతంత్ర, మార్చి 2: ఉమ్మడి పాలమూరులోని జూరాల, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి, తుమ్మిళ్ళ, నారాయణపేట-మక్తల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 25 లక్షల ఎకరాలకు నీరు అందించి పాలమూరును పసిడి…

ఇది రక్త సంబంధం కాదు… అంతకంటే ఎక్కువ

CM Revanth Reddy

“ఇది రక్త సంబంధం కాదు… అంతకంటే ఎక్కువ వనపర్తిలో విద్యాభ్యాసం చేస్తూ… ఆ నాడు అక్క ఇంట్లో ఆత్మీయతను … ఆస్వాదిస్తూ పెరిగా… ఈ నాడు ఆ జ్ఞాపకాలను మోసుకుని… ముఖ్యమంత్రిగా అక్క ఇంటికి వెళ్లా..” పార్వతమ్మ కుటుంబాన్ని కలుసుకున్న సీఎం రేవంత్.. వనపర్తి ప్రజాతంత్ర మార్చి 2: వనపర్తిలో 6వ తరగతి నుంచి ఇంటర్…

ఇంటిగ్రేటెడ్, ప్రభుత్వ దవాఖానలకు మాజీ ఎమ్మెల్యేల పేరు పెట్టాలి

Wanaparthy MLA Megha Reddy

వనపర్తి, ప్రజాతంత్ర, మార్చి 2: ప్రభుత్వం ఏర్పడ్డాక వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు 375 కోట్ల అభివృద్ధి పనులు చేసుకున్నామని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి (Wanaparthy MLA Megha Reddy ) తెలిపారు. ఆదివారం మరో వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేశారు. 500 పడకల ప్రభుత్వ ఆసుపత్రి,…

Komuravelli Temple | కొమురవెల్లికి పోటెత్తిన జనం

Komuravelli Temple

కొమురవెల్లి, ప్రజాతంత్ర, మార్చి 2 : మహాశివరాత్రి తర్వాత వొచ్చిన మొదటి ఆదివారం కావడంతో కొమురవెల్లి మల్లన్న దేవాలయానికి (Komuravelli Temple) భక్తులు పోటెత్తారు. శివసత్తుల నృత్యాలతో, గంగరేణి చెట్టు కింద పలువురు భక్తులు పట్నం వేశారు. దైవ దర్శనం కోసం క్యూ లైన్ లో భక్తులు గంటల తరబడి నిల్చొని మల్లన్న దేవుడిని దర్శించుకున్నారు.…

wanaparthy | రాష్ట్ర ప్రజలపై దేవుడి ఆశీస్సులు ఉండాలి : సీఎం రేవంత్ రెడ్డి

wanaparthy

wanaparthy | వనపర్తి ప్రజాతంత్ర మార్చి 2 : రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుని ఆశీస్సులు ఉండాలని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం, లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రూ.1…

‌గ్యారెంటీలను అమలు చేయలేక అసత్య ఆరోపణలు

దేశం, రాష్ట్రం అభివృద్ధే మా నినాదం.. : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 1 :  తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేక సీఎం రేవంత్‌ ‌రెడ్డి బీజేపీపై , వ్యక్తిగతంగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల…

‌ప్రజా ఉద్యమాలతోనే ప్రజాస్వామ్యం మనుగడ

•ఎన్‌ఏపీఎం జాతీయ సదస్సులో పలువురు వక్తలు •ఘనంగా ఎన్‌ఏపీఎం 30వ వార్షికోత్సవ వేడుకలు •24 రాష్ట్రాల నుంచి పాల్గొన్న 800 మంది ప్రతినిధులు •ఎన్‌ఎపీఎం 30  ఏళ్ల  సావనీర్‌, ‘‌సఫర్నామా’ బుక్‌లెట్‌ ‌విడుదల •పాల్గొన్న మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్‌ ‌జి.హరగోపాల్‌ ‌హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 1 : ప్రజా ఉద్యమాల వల్లే ప్రజాస్వామ్యం మనుగడలో…