Tag telangana news

ప్ర‌క‌ట‌న‌ల పేరుతో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం దోపిడీ

సొంత మీడియాకు ప్ర‌జాధ‌నం ధారాద‌త్తం ఏప్రిల్ లో భూ భారతి చట్టం అమలు రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి  పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26 : గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం కోట్లాది రూపాయల ప్ర‌జ‌ల సొమ్మును ప్ర‌క‌టన‌ల పేరిట కొల్ల‌గొట్టింద‌ని, సొంత ప‌త్రిక‌లు, మీడియాకు ధారాద‌త్తం చేసింద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార…

విద్యా వ్యవస్థలో ప్రక్షాళన మొదలు పెడదాం..

కాలం చెల్లిన కోర్సులకు స్వస్తి   స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా ఐటీఐలు విద్యావ్యవస్థపై రాతపూర్వక సూచనలు ఇవ్వండి శాసన మండలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా ప్రమాణాల విషయంలో ప్రక్షాళన మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని, మన విద్యా ప్రమాణాలు…

బిఆర్‌ఎస్‌ ‌పాలనలో విపక్షమే లేకుండా కుట్ర

కేసీఆర్‌ ‌హయాంలో 8 వేల హత్యలు.. లక్ష చోరీలు రేవంత్‌ ‌మంచోడు కాబట్టే..మీరు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో ఎమ్మెల్యే రాజగోపాల్‌ ‌రెడ్డి ఘాటు విమర్శలు అధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్‌ఎస్‌ ‌ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి విమర్శించారు. ఆనాడు విపక్ష సభ్యులను కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. అంతేగాకుండా విపక్షమే లేకుండా చేయాలని…

నిరుద్యోగులకు వరం.. యువ వికాసం

Youth Development Scheme in Telangana State

వంద శాతం రాయితీతో రూ. 50 వేల యూనిట్లు తెలంగాణ రాష్ట్రంలో యువ వికాసం పథకం నిరుద్యోగులకు వరంగా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు ప్రత్యేకంగా ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. యువతకు స్వయం ఉపాధి కోసం సహాయం చేయడానికి ప్రభుత్వం వివిధ చర్యలను అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ జనాభా ప్రాతిపదికన యూనిట్లు ఖరారు చేయాలని…

ప్రాజెక్టులపై వివక్ష ఎలాంటి లేదు..:మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

Sitarama project lift works should be expedited

గత ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టులకు అప్పులను తక్కువ కాలంలో ఎక్కువ వడ్డీకి తీసుకువచ్చాయని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. లాంగ్ టర్మ్ లోన్ తీసుకుంటే తక్కువ వడ్డీకి దొరికేవి. కానీ మాకు వారసత్వంగా వొచ్చిన అప్పులకు అసలు వడ్డీ రూ.15 వేల కోట్లు చెలించాల్సి వొస్తుందన్నారు. ప్రాజెక్టుల అంశంపై ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి…

ఉగాది నుంచి పేదలకు సన్నబియ్యం

Rice for the poor from Ugadi onwards

ఇది దేశ చరిత్రలో ఒక విప్లవాత్మక నిర్ణయం 30న సీఎం రేవంత్ రెడ్డి  పంపిణీ ప్రారంభం రేషన్ షాపుల్లో మరిన్ని నిత్యావసర వస్తువులు నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో 22 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నామని  నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గతంలో బియ్యం…

శాంతిభద్రతల విషయంలో రాజీలేదు

Minister Sridhar Babu in a discussion on law and order

గత బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం లా వ్యవహరించడం లేదు కేసులను వేగంగా పరిష్కరిస్తున్నాం.. పోలీసుల పిల్లల కోసం యంగ్‌ ఇం‌డియా పోలీస్‌ ‌స్కూల్‌ ‌ శాంతిభద్రతలపై చర్చలో మంత్రి శ్రీధర్‌ ‌బాబు   శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి శ్రీధర్‌ ‌బాబు స్పష్టం చేశారు. శాంతి భద్రతలు కాపాడేందుకు చాలా మంది పోలీసులు ప్రాణాలు…

బెట్టింగ్ యాప్స్ నియంత్రణలో విఫలం ..: హరీష్ రావు 

బిఆర్ఎస్ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేస్తూ వొచ్చింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల పాలనలో బెట్టింగ్ యాప్స్ ని కంట్రోల్ చేయడంలో విఫలమైంది.  రాష్ట్రంలో ప్రతి మూడు గంటలకు ఒక అత్యాచారం, ఆరు గంటలకు ఒక హత్య జరగుతున్నది. లా అండ్ ఆర్డర్ మెయిన్ టైన్ చేయడంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి ఫెయిలయ్యారు. డిజిపి అధికారికంగా విడుదల చేసిన లెక్కల…

అసెంబ్లీలో కేటీఆర్‌ ‌వర్సెస్‌ ‌భట్టి

కమీషన్‌ ‌లేనిదే పనులు కావడం లేదంటూ కేటీఆర్‌ ఆరోపణలు నిరూపించకపోతే.. క్షమాపణలు చెప్పాలని డిప్యూటీ సీఎం భట్టి డిమాండ్‌ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పదోరోజు వాడీవేడిగా కొనసాగాయి. పలు అంశాలపై సుదీర్ఘ చర్చ కొనసాగుతోంది.. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌.. ‌డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం…