Tag Prajatantra

ప్రజా ప్రభుత్వంలో రైతుకు భరోసా

బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు 72,659 కోట్లు ప్రజా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉంది.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట మేరకు ముందుకు వెళ్తామని రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రైతు భరోసా…

కెటిఆర్‌కు ఈడీ నోటీసులు

ఫార్ములా ఈ-రేసు కేసులో కీల‌క ప‌రిణామం.. హైదరాబాద్‌, ‌డిసెంబర్ 28 (ఆర్‌ఎన్‌ఎ):  ‌ఫార్ములా ఈ-రేసు కేసులో బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 7న విచారణకు రావాలని అందులో పేర్కొంది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ ‌కుమార్‌కు, హెచ్‌ఎం‌డీఏ మాజీ చీఫ్‌ ఇం‌జినీర్‌ ‌బీఎల్‌ఎన్‌ ‌రెడ్డికి  కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది.…

ఏజెన్సీ లో మరోమారు పులి సంచారం

Tigar Spotted

భయందోళనలో అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తం చేస్తున్న అటవీ, పోలీస్ శాఖలు కొత్తగూడ, ప్రజాతంత్ర డిసెంబర్ 29 : గత మూడేళ్ల క్రితం ఏజెన్సీలో పులి సంచ‌రించి భ‌యాందోళ‌న సృష్టించ‌గా.. మరోసారి ఉమ్మడి కొత్తగూడ ఏజెన్సీలో పులి సంచరిస్తోంద‌న్న వార్త‌లు అటవీ సమీప గ్రామాల‌ను వ‌ణుకుప‌ట్టిస్తోంది. వివరాల్లోకి వెళితే గత మూడు సంవత్సరాల క్రితం…

బొకేలు వొద్దు.. బుక్స్ ఇవ్వండి

బుక్‌ ‌ఫెయిర్‌ను సందర్శించిన గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌28:  ‌శుభకార్యాలకు వెళ్లినప్పుడు బొకేలకు బదులుగా పుస్తకాలు ఇవ్వాలని తెలంగాణ గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ  సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్‌ ‌బుక్‌ ‌ఫెయిర్‌ను సందర్శించి మాట్లాడారు. ‘పుస్తకాల్లో అనంతమైన జ్ఞానం ఉంది. నిరక్షరాస్యుల కోసం ఆడియో బుక్స్ ‌కూడా అందుబాటులోకి వొచ్చాయి. పుస్తకాలను నమిలి…

ప్ర‌భుత్వ ద‌వాఖాన‌లో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి..

మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్‌ బొల్లారం ప్రభుత్వ ద‌వాఖ‌నలో త‌నిఖీలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 28 : బొల్లారం ప్ర‌భుత్వ ద‌వాఖాన‌లో స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ డిమాండ్ చేశారు. శ‌నివారం ప్ర‌భుత్వ హాస్పిట‌ల్‌లో ఉన్న సదుపాయాలు, రోగుల యోగక్షేమాలు, వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అవుట్ పేషెంట్ విభాగంలో…

రైతుసంఘాల తీరుపై సుప్రీం సీరియ‌స్‌

దల్లేవాల్‌కు వైద్య సాయం అందకుండా అడ్డంకులెందుకు? త‌క్ష‌ణమే చికిత్స అందించాల‌ని ప్ర‌భుత్వానికి ఆదేశాలు న్యూదిల్లీ, డిసెంబర్ 28 (ఆర్ఎన్ఎ): రైతు సంఘాల నేతలపై సుప్రీంకోర్టు  ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తున్నా.. ఆయనకు వైద్య సహాయం అందకుండా అడ్డుకుంటున్న రైతు సంఘాల తీరును…

అమ్మతో వెళ్తున్నా సార్‌.. మ‌మ్న‌ల్ని వొదిలేయండి..

అమ్మతో వెళ్తున్నా సార్‌.. మ‌మ్న‌ల్ని వొదిలేయండి..

తల్లి కొడుకుల సంబంధాన్ని వక్రీకరించిన ఖాకీ అర్ధరాత్రి మగవాళ్ల‌తో నీకేం పని అంటూ అసభ్య ప్రవర్తన కాళ్లావేళ్లా పడిన కనికరించని పోలీసులు తల్లి ఎదుటనే కొడుకును చితకబాదిన పోలీసులు అర్ధరాత్రి స్టేషన్ బ‌యటే రక్షణ లేకుండా నిలబెట్టిన వైనం  మిర్యాలగూడ సబ్‌డివిజన్‌ ‌పరిధిలో అమాన‌వీయ ఘ‌ట‌న‌ ఓ పోలీస్‌స్టేషన్‌పై ఎస్‌పీకి బాధితుడి ఫిర్యాదు మిర్యాలగూడ, ప్రజాతంత్ర,…

గ్రామ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలి!

పటేల్‌ పట్వారీ వ్యవస్థ రద్దుతో తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. రికార్డులకు భద్రత లేకుండా పోయింది. భూముల లెక్కాపత్రం లేదు. జమాబందీ వల్ల భూములు, ప్రభుత్వ ఆస్తులకు లెక్క గట్టేవారు. సరిహద్దులు పక్కాగా ఉండేవి. కానీ అవన్నీ దెబ్బతిన్నా, వాటిని రక్షించే ప్రయత్నం చేయడం లేదు. కెసిఆర్‌ హయాంలో విఆర్‌వో వ్యవస్థ రద్దుతో ఉన్నది…

ద్రవ్యోల్బణం ఎందుకు దాడి చేస్తోంది..!

సమస్యల పట్టింపు లేని మోదీ  పాలన ద్రవ్యోల్బణం అదుపులోకి వొచ్చిందన్న మాటలు శుద్ధ అబద్దం… ధరలు ఎందుకు పెరుగుతున్నాయి… నిరుద్యోగం ఎందుకు తాండవిస్తోంది… పదేళ్లుగా మోదీ నేతృత్వంలోని బిజెపి పాలన వికసిత భారత్‌ లక్ష్యంగా సాగుతోందని బిజెపి శ్రేణులు పదేపదే ప్రచారం చేస్తున్నారు. గత పదేళ్లలో క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవడంలో బిజెపి నేతలు విఫలం అవుతూనే…