Tag Prajatantra

నీటి సంరక్షణతోనే మానవజాతి మనుగడ

Today is World Water Day

నేడు ప్రపంచ నీటి దినోత్సవం మానవ మనుగడకు, ఆర్థికాభివృద్ధికి, పర్యావరణానికి నీరు కీలకం. 1993 నుండి ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవం జరుపుకుంటున్నాము. రియో డి జనీరోలో పర్యావరణం,అభివృద్ధిపై 1992 ఐక్యరాజ్యసమితి సదస్సు  ఎజెండా 21లో ఈ రోజు మొదటిసారిగా అధికారికంగా ప్రతిపాదిం చబడింది. 2025 ప్రపంచ జల దినోత్సవం  నినాదం…

కూల్‌ ‌డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం

ఏ ‌పళ్లను అగ్ని కాల్చలేక పోయిందో, ఏ పళ్లను మట్టి తనలో కరిగించు కోలేక పోయిందో, అదే పళ్లను ఇరవై  రోజుల పాటు ఏదైనా ఒక కూల్‌‌డ్రింక్‌లో ఉంచి పరిశీలిస్తే అవి పూర్తిగా కరిగిపోతున్నాయి. ఆ పళ్ళు రంగు మారి నొక్కితే పిండిగా అయిపోతున్నాయి. ఒక కూల్‌‌డ్రింకులో ఒక పన్ను వేసి ఎనిమిదవ రోజు చూసేసరికి…

మానసిక ఒత్తిడి వల్ల మహిళల్లో లైంగిక సమస్యలు

మానసిక ఒత్తిడి అనేది మన శారీరక, మానసిక మరియు భావోద్వేగ స్థితిని ప్రభావితం చేసే ఒక ప్రధాన అంశం. దీర్ఘకాలిక ఒత్తిడి స్త్రీల లైంగిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీయగలదు. ఈ సమస్యలను అధిగమించేందుకు సరైన అవగాహన, జీవనశైలి మార్పులు, మరియు చికిత్స కీలకం. మానసిక ఒత్తిడి వల్ల ఏర్పడే శారీరక మార్పులు మానసిక ఒత్తిడి వల్ల…

చల్లగా చంపేస్తుంది..

Ice Factory

ఈ రకమైన ఐస్ తో ఆరోగ్యానికి ప్రమాదం బావులు, చెరువులు, బోరు నీటితో తయారు నీళ్ల విరేచనాలు, పచ్చకామెర్లు, నార కురుపు నిబంధనలు అతిక్రమిస్తే జైలు శిక్ష, జరిమానా ఖమ్మంటౌన్, ప్రజాతంత్ర మార్చి 21: వేసవిలో దాహార్తి తీర్చుకునేందుకు చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ చల్లని పానీయాలతో ఉపశమనం పొందేందుకు యత్నిస్తారు. అయితే పండ్ల…

కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న లారీ

Accident

ఒకరు మృతి.. మరో ముగ్గురి పరిస్థితి విషమం మానుకోట ఏరియా ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు శోక సంద్రంలో చర్లపాలెం.. ఆస్పత్రిలో మిన్నంటిన రోదనలు మరిపెడ (నర్సింహులపేట), ప్రజాతంత్ర, మార్చి 21: రెక్కాడితే గాని డొక్కాడని వ్యవసాయ కూలీ కుటుంబాలు.. ప్రతిరోజు కూలి పనుల నిమిత్తం ఏదో ఒక గ్రామానికి వెళ్లి వ్యవసాయ క్షేత్రంలో పనులు చేసుకుని…

అవ్వా.. ఇదేమీ తొవ్వ.. అర కిలోమీటర్ కు .. అర డజను గుంతలు..

Thorrur-Maripeda road

డొంకను తలపిస్తున్న నేషనల్ హైవే 563 రోజుకో ప్రమాదం.. వారానికో మరణం తొర్రూరు నుంచి మరిపెడ వరకు ఇదే పరిస్థితి నెత్తురోడుతున్నా నిద్రావస్తలోనే ఎన్ హెచ్ అధికారులు తాజాగా కూలీలతో వెళ్తున్న ఆటోకు ప్రమాదం ఒకరు మృతి, 17 మందికి గాయాలు.. ముగ్గురికి సీరియస్ మరిపెడ, ప్రజాతంత్ర, మార్చి 21: అర కిలో మీటరుకు అర…

గొర్రెల షెడ్డులో అగ్ని ప్రమాదం..300 గొర్రెలు సజీవ దహనం

ఖిలా వరంగల్ లో ఘటన   ఖిలా వరంగల్లో విషాద ఘటన జరిగింది. అర్ధ రాత్రి గొర్రెల షెడ్డు లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 300 గొర్రెలు సజీవ దహనమయ్యాయి.. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే గొర్రెలు చనిపోయాయి.   షార్ట్ సర్క్యూటా?, ఎవరైనా కావాలని తగలబెట్టారా? అనే కోణంలో…

మహా యజ్ఞంలా ఉద్యోగ నియామకాలు

పంచాయతీరాజ్, పురపాలక శాఖల్లో కారుణ్య నియామకాలు గత ప్రభుత్వం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు కొలువులు ఇవ్వడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలను చేపట్టామమని తెలిపారు. రవీంద్రభారతిలో నిర్వహించిన ‘ప్రజాపాలనలో కొలువుల పండగ’ కార్యక్రమంలో ఆమె…

ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం..

ఇందిరమ్మ రాజ్యంలో దళితులకు అన్యాయం జరగదు.. ఎస్సీ వర్గీకరణ పోరాట అమరులను ఆదుకుంటాం.. ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్‌ ‌యువ వికాసంలో ప్రాధాన్యం ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 18 : సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం…