Tag prajatantra news

శాంతిభద్రతల విషయంలో రాజీలేదు

Minister Sridhar Babu in a discussion on law and order

గత బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం లా వ్యవహరించడం లేదు కేసులను వేగంగా పరిష్కరిస్తున్నాం.. పోలీసుల పిల్లల కోసం యంగ్‌ ఇం‌డియా పోలీస్‌ ‌స్కూల్‌ ‌ శాంతిభద్రతలపై చర్చలో మంత్రి శ్రీధర్‌ ‌బాబు   శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి శ్రీధర్‌ ‌బాబు స్పష్టం చేశారు. శాంతి భద్రతలు కాపాడేందుకు చాలా మంది పోలీసులు ప్రాణాలు…

బెట్టింగ్ యాప్స్ నియంత్రణలో విఫలం ..: హరీష్ రావు 

బిఆర్ఎస్ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేస్తూ వొచ్చింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల పాలనలో బెట్టింగ్ యాప్స్ ని కంట్రోల్ చేయడంలో విఫలమైంది.  రాష్ట్రంలో ప్రతి మూడు గంటలకు ఒక అత్యాచారం, ఆరు గంటలకు ఒక హత్య జరగుతున్నది. లా అండ్ ఆర్డర్ మెయిన్ టైన్ చేయడంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి ఫెయిలయ్యారు. డిజిపి అధికారికంగా విడుదల చేసిన లెక్కల…

అసెంబ్లీలో కేటీఆర్‌ ‌వర్సెస్‌ ‌భట్టి

కమీషన్‌ ‌లేనిదే పనులు కావడం లేదంటూ కేటీఆర్‌ ఆరోపణలు నిరూపించకపోతే.. క్షమాపణలు చెప్పాలని డిప్యూటీ సీఎం భట్టి డిమాండ్‌ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పదోరోజు వాడీవేడిగా కొనసాగాయి. పలు అంశాలపై సుదీర్ఘ చర్చ కొనసాగుతోంది.. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌.. ‌డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం…

భద్రాచలంలో ఘోర విషాదం.. కుప్పకూలిన 5 అంతస్తుల భవనం

శిథిలాల కింద ఆరుగురు దుర్మరణం శిథిలాలను తొలగించే పనిలో అధికార యంత్రాంగం భద్రాచలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృత్తి చెందగా.. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది.  భద్రాచలంలోని సూపర్‌ ‌బజార్‌ ‌సెంటర్‌ ‌వద్ద నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం బుధవారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సంఘటనలో లంబాడీ…

కీచులాటలు మాని, కీలక సమస్యలపై మాట్లాడండి!

గత శనివారం చెన్నైలో ఒక అపూర్వ సమావేశం జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్‌ పూనిక మీద జరిగిన ఈ సమావేశంలో ఆయనతో పాటు కేరళ, పంజాబ్‌, తెలంగాణ ముఖ్యమంత్రులు, కర్ణాటక ఉపముఖ్యమంత్రి, పద్నాలుగు రాజకీయ పక్షాల నేతలు పాల్గొన్నారు. దేశ రాజకీ యాలలో భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్ట దలచిన కీలకమైన మార్పులను…

న్యాయ వ్యవస్థ నైతిక పతనావస్థకు చేరుకుందా?

Delhi High Court Judge Justice Yashwant Verma

మార్చి 14 రాత్రి దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ‌యశ్వంత్‌ ‌వర్మ ఇంట్లో లెక్కల్లో చూపని భారీ మొత్తంలో నగదు దొరికిందనే వార్త సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఫలితంగా, తనపై వొచ్చిన అవినీతి ఆరోపణల పట్ల, తన నైతిక పతనావస్థ పట్లా న్యాయవ్యవస్థ ఎలా స్పందిస్తుందన్న ప్రశ్న ప్రధానాకర్షణ అయింది. జస్టిస్‌ ‌యశ్వంత్‌ ‌వర్మకు…

ఓయూ ఆంక్షలపై చర్చించండి..

బీఆర్‌ఎస్‌ ‌వాయిదా తీర్మానం ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలపై అసెంబ్లీలో చర్చించాలంటూ బీఆర్‌ఎస్‌ ‌పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. విద్యార్థుల ప్రజాస్వామిక హక్కులను హరించే విధంగా ర్యాలీలు, ధర్నాలు, నిరసనలపై నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. దీనిపై శాసనసభలో చర్చించాలని ప్రతిపాదించింది. ఈమేరకు అసెంబ్లీ కార్యదర్శికి వాయిదా తీర్మానం అందించింది. ఎన్నో ఉద్యమాలకు వేదికైన ఉస్మానియా యూనివర్సిటీపై కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పోరాటాలకు ఊపిరిలూదిన విద్యార్థిలోకంపై…

ఎస్‌ఎల్‌బీసీ సహాయక చర్యల్లో పురోగతి..

SLBC tunnel is ready

ఎస్‌ఎల్‌బీసీ ఘటనలో మరో మృతదేహం లభ్యం మృతుడు ఉత్తర ప్రదేశ్ కు చెందిన మనోజ్ కుమార్ గా గుర్తింపు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో గత ఫిబ్రవరి 22న టన్నెల్‌ లో ‌ప్రమాదం జరగగా ఎనిమిది మంది కార్మికులు, ఇంజనీర్లు, మిషన్‌ ఆపరేటర్లు చిక్కుకొని జలసమాధి అయ్యారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి పలు రెస్క్యూ టీంలు రేయింబవళ్లు వారి ఆచూకీ కోసం…

గిరిజ‌నుల సంస్కృతికి వేదిక‌గా ట్రైబ‌ల్ మ్యూజ‌యం

గిరి ఉత్ప‌త్తుల‌కు మ్యూజియం ద్వారా మార్కెటింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాచలంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుతో గిరిజనుల గొప్ప సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి మరింత అవకాశం ఏర్పడింద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. భ‌ద్రాచలం ట్రైబ‌ల్ మ్యూజియం బ్రోచ‌ర్‌ను మంగ‌ళ‌వారం శాస‌న‌స‌భ ఆవ‌ర‌ణ‌లో మంత్రి పొంగు లేటి…