Tag hyderabad

17న తెలంగాణ‌కు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము

President Draupadi Murmu

రాష్ట్రపతి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై సీఎస్ శాంతికుమారి స‌మీక్ష‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 10 : తెలంగాణలో ఈ నెల 17వ తేది నుంచి ఐదు రోజులపాటు రాష్ట్రపతి ద్రౌప‌ది (President Droupadi Murmu ) ముర్ము పర్యటించ‌నున్నారు. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి…

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించిన సీఎం రేవంత్

Telangana Thalli

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్  22 :  డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం కొనసాగుతున్న పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. డిసెంబర్ 9 న విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించిన నేపథ్యంలో పనుల పురోగతిని ముఖ్యమంత్రి పరిశీలించారు. అక్కడ పని చేస్తున్న వారిని పలకరిస్తూ వారి…

మాది ప్రజా ప్రభుత్వం..

Prajapalana

ప్రజల సమస్యలను ప‌రిష్క‌రించేందుకే ముఖాముఖి కులగణ‌న చారిత్రాత్మక నిర్ణయం అడ్డుకునేందుకు దోపిడీదారులు తప్పుడు ప్రచారం గత ప్రభుత్వాలది గడీల పాలన.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 21: ‘మాది ప్రజా ప్రభుత్వం.. ప్రజలతో మమేకమ‌వుతూ.. ప్రజల సమస్యల పరిష్కారించేందుకు నిరంత‌రం కృషి చేస్తున్నాం’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

నాటి బహుళార్థక సాధక ప్రాజెక్టులతోనే రికార్డు స్థాయి వరి సాగు

bhatti vikramarka

కాలేశ్వరంతోనే వరి సాగు పెరిగిందంటూ బిఆర్ఎస్ అస‌త్య ప్రచారం.. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి రూ.72వేల కోట్లు ఒకే రోజు రూ.18వేల కోట్లు రుణమాఫీ చేశాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 19 : కాలేశ్వరంతో సంబంధం లేకుండా ఈ ఏడాది తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి కావడానికి దూర దృష్టితో…

ప‌ది నెల‌ల్లోనే 50వేల ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ..

CM Revanth Reddy

విద్యార్థులు డ్ర‌గ్స్ దూరంగా ఉండేలా చూడాలి సారా బుడ్ల‌తో దావత్ చేసుకునేవాళ్ల‌ను సామ‌జికంగా బ‌హిష్క‌రించాలి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు ఏఎంవీఐల‌కు నియామ‌క ప‌త్రాలను అంద‌జేసిన సీఎం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 11 : అధికారం చేప‌ట్టిన 10 నెల‌ల్లోనే 50వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీచేసిన ఘ‌ట‌న కాంగ్రెస్ ప్ర‌భుత్వానిద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఖైరతాబాద్​…

ఇంటింటి సర్వేపై తప్పుడు ఆరోప‌ణ‌లు నమ్మొద్దు..

Mera JAC

మేర కులుస్తులు పాల్గొనాలని  రాష్ట్ర మేర ఐకాస పిలుపు హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్ 10: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెనుకబడిన కులాల సర్వేలో మేర కులస్తులు పాల్గొనాలని..తెలంగాణ మేర కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ మునిగాల రాము పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధన కోసం పోరాటం చేసి.. కుట్టు మిషన్లు రోడ్డున…

రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : డిప్యూటీ సీఎం భట్టి

Bhatti Vikramarka

యూపీఎస్సీ మెయిన్స్ కు ఎంపికైన వారికి లక్ష సాయం సివిల్స్ కు మనవాళ్లు ఎక్కువగా ఎంపిక కావాలి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 7 : ఎన్నికల ముందు ప్రకటించినట్టుగా రాష్ట్రంలో ఖాలీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం హైదరాబాదులోని అశోక్ నగర్ లో…

ప‌క్షుల ఆవ‌శ్య‌క‌త‌ను భావిత‌రాల‌కు వివ‌రించాలి..

hyderabad birding pals

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క “బర్డ్స్ ఆఫ్ తెలంగాణ” పాకెట్ గైడ్ ఆవిష్కర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 6 : పక్షుల ఆవ‌శ్య‌క‌త గురించి భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించేందుకు అంద‌రూ కృషి చేయాల‌ని ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు సూచించారు. ప‌క్షుల‌పై అవ‌గాహ‌న కోసం హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ (Hyderabad Birding Pals) సభ్యులు…

అచేతనంగా ఖతార్ నుంచి ఇండియాకు… కోమా పేషెంట్ ను అక్కున చేర్చుకున్న రేవంత్ సర్కార్ 

Qatar Patient

 సీఎం రేవంత్ చొరవతో  నిమ్స్ లో చికిత్స  నిజామాబాద్, ప్రజాతంత్ర :  నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేటకు చెందిన బదనపల్లి సాయన్న అనారోగ్య కారణాలతో గత పది నెలలకు పైగా ఖతార్ లోని హాస్పిటల్ లో కోమా స్థితిలో ఉన్నాడు. ఆరోగ్యం నిలకడగా అదేవిధంగా కొనసాగడంతో కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో పరిస్థితి ఏమైనా…