Tag hyderabad

ఆధునిక వైద్య పరిశోధనల కేంద్రంగా హైదరాబాద్

అవకాశాలను అందిపుచ్చుకునేలా ఎకో సిస్టం అభివృద్ధి బయో టెక్నాలజీ రంగంలోనూ గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దుతాం ‘థెరానిమ్ బయోలాజిక్స్ణ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూన్ 3 : క్యాన్సర్, ఇతర అరుదైన రోగాలను నయం చేసే బయోలాజిక్స్, వ్యాక్సిన్లు, సెల్ అండ్ జీన్ థెరపీ వంటి అత్యంత అధునాతన వైద్య పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా…

రేపు ప్రధాని మోదీ రాక

Prime Minister Modi

నగరంలో ట్రాఫిక్‌ ఆం‌క్షలు విధింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 9 : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Modi)  ఆదివారం భాగ్యనగర పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ ‌గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించ నున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అటు పోలీసులు, ఇటు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు…

చలంగారిచ్చిన మరో మిత్రుడు

ఆగస్ట్1965 లో నేను హైదరాబాదు తిరిగి వచ్చాను. కొద్ది రోజులకే కనాట్ ప్లేస్ లో పరధ్యానంగా రోడ్డు దాటుతూ బస్సు కింది కొచ్చి గోపాలకృష్ణమూర్తి మరణించాడని తెలిసింది. పార్థసారథి గారి ద్వారా పరిచయమైన రిజర్వ్ బ్యాంక్ సహోద్యోగి లీపారియా పేరుతో సృజనలో రాసిన మరో ట్రేడ్ యూనియన్ యాక్టివిస్ట్, భూమయ్య, కిష్టాగౌడ్ ఉరిశిక్ష రద్దు 1974-75…

ఐఎస్‌టిడితో కిట్స్ ఎంవోయూ

వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 13: కిట్స్ డబ్ల్యూ ఎంబీఏ విభాగం హైదరాబాద్‌లోని ఇండియన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ (ఐఎస్‌టీడీి)తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి తెలిపారు. ఈ ఒప్పందం నూతన పరిశోధనలకు, మేనేజ్‌మెంట్, వ్యవస్థాపకత, ఏఐ సాంకేతిక విద్య వంటి పలు సేవల అభివృద్ధికి తోడ్పడుతుందని ఐఎస్‌టిడి…

అం‌బర్‌పేటలో కల్తీ పెరుగు స్వాధీనం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి12: కల్తీ జాబితాలో పెరుగు కూడా చేరింది.  నగరంలోని అంబర్‌పేటలో 2,500 కిలోల కల్తీ పెరుగును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాలలో కాస్టిక్‌ ‌సోడా వినియోగించి పెరుగు తయారు చేస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. అంబర్‌పేట పోలీసులు, ఖైరతాబాద్‌ ‌టాస్క్‌ఫోర్స్, ‌జీహెచ్‌ఎం‌సీ ఫుడ్‌ ‌సేప్టీ అధికారులు కలిసి ఈ తనిఖీలు చేపట్టారు. పెరుగు శాంపిళ్లను ల్యాబ్‌కు పంపారు.పెరుగు…

హాస్పిటల్‌ ‌నుంచి మహిళ అదృశ్యం

– కుటుంబ సభ్యుల తీవ్ర ఆందోళన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 14: హైదరాబాద్‌  బాచుపల్లిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌ ‌నుంచి మహిళ అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వికారాబాద్‌ ‌జిల్లా యాలాల మండలం కిష్టాపూర్‌ ‌గ్రామానికి చెందిన పల్లె అనంతమ్మ (56) వారం క్రితం ఈ హాస్పిటల్‌ ‌నుంచి కనిపించకుండాపోయింది. ఇప్పటివరకు ఆమె ఆచూకీ…

సౌదీ అరేబియా రోడ్డు ప్రమాదం పై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదం పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని. అందులో హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారని మీడియా సమాచారం తో వెంటనే స్పందించిన సీఎం పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్, డీజీపీ ని అదేశించారు.…

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం

సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం: 42 మంది భారతీయ యాత్రికులు మృతి ఈరోజు (నవంబర్ 17, 2025) తెల్లవారుజామున సౌదీ అరేబియాలో భారతీయ ఉమ్రా యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సుమారు 42 మంది యాత్రికులు సజీవ దహనమైనట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రమాద వివరాలు: * తేదీ ,సమయం:…

రాజేంద్రనగర్‌లో విషాద ఘటన

– డ్రగ్స్ ఓవర్‌ ‌డోస్‌తో వ్యక్తి మృతి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 6: ‌డ్రగ్స్ ‌భూతం యువతను పట్టిపీడిస్తోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న అనేక మంది డ్రగ్స్ ‌భూతానికి బలైపోతున్నారు. తమ బంగారు భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటూ తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో తరచుగా డ్రగ్స్ ‌పట్టుబడటం కూడా తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు…