Tag hyderabad

హైడ్రాకు హైకోర్టు మొట్టికాయ‌లు!!

High Court Raps HYDRAA Tough Questions Over Its Actions

హైదరాబాద్ నగరాన్ని విపత్తుల నుండి రక్షించడానికి, ప్రభుత్వ ఆస్తులు, చెరువులను కాపాడటానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా ఇటీవల తీసుకుంటున్న కొన్ని శరవేగపు చర్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రజా ప్రయోజనాల పేరిట ప్రభుత్వ విభాగాలు తీసుకునే నిర్ణయాలు కొన్ని వివాదాస్పదమవుతున్నాయి.. అవి చట్ట పరిధులను, న్యాయవ్యవస్థ ఆదేశాలను ఉల్లంఘించినప్పుడు ప్రజాస్వామ్య…

హైదరాబాద్ ఒలింపిక్స్ కల… తెలంగాణ క్రీడా విప్లవంతోనే సాకారం

ప్రపంచంలో అత్యున్నత క్రీడా మహోత్సవమైన ఒలింపిక్స్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం ఆశాజనకమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ఈ సంకల్పం రాష్ట్రానికి కొత్త దిశను చూపుతోంది. అయితే ఒలింపిక్స్ నిర్వహించడం అనేది కేవలం ఒక స్టేడియం నిర్మాణంతో పూర్తయ్యే పని కాదు. ప్రపంచ ప్రమాణాలకు తగ్గ మౌలిక వసతులు, వేలాది అంతర్జాతీయ…

ప్రభుత్వాలు మారినా.. మూసీ మురికి వొదిలేదెప్పుడు?

తెలంగాణ గుండెకాయ వంటి హైదరాబాద్ నగరంలో ప్రవహించే మూసీ నదిని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ₹7,345.12 కోట్ల వ్యయంతో ‘మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ (ఫేజ్‌-1)’ కి పరిపాలనా అనుమతులు మంజూరు చేయడం స్వాగతించదగ్గ పరిణామం. ప్రభుత్వం గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2024-25,  2025-26) బడ్జెట్‌లో ఒక్కో ఏడాది ₹1,500 కోట్లు కేటాయించినప్పటికీ,…

ఆధునిక వైద్య పరిశోధనల కేంద్రంగా హైదరాబాద్

అవకాశాలను అందిపుచ్చుకునేలా ఎకో సిస్టం అభివృద్ధి బయో టెక్నాలజీ రంగంలోనూ గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దుతాం ‘థెరానిమ్ బయోలాజిక్స్ణ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూన్ 3 : క్యాన్సర్, ఇతర అరుదైన రోగాలను నయం చేసే బయోలాజిక్స్, వ్యాక్సిన్లు, సెల్ అండ్ జీన్ థెరపీ వంటి అత్యంత అధునాతన వైద్య పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా…

రేపు ప్రధాని మోదీ రాక

Prime Minister Modi

నగరంలో ట్రాఫిక్‌ ఆం‌క్షలు విధింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 9 : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Modi)  ఆదివారం భాగ్యనగర పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ ‌గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించ నున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అటు పోలీసులు, ఇటు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు…

చలంగారిచ్చిన మరో మిత్రుడు

ఆగస్ట్1965 లో నేను హైదరాబాదు తిరిగి వచ్చాను. కొద్ది రోజులకే కనాట్ ప్లేస్ లో పరధ్యానంగా రోడ్డు దాటుతూ బస్సు కింది కొచ్చి గోపాలకృష్ణమూర్తి మరణించాడని తెలిసింది. పార్థసారథి గారి ద్వారా పరిచయమైన రిజర్వ్ బ్యాంక్ సహోద్యోగి లీపారియా పేరుతో సృజనలో రాసిన మరో ట్రేడ్ యూనియన్ యాక్టివిస్ట్, భూమయ్య, కిష్టాగౌడ్ ఉరిశిక్ష రద్దు 1974-75…

ఐఎస్‌టిడితో కిట్స్ ఎంవోయూ

వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 13: కిట్స్ డబ్ల్యూ ఎంబీఏ విభాగం హైదరాబాద్‌లోని ఇండియన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ (ఐఎస్‌టీడీి)తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి తెలిపారు. ఈ ఒప్పందం నూతన పరిశోధనలకు, మేనేజ్‌మెంట్, వ్యవస్థాపకత, ఏఐ సాంకేతిక విద్య వంటి పలు సేవల అభివృద్ధికి తోడ్పడుతుందని ఐఎస్‌టిడి…

అం‌బర్‌పేటలో కల్తీ పెరుగు స్వాధీనం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి12: కల్తీ జాబితాలో పెరుగు కూడా చేరింది.  నగరంలోని అంబర్‌పేటలో 2,500 కిలోల కల్తీ పెరుగును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాలలో కాస్టిక్‌ ‌సోడా వినియోగించి పెరుగు తయారు చేస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. అంబర్‌పేట పోలీసులు, ఖైరతాబాద్‌ ‌టాస్క్‌ఫోర్స్, ‌జీహెచ్‌ఎం‌సీ ఫుడ్‌ ‌సేప్టీ అధికారులు కలిసి ఈ తనిఖీలు చేపట్టారు. పెరుగు శాంపిళ్లను ల్యాబ్‌కు పంపారు.పెరుగు…

హాస్పిటల్‌ ‌నుంచి మహిళ అదృశ్యం

– కుటుంబ సభ్యుల తీవ్ర ఆందోళన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 14: హైదరాబాద్‌  బాచుపల్లిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌ ‌నుంచి మహిళ అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వికారాబాద్‌ ‌జిల్లా యాలాల మండలం కిష్టాపూర్‌ ‌గ్రామానికి చెందిన పల్లె అనంతమ్మ (56) వారం క్రితం ఈ హాస్పిటల్‌ ‌నుంచి కనిపించకుండాపోయింది. ఇప్పటివరకు ఆమె ఆచూకీ…