Tag Deputy CM Batti Vikramarka

*దుష్ప్రచారం చేసిన వారి చెంపలు చెళ్లుమనే విధంగా..

 *రైతు భరోసా రూ.12వేలకు పెంచాం.. *భూమిలేని నిరుపేద కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా రూ.12 వేలు ఇస్తాం *వ్యవసాయ ఉచిత కరెంటుకు ఏటా రూ.12 వేల కోట్లు చెల్లిస్తున్న ప్రజా ప్రభుత్వం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ అధికారంలోకి వొస్తే రైతు బంధు ఇవ్వదని దుష్ప్రచారం చేసిన వారి చెంపలు చెల్లుమనే విధంగా…

అన్ని వర్గాల అభివృద్దే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

bhatti vikramarka

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వరంగల్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 5 : అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్దే ధ్యేయంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకెళుతున్నదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలోనే ఇచ్చిన మాట ప్రకారం…

సింగరేణిని దేశవ్యాప్తంగా విస్తరిస్తాం

సివిల్స్ మెయిన్స్ అభ్యర్థులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సివిల్స్ ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి ఆర్థిక సాయం అందించడం గర్వకారణం.. ఇంటర్వ్యూ సమయంలో దిల్లీలో వసతి కల్పిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు . ఆదివారం ప్రజాభవన్  లో జరిగిన   సివిల్స్ మెయిన్స్ అభ్యర్థులకు చెక్కుల పంపిణీ…

స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు సంపూర్ణ స‌హకారం..

మహావీర్ జైన్ సంస్థ సేవ‌లు అభినంద‌నీయం మాది పీపుల్స్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా సేవలు అందిస్తున్న సామాజిక సంస్థలకు ప్రజా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ఆయన శంషాబాద్ రోడ్ లోని సిటాడెల్ కన్వెన్షన్…

ప్రజా ప్రభుత్వంలో రైతుకు భరోసా

బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు 72,659 కోట్లు ప్రజా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉంది.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట మేరకు ముందుకు వెళ్తామని రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రైతు భరోసా…

డెలివరీ సేవల పన్ను రేటుపై కమిటీ ఏర్పాటు చేయాలి

ఐజీఎస్టీ పునరుద్ధరణ పై న్యాయబద్ధమైన విధానం అనుసరించాలి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ రాష్ట్ర వ్యాట్ పరిధిలోనే ఉంచాలి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కీలక ప్రతిపాదనలు.. ఆమోదించిన కౌన్సిల్ జైపూర్, డిసెంబర్ 21: రాజస్థాన్ రాష్ట్రంలోని జై సల్మీర్ లో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన…

లక్షల కోట్ల అప్పులు దుబారా చేశారు..

 బిఆర్‌ఎస్‌ అప్పులు తీర్చలేక చస్తున్నాం.. 40 వేల కోట్ల పెండిరగ్‌ బిల్లులు పెట్టిపోయారు.. ప్ర్రజకు తెలియాలనే ‘రాష్ట్ర రుణాలు- స్వల్ప వ్యవధి’ చర్చ ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా చూపడం వారికి వెన్నతో పెట్టిన విద్య అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19:  గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికి…

వొచ్చే సంక్రాంతికి రైతు భరోసా.. : డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క

ఈనెల 28న నిరుపేద రైతు కూలీలకు మొదటి విడత డబ్బులు సన్నాల‌కు బోన‌స్ చెల్లింపుతో అన్న‌దాతల్లో ఆనందం రాష్ట్ర అప్పులపై బిఆర్ఎస్ నాయకులు పచ్చి అబద్ధాలు గ‌త పదేళ్ల కాలంలో 7,11,911 కోట్లు అప్పులు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క ఖమ్మం, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 15 : వొచ్చే సంక్రాంతి పండుగ నుంచి అర్హులైన రైతులంద‌రికీ…

విపత్తుల వేళ భరోసాగా ఎస్‌డిఆర్‌ఎఫ్‌

దనిష్ణాతులైన పోలీసులతో ప్రత్యేక వింగ్‌.. దశాంతిభద్రతను విఘాతం కలిగించే కుట్రలను సాగనివ్వం.. :డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదారాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : రాష్ట్రంలో ఎలాంటి విపత్తులు వొచ్చినా ఎదుర్కోవడానికి నిష్ణాతులైన పోలీసులతో ప్రత్యేక వింగ్‌ ని ఏర్పాటు చేసి, వారికి సకల సౌకర్యాలు కల్పించి ఎస్‌డిఆర్‌ఎఫ్‌ వ్యవస్థను బలోపేతం చేసిందని ఉపముఖ్యమంత్రి భట్టి…