Tag cm revanth reddy

దక్షిణాది పక్షాన, తెలంగాణ గొంతుతో మాట్లాడిన రేవంత్‌!

తెలంగాణలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు తమకు మూలాల నుంచి ముప్పు తెస్తున్న భారతీయ జనతాపార్టీ జైత్రయాత్రను నిరోధించడానికి, దీటైన సైద్ధాంతిక వైఖరులను ఆశ్రయించడమే మార్గం. సమాజంలో విద్వేషాలను తగ్గించి, సామరస్య భావాలను వ్యాపింప చేయడానికి ఉధృతంగా సాంస్కృతిక ప్రచారం, యువజనులను నిమగ్నం చేసే వివిధ కార్యక్రమాల రూపకల్పన, దక్షిణాదికి, ముఖ్యంగా తెలంగాణకు డీలిమిటేషన్‌ వల్ల కలిగే…

ప్రజా భవన్‌ ‌లో నేడు అన్ని పార్టీల ఎంపీల సమావేశం

కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యలపై చర్చ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,  మార్చి 7 :  కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క మల్లు  అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు ప్రజాభవన్‌ ‌లో…

నేడు లక్షమంది మహిళలతో భారీ బహిరంగ సభ

•పరేడ్‌ ‌గ్రౌండ్‌ ‌లో మహిళా దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు •మంత్రి సీతక్క అధ్యక్షతన సభ నిర్వహణ •ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం రేవంత్‌ ‌రెడ్డి •డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర మంత్రులు •ఇందిరా మహిళా శక్తి మిషన్‌-2025 ఆవిష్కరణ హైదరాబాద్‌, ‌ప్రజతంత్ర, మార్చి 7 : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం…

మా బకాయిలు చెల్లించండి..

రూ. 1,891 కోట్లు రావాల్సి ఉంది.. •సీఎంఆర్‌ ‌డెలివరీ సమయం పొడిగించండి… •కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషికి సీఎం రేవంత్‌ ‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ ‌వినతి దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 4  : భారత ఆహార సంస్థకు (ఎఫ్‌సీఐ) 2014-15 ఖరీఫ్‌ ‌కాలంలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు బకాయి పెట్టిన రూ.1,468.94 కోట్లను…

తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడండి..

జలాల్లో న్యాయబద్ధమైన వాటా కేటాయించాలి •కృష్ణా గోదావరిలో తెలంగాణ నికర జలాల వాటా తేల్చండి •పాలమూరు-రంగారెడ్డి, సీతారామ,సమ్మక్క సాగర్‌ ‌ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు ఇవ్వండి •రాష్ట్ర ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలి.. •జల్‌శక్తి మంత్రి సీఆర్‌ ‌పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి వినతి దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 3 : కృష్ణా నది జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన…

 పాలమూరులో సిరుల పంటలు పండిస్తా..

Wanaparthy MLA Megha Reddy

రాయలసీమను రత్నాల చేసి, తెలంగాణను ఎండబెట్టిన కేసీఆర్… తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. పాలమూరు బిడ్డ సీఎం అయితే ఓర్వలేకపోతున్నారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి, ప్రజాతంత్ర, మార్చి 2: ఉమ్మడి పాలమూరులోని జూరాల, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి, తుమ్మిళ్ళ, నారాయణపేట-మక్తల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 25 లక్షల ఎకరాలకు నీరు అందించి పాలమూరును పసిడి…

ఇది రక్త సంబంధం కాదు… అంతకంటే ఎక్కువ

CM Revanth Reddy

“ఇది రక్త సంబంధం కాదు… అంతకంటే ఎక్కువ వనపర్తిలో విద్యాభ్యాసం చేస్తూ… ఆ నాడు అక్క ఇంట్లో ఆత్మీయతను … ఆస్వాదిస్తూ పెరిగా… ఈ నాడు ఆ జ్ఞాపకాలను మోసుకుని… ముఖ్యమంత్రిగా అక్క ఇంటికి వెళ్లా..” పార్వతమ్మ కుటుంబాన్ని కలుసుకున్న సీఎం రేవంత్.. వనపర్తి ప్రజాతంత్ర మార్చి 2: వనపర్తిలో 6వ తరగతి నుంచి ఇంటర్…

ఇంటిగ్రేటెడ్, ప్రభుత్వ దవాఖానలకు మాజీ ఎమ్మెల్యేల పేరు పెట్టాలి

Wanaparthy MLA Megha Reddy

వనపర్తి, ప్రజాతంత్ర, మార్చి 2: ప్రభుత్వం ఏర్పడ్డాక వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు 375 కోట్ల అభివృద్ధి పనులు చేసుకున్నామని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి (Wanaparthy MLA Megha Reddy ) తెలిపారు. ఆదివారం మరో వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేశారు. 500 పడకల ప్రభుత్వ ఆసుపత్రి,…

wanaparthy | రాష్ట్ర ప్రజలపై దేవుడి ఆశీస్సులు ఉండాలి : సీఎం రేవంత్ రెడ్డి

wanaparthy

wanaparthy | వనపర్తి ప్రజాతంత్ర మార్చి 2 : రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుని ఆశీస్సులు ఉండాలని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం, లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రూ.1…