Tag cm revanth reddy

ఆర్ఆర్ఆర్‌కు భూ సేక‌ర‌ణ వేగవంతం చేయాలి

రైతుల‌కు మెరుగైన ప‌రిహారం చెల్లించండి..  పంట పొలాల‌కు సులువుగా చేరేలా ఎన్‌హెచ్‌ల్లో అండ‌ర్‌పాస్‌లు  ఆర్అండ్‌బి, అట‌వీ శాఖ స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాలి.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) ఉత్త‌ర భాగానికి సంబంధించి భూ సేక‌ర‌ణ‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతుల‌కు ప‌రిహారం నిర్ణ‌యించే విష‌యంలో ఉదారంగా…

వొచ్చే 25ఏళ్ల వ‌ర‌కు తాగునీటికి ఇక్క‌ట్లు రావొద్దు..

Revanth

గ్రేట‌ర్‌లో మౌలిక స‌దుపాయాల ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయండి ఇంటింటికీ తాగునీటితో పాటు సీవరేజీ ప్లాన్‌ మంజీరా నుంచి  కొత్త పైపు లైన్ నిర్మాణానికి ప్ర‌తిపాద‌న‌ ఆదాయ మార్గాల అన్వేష‌ణ‌కు అధ్య‌య‌నం హైద‌రాబాద్ జ‌ల‌మండ‌లి బోర్డు స‌మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 3 : రాబోయే 25 ఏళ్ల‌ భవిష్యత్‌ అవసరాలను అంచనా…

దేశం గొప్ప కుమారుడిని కోల్పోయింది : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ ప్రజాతంత్ర డిసెంబర్ 27 :  మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ (Manmohan singh) తీవ్ర మృతి రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మన్మోహన్ మృతితో దేశం గొప్ప కుమారుడిని కోల్పోయిందని సీఎం రేవంత్‌ రెడ్డి ఎక్స్‌లో పేర్కొన్నారు. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తని కోల్పోయిందిన విచారం వ్యక్తం చేశారు. రాజకీయ, ప్రజా జీవితానికి…

ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో క్రిస్టియన్ సోదరుల పాత్ర ఎంతో ఉంది

ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 21: డిసెంబర్ నెల ఒక మిరాకిల్ మంత్… ఏసు ప్రభువు జన్మించిన నెల.. శ్రీమతి సోనియా గాంధీ పుట్టిన నెల… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించిన నెల.. ఇది మాకు ఎంతో ముఖ్యమైన నెల అని ముఖ్యమంత్రి రేవంత్…

రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకోలేదు

స్వల్పకాలిక చర్చలో మంత్రి తుమ్మల వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌21: ‌తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ‘మేం ఇచ్చిన నోట్‌లో రైతు భరోసాపై ఏ చెప్పలేదు. గత ప్రభుత్వంలో జరిగిన విధివిధానాలే సభ ముందు ఉంచాం. బీఆర్‌ఎస్‌ ఏది చెబితే..…

కాళేశ్వరంతో ఎకరాకు కూడా నీరివ్వలేదు

దళితుడిని సిఎం చేస్తానని దగా చేసిన కెసిఆర్‌ అసెంబ్లీలో హరీష్‌ ‌రావు వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌21: అసెంబ్లీలో కాళేశ్వరం నీళ్లపై  మాజీ మంత్రి హరీష్‌ ‌రావుకు మంత్రి కోమటి రెడ్డి సవాల్‌ ‌విసిరారు. నల్గొండ జిల్లాకు కాళేశ్వం నీరు చేరాయన్నా దానిపై సభలో గందగోళం ఏర్పడింది. దీంతో మంత్రి కోమటి రెడ్డి సభలో…

కొడంగల్‌ ‌ప్రజలకు నా జీవితాంతం ఏం చేసినా తక్కువే

CM Revanth Reddy

తెలంగాణ అభివృద్ధ్ద్దికి బిఆర్‌ఎస్‌ ‌మోకాలడ్డు కొడంగల్‌ను అభివృద్ధ్ది చేయడం తప్పా విద్య,వైద్య సౌకర్యాలు వారికి వద్దా బిఆర్‌ఎస్‌ ‌తీరుపై నిప్పులు చెరిగిన సిఎం రేవంత్‌ అభివృద్ధ్దిని అడ్డుకుంటూ..గతంలో తాము చేసిందే అభివృద్ధ్ది అని చెబుతూ..అదే ఆదర్శంగా తీసుకోవాలని చెబుతున్న బిఆర్‌ఎస్‌ ‌తీరుపై తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొడంగల్‌ అభివృద్ధ్దికి మోకాలడ్డుతున్న…

ఐదేళ్లలో కొత్తగా 30 లక్షల ఆయకట్టుకు నీరు

సంక్రాంతి తర్వాత అర్హులందరికీ తెల్ల రేషన్‌ కార్డులు రేషన్‌ బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముగ్గురిపై పిడి యాక్ట్‌ శాసనసభలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 :  పిడిఎస్‌ బియ్యన్ని అక్రమంగా విక్రయిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్‌…

అసెంబ్లీ ముందు డ్రంకన్‌‌డ్రైవ్‌ ‌టెస్టులు పెట్టాలి :మాజీ మంత్రి హరీష్‌ ‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

harees rao

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 18 :  ‌గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలోకి వొచ్చే సభ్యులకు డ్రంకెన్‌ ‌డ్రైవ్‌ ‌టెస్టులు నిర్వహించాలని హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మామ చాటు అల్లుడిగా రూ. పదివేల కోట్లు దోచుకున్న…