Tag CM Revanth Reddy updates

ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్‌

•ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌లో ప్రమాదంపై ఆరా •పూర్తి స్థాయిలో  సాయం అందిస్తామని హామీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఈమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డితో ఆయన  ఫోన్‌లో మాట్లాడారు. ఈసందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి…

కులగణనతో ప్రజా సంక్షేమానికి బాటలు

దేశానికి రోడ్‌మ్యాప్‌ ‌కానున్న కులగణన, ఎస్సీ వర్గీకరణ ఫిరాయింపులపై కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటాం కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీతో సిఎం రేవంత్‌ ‌భేటీ కేబినేట్‌పై చర్చించలేదని వెల్లడి న్యూదిల్లీ,  ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15: తెలంగాణలో కుల గణన దేశానికి రోడ్‌ ‌మ్యాప్‌ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దిల్లీ పర్యటనలో భాగంగా సుమారు…

ఎస్సీలకు మేలు చేయడమే మా లక్ష్యం

ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి •మంద కృష్ణమాదిగతో సీఎం భేటీ ఎస్సీ వర్గీకరణపై చర్చ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా, మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనే మంచి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని సీఎం రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ‌నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిని  ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు…

మ‌హిళా క్రికెట‌ర్  గొంగడి త్రిషకు కు రూ.కోటి న‌జ‌రానా

 ప్ర‌క‌టించిన సీఎం రేవంత్ రెడ్డి భారత యువ క్రికెటర్‌ గొంగడి త్రిష కు తెలంగాణ సర్కారు భారీ నజరానా ప్రకటించింది. అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌-2025లో సత్తా చాటిన ఈ ఆల్‌రౌండర్‌కు కోటి రూపాయల నజరానా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బుధవారం ప్రకటించారు. భవిష్యత్తులో త్రిష మరింత గొప్పగా రాణించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. హైద‌రాబాద్‌ జూబ్లీహిల్స్…

ఎస్సీ వర్గీకరణకు శాసనసభ, మండలి ఆమోదం

అసెంబ్లీలో చర్చ-సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తాం స్పష్టం చేసిన సీఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4 : తెలంగాణ అసె ంబ్లీలో ఎస్సీ కులాల ఉప వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు కంటే ముందుగా తెలంగాణలో వర్గీకరణ అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణను…

మహాత్మా గాంధీకి గవర్నర్‌, ‌సీఎం ఘన నివాళి

మహాత్మా  గాంధీ వర్ధంతి సందర్భంగా గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ, సీఎం రేవంత్రెడ్డి నివాళులర్పించారు. లంగర్‌ ‌హౌస్ లోని  బాపూఘాట్‌ ‌వద్ద వారు అంజలి ఘటించారు. దేశం, స్వాతంత్య్రం కోసం గాంధీ చేసిన సేవలను వారు గుర్తు చేశారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, సీఎస్‌ ‌శాంతికుమారి పాల్గొన్నారు.

అత్యుత్తమ టూరిజం పాలసీని సిద్దం చేయండి

దేశ, విదేశాల్లోని బెస్ట్ పాలసీలపై అధ్య‌యనం చేయాలి ఎకో, టెంపుల్ టూరిజంపై ప్ర‌ధాన దృష్టి స‌మీక్ష స‌మావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 10 లోగా పూర్తిస్థాయిలో టూరిజం పాలసీని సిద్దం చేయాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. పర్యాటక శాఖపై బుధ‌వారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. మంత్రి జూపల్లి…

మహా కుంభమేలాలో తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్‌ దిగ్భ్రాంతి

High Court shocked to KTR

బాధిత కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞ‌ప్తి సాయం అందించేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌న్న సీఎం ప్రయాగ్ రాజ్  మహా కుంభమేలాలో గురువారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాట ఘటనపై తెలంగాణ  సీఎం రేవంత్ రెడ్డి  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అదేవిధంగా క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలను కేంద్ర…

ఇసుక మాఫియాకు అడ్డుక‌ట్ట వేద్దాం..  

Revanth Reddy

ఇందిర‌మ్మ ఇళ్ల‌కు ఇసుక స‌ర‌ఫ‌రాపై అధ్య‌య‌నం న‌లుగురు ఉన్న‌తాధికారుల‌తో క‌మిటీ నియామ‌కం వారంలోపు నివేదిక స‌మ‌ర్పించండి.. ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇందిర‌మ్మ ఇళ్ల‌కు ఇసుక ఏవిధంగా స‌ర‌ఫ‌రా చేయాల‌నే దానిపై అధ్య‌య‌నం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధ్య‌య‌న క‌మిటీ స‌భ్యులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, గ‌నుల శాఖ…