Tag brs

మాజీ మంత్రి హరీశ్ రావు కృషి…

  “జోర్డాన్ లో అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొన్న తమను ఆదుకొని, స్వదేశానికి తిరిగి వచ్చేలా చేసిన  బీఆర్ఎస్ పార్టీకి, ఖర్చులు భరించిన  మాజీ మంత్రి హరీష్ అన్నకు  ధన్యవాదాలు..” సొంతుళ్లకు చేరుకున్న 12 మంది జోర్డాన్ వలస కార్మికులు ఉపాధి నిమిత్తం జోర్డాన్ వెళ్లి వివిధ కారణాలతో అక్కడే చిక్కుకున్న 12 మంది వలస…

రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు..పిల్లి..!

  *హామీలు మరిచిన కాంగ్రెస్‌కు బాకీ కార్డులతో బుద్ధి చెప్పాలి *కాంగ్రెస్, బీజేపీది తెలంగాణలో జాయింట్ వెంచర్ ప్రభుత్వం *స్థానిక ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను బొంద పెట్టాలి *అచ్చంపేట ‘జన గర్జన’ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైర్ ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి పాలమూరును ఎడారి గా మార్చే కర్నాటక కాంగ్రెస్ కుట్రలను…

కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ల హామీ తో మోసం  

 *బాకీ కార్డులతో  ప్రజలకు వివరిస్తాం -బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు *జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్ పేట సమత కాలనీలో ఇంటింటికి  కేటీఆర్   తెలంగాణ ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ, తాము చెప్పిన మాయమాటలను మరిచిపోతారన్న భ్రమల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ…

జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముమ్మర ప్రచారం 

    *జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముమ్మర ప్రచారం *బీఆర్ ఎస్ వైపే వోట‌ర్లు అంటున్న సర్వేలు ? *కనిపించని బిజెపి జెండాలు ( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) రాష్ట్రంలోని రాజకీయపార్టీలన్నిటి లక్ష్యం ఇప్పుడు జూబ్లీహిల్స్ ‌గెలుపుపైనే. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ ఉపఎన్నిక లిట్మ‌స్‌ ‌టెస్ట్‌లాంటిదని ఆ పార్టీలు…

జాగృతి కవిత పై బి ఆర్ ఎస్ పార్టీ వేటు 

  జాగృతి కవిత పై బి ఆర్ ఎస్ పార్టీ వేటు Please subscribe our channel youtube.com/@prajatantra-news తెలంగాణా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది. కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ లేఖ విడుదల చేసింది. క్రమశిక్షణ చర్యలంటూ…

స్పీకర్‌ ‌నోటీసులపై సర్వత్రా ఉత్కంఠ

– ఏం జరుగుతుందోనని  రాజకీయంగా చర్చ – ఉప ఎన్నికలపై ఆశ పెట్టుకున్న బీఆర్‌ఎస్‌ ‌హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23:  ‌సుప్రీం కోర్టు తీర్పును గౌరవించి బీఆర్‌ఎస్‌ ‌ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని స్పీకర్‌ ‌నిర్ణయించుకున్న క్రమంలో ఏం జరగబోతుందన్న చర్చ సాగుతోంది.  స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని అంతా ఉత్కంఠగా చూస్తున్నా రు. ముఖ్యంగా విపక్ష…

అన్ని వర్గాలను నిండా ముంచిన కాంగ్రెస్‌

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు లక్షెట్టిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 5: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రైతు సమస్యలను పట్టించుకోకపోవడంతో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, రెండోసారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుబంధు, రైతు రుణ మాఫీని సరిగా అమలు చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా…

తెలంగాణకు కాంగ్రెస్సే నెంబ‌ర్ వ‌న్‌ విలన్‌

BRS

ప్ర‌భుత్వానికి ఏ రోగ‌మొచ్చింది.. ఒకటిన్నరేళ్ళలో తిరోగమన దశలో రాష్ట్రం మాట‌ల తూటాల‌తో విరుచుకుపడిన కెసిఆర్‌ (మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిన ఒకటిన్నరేళ్ళలో పురోగమించాల్సిన రాష్ట్రం తిరోగమిస్తున్నది. ఎన్నో అద్భుతాలు సాధించుకున్న తెలంగాణ ఇతర రాష్ట్రాల కన్నా ఇప్పుడు వెనుకబడిపోతున్నది. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను వంచన చేస్తున్నది. ఎన్నికల ముందు…