Tag brs party

మంత్రి కొండా సురేఖ దొంగ ఏడుపులు..

ఆమె గతంలో మాట్లాడిన బూతు మాటలు గుర్తు తెచ్చుకోవాలి ప్రశ్నించిన బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2 : ‌రాష్ట్ర మంత్రి కొండా సురేఖ దొంగ ఏడుపులు.. పెడబొబ్బలు దేనికి..? అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ తరపున ఆమెపై ఎవరు మాట్లాడలేదు అని కేటీఆర్‌ ‌స్పష్టం…

మూసీ ప్రక్షాళన పేరుతో లూటీ

BRS Working President KTR

మండిపప‌డిన బిఆర్‌ఎస్‌ ‌నేత కెటిఆర్‌ ఎమ్మెల్యేలతో కలిసి అంబర్‌పేటలో పర్యటన బాధితులకు భరోసా ఇచ్చిన బిఆర్‌ఎస్‌ ‌నేతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 1: ‌మూసీ ప్రక్షాళన పేరుతో రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సర్వే, కూల్చివేతలపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌మండిపడ్డారు. హైదరాబాద్‌లో లక్షలాది మందికి నిద్రలేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు…

సోషల్‌ ‌మీడియా ట్రోలింగ్‌ ‌సరికాదు

కొండా సురేఖపై ట్రోల్స్‌ను ఖండించిన మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 30: ‌మహిళలను గౌరవించడం అందరి బాధ్యతని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంత్రి కొండా సురేఖపై సోషల్‌ ‌మీడియాలో ట్రోలింగ్‌ ‌జరగడంపై ఆయన స్పందించారు. ఆమెకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపారు. మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఎవరూ సహించబోరని అన్నారు. ‘…

మూసీ రివర్‌ ‌ఫ్రంట్‌ ‌పెద్ద స్కామ్‌

BRS Working President KTR

లక్షన్నర కోట్లు పెట్టి ఏం సాధిస్తారు..? ఇళ్లు ఇస్తామని..ఇప్పుడు కూలుస్తారా మూసీలో పట్టాలు ఇచ్చిందే కాంగ్రెస్‌ ‌పార్టీ.. మొదట కూల్చాల్సింది హైడ్రా కమిషనర్‌ ఆఫీస్‌ను. బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిండెంట్ కేటీఆర్ ఫైర్‌.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 30: ‌మూసీ రివర్‌ ‌ఫ్రంట్‌ ‌పెద్ద స్కామ్‌ అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిండెంట్  కెటిఆర్ ఆరోపించారు. లక్షన్నర కోట్లు ఖ‌ర్చు…

చదువుకున్న సంస్కార హీనుడు కేటీఆర్..

Nayini Rajendar Reddy

రాష్ట్ర అభివృద్ధి చూసి బిఆర్ఎస్ నేత‌ల‌కు లాగులు తడుస్తున్నాయి.. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్‌రెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 :  బిఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ చ‌దువుకున్న సంస్కారహీనుడ‌ని వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి విమ‌ర్శించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై నాయిని రాజేంద‌ర్ రెడ్డి విసిరిన సవాల్ లో భాగంగా ఆదివారం…

పేదోళ్ల కన్నీళ్లతో మూసీ సుందరీకరణ చేస్తావా?

Harisha Rao

మాజీ మంత్రి హ‌రీష్ రావు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 29 : నిరుపేదల ఇళ్లన్నీ కూలగొట్టి ప్రపంచ బ్యాంకుకు కుదువబెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి య‌త్నిస్తున్నాడ‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు ఆరోపించారు. లాంగర్ హౌస్, హసీంనగర్ లో మూసీ ప్రాజెక్ట్ బాధితులకు అండగా నిలిచేందుకు మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ బృందం ఆదివారం…

పేద‌ల క‌న్నీళ్ల‌తో ప్ర‌వ‌హిస్తున్న‌ మూసీ

హైడ్రా.. హైడ్రోజన్ బాంబులా మారింది. సీఎం రేవంత్‌ అనాలోచిత నిర్ణయాలతో పాలన బాధితుల‌కు బీఆర్‌ఎస లీగల్‌ ‌సెల్‌ ‌అండ మాజీమంత్రి హరీష్‌ ‌రావు విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 :‌ మూసీలో గోదావరి నీళ్లు పారిస్తామని చెప్పిన రేవంత్‌ ‌రెడ్డి.. పేద, మధ్య తరగతి ప్రజల కన్నీళ్లు పారిస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు…

మాది నిర్మాణం.. మీది విధ్వంసం

డబుల్‌ ఇళ్ల నిర్మాణమే ఇందుకు సాక్ష్యం ఎక్స్ ‌వేదికగా బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ఎఫ్‌టీఎల్‌, ‌బఫర్‌ ‌జోన్‌ ‌పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకుపోతోంది. ఇప్పటికే కొన్ని వందల నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. అనేక మందికి నోటీసులు కూడా ఇచ్చారు. తాజాగా మూసి పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా…